కష్టించి శ్రమించే అన్నదాతలకు యూరియా (Urea) బస్తాల కోసం తిప్పలు తప్పడం లేదు. ఎప్పుడు లేని విధంగా యూరియా బస్తాల కోసం వేకువ జామున నుండే రైతులు గ్రామాల్లోని ఎరువుల దుకాణాల వద్ద పడిగాపులు ఉండాల్సిన పరిస్థితి నెల
రైతులెవరూ ఆందోళన చెందొద్దని అర్హలందరికీ సరిపడా యూరియా అందుబాటులో ఉందని జిల్లా సహకార అధికారి టీ రామకృష్ణ అన్నారు. స్థానిక ప్రాథమిక వ్యవసాయ సహకార సంఘాన్నిఆయన మండల వ్యవసాయ అధికారి రాజశేఖర్ తో కలిసి బుధవా�
రైతు సంక్షేమమే ప్రభుత్వ ధ్యేయమని నకిరేకల్ మార్కెట్ కమిటీ చైర్మన్ గుత్తా మంజుల మాధవరెడ్డి అన్నారు. కట్టంగూర్ పీఏసీఎస్లో ఏర్పాటు చేసిన ఎరువుల దుకాణాన్ని ఆమె ప్రారంభించి మాట్లాడారు.
వ్యవసాయ పనుల్లో బిజీగా ఉండవలసిన రైతన్నలు యురియా బస్తాల కోసం సొసైటీల వద్ద క్యూ లైన్లు కడుతున్నారు. వివరాల్లోకి వెళితే దుగ్గొండి మండల కేంద్రంలోని ప్రాథమిక వ్యవసాయ సహకార సంఘం వద్ద ఉదయం ఏడు గంటల నుండి యూరియ
ఖరీఫ్ సీజన్లో వరి సాగు చేస్తున్న రైతన్నలకు ఎరువుల కోసం (Urea Shortage) అగచాట్లు తప్పడంలేదు. గంటలతరబడి లైన్లలో వేచివున్నా యురియా తమకు దొరుకుతుందన్న నమ్మకమూ లేదు.
యూరియా కోసం నల్లబెల్లి మండల (Nallabelly) కేంద్రంలోని ప్రాథమిక వ్యవసాయ సహకార సంఘం కార్యాలయం ఎదుట రైతులు బారులు తీరారు. యూరియా వచ్చిందని సమాచారం తెలుసుకున్న మండలంలోని పలు గ్రామాల రైతులు ఉదయం 6 గంటలకు పీఏసీఎస్ కార�
యూరియా కోసం రైతులు అష్టకష్టాలు పడుతున్నారు. నిత్యం పీఏసీఎస్ల వద్ద బారులుతీరున్నారు. ఉదయం నుంచి సాయంత్రం వరకు నిరీక్షించినా యూరియా దొరక్క అవస్థలు పడుతున్నారు.
యాదాద్రి భువనగిరి జిల్లా డీసీఓ జి.మురళీరమణ గుండాల పీఏసీఎస్ పాలకవర్గానికి శుక్రవారం నోటీసులు జారీ చేశారు. పీఏసీఎస్ పరిధిలో సుద్దాల గ్రామంలో నిర్మిస్తున్న పెట్రోల్ బంక్ నిర్మాణంపై వచ్చిన అభియోగాల వ�
ప్రాథమిక వ్యవసాయ సహకార సంఘాలు, ఆగ్రో రైతు సేవా కేంద్రాలు, అధికృత డీలర్ల వద్ద మాత్రమే రైతులు విత్తనాలను కొనుగోలు చేయాలని నల్లగొండ జిల్లా కలెక్టర్ ఇలా త్రిపాఠి తెలిపారు. తక్కువ ధరకు ఆశపడి అనధికార డీలర్�
కాంటాలు పెట్టిన బస్తాలను మిల్లుకు తరలించడం లేదంటూ ఓ రైతు ఒంటిపై కిరోసిన్ పోసుకొని ఆత్మహత్యాయత్నం చేశాడు. ఈ ఘటన మహబూబాబాద్ జిల్లా దంతాలపల్లి మండలంలో సోమవారం చోటుచేసుకున్నది.
peddapally | పెద్దపల్లి రూరల్ మే 03 : యాసంగిలో రైతులు పండించిన వరి ధాన్యాన్ని కోనుగోలు చేసి మద్దతు ధర లభించేలా చూసేందుకు గాను కొనుగోలు కేంద్రాలను ఏర్పాటు చేసినట్లు జిల్లా కలెక్టర్ కోయశ్రీహర్ష తెలిపారు.