కొనుగోలు కేంద్రాల్లో కాంటాలు కాక రైతులు ఇబ్బందులు పడుతున్నారు. ఓ వైపు బస్తాలు లేక.. మరోవైపు లారీలు రాక.. ఇంకోవైపు అకాల వర్షాలు, అసౌకర్యాలు.. వెరసి అన్నదాతలు కొనుగోలు కేంద్రాల వద్ద కంటిమీద కునుకు లేకుండా కాల
Purchase Centres | ఇవాళ రామాయంపేట పట్టణంలో పీఏసీఎస్ ఆధ్వర్యంలో ధాన్యం కొనుగోలు కేంద్రాన్ని పీఏసీఎస్ చైర్మన్ బాదె చంద్రం ప్రారంభించి మాట్లాడారు. రామాయంపేట, నిజాంపేట రెండు మండలాలకు చెందిన రైతులు తమ ధాన్యాన్ని కొ
Gunny Bags | మాగనూర్ కృష్ణ ఉమ్మడి మండలాల్లో వరి కొనుగోలు కేంద్రాలకు అరకోర గన్ని బ్యాగులు సరఫరా అవుతున్నాయి. దీంతో రైతులకు పూర్తిస్థాయిలో అందక అరిగోస పడుతున్నారు.
ప్రజాపాలనలో రైతులకు పెద్దపీట వేయడం జరిగిందని ఎమ్మెల్యే రాజేష్ రెడ్డి అన్నారు. బుధవారం బిజినేపల్లి మండల కేంద్రంలో పీఏసీఎస్ (PACS) ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన వరి ధ్యానం కొనుగోలు కేంద్రాన్ని ప్రారంభించారు.
సూర్యాపేట జిల్లా పెన్పహాడ్ మండలంలో ధాన్యం కొనుగోళ్లలో ఆలస్యం అవుతుండడంతో రైతులు ఆందోళన చెందుతున్నారు. కొనుగోళ్ల ప్రారంభంలోనే పరిస్థితి ఇలా ఉంటే ఇక మునుముందు ఎట్లా ఉంటుందోనని రైతులు ఆవేదన వ్�
Gangadhara | : ప్రభుత్వం ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన కొనుగోలు కేంద్రాల్లో ధాన్యం కొనుగోళ్లను వేగవంతం చేయాలని గంగాధర మార్కెట్ కమిటీ చైర్మన్ జాగిరపు రజిత శ్రీనివాస్ రెడ్డి, గంగాధర సింగిల్విండో చైర్మన్ దూలం బాలగౌడ్ �
peddapally | సుల్తానాబాద్ రూరల్, ఏప్రిల్ 18: సన్న వడ్లకు ప్రభుత్వం ఇస్తున్న బోనస్ రైతులకు చాలా మేలు జరుగుతుందని పెద్దపెల్లి ఎమ్మెల్యే చింతకుంట విజయ రమణారావు అన్నారు.
Sorghum Purchase Centres | రైతులు జొన్నలు దళారుల వద్దకు తీసుకొనిపోయి మోసపోకుండా.. కొనుగోలు కేంద్రానికి తీసుకువచ్చి అమ్మాలన్నారు ఉమ్మడి జిల్లా డీసీఎంఎస్ చైర్మన్ శివకుమార్. ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకొని రైతులు లబ్ధ�
Insurance cheque |కాల్వ శ్రీరాంపూర్ ఏప్రిల్ 13. మండలంలోని గంగారం గ్రామ పరిదిలోని ఊషన్నపల్లెకు చెందిన పెండ్లి సంపత్ గత సంవత్సరం కరెంట్ షాక్ తో మృతి చెందాడు. కాగా మృతుని భార్య అనసూర్యకు రూ. లక్ష ప్రమాద బీమా చెక్కును ఎమ్�
Manthani | మంథని, ఏప్రిల్ 13: ఆదివారం ఉదయం కొద్దిసేపు కురిసిన అకాల వర్షంతో రైతులు ఆగమాగమయ్యారు. వాతావరణం లో ఒక్కసారిగా మార్పులు చోటుచేసుకుని వర్షం కురవడంతో కొనుగోలు కేంద్రాల్లో దాన్యం ఆరబోసిన రైతులు వర్షం పడుతు
ప్రభుత్వ వైఫల్యమా.. అధికారుల నిర్లక్ష్యమో తెలువదుగాని మునిపల్లి (Munipally) మండలంలోని పెద్దచెల్మడ గ్రామంలోని పీఏసీఎస్ కార్యాలయం వద్ద గత వారం పది రోజుల క్రితం శనగల కొనుగోలు కేంద్రం ఏర్పాటు చేశారు. ప్రభుత్వం ని�
Jagityal | గ్రామాల్లోని రైతుల సౌకర్యం కోసమే గ్రామాల్లో వారి ధాన్యం కొనుగోలు కేంద్రాలు ఏర్పాటు చేస్తున్నట్లు మార్క్ఫెడ్ మాజీ చైర్మన్ లోక బాపురెడ్డి పేర్కొన్నారు.
ప్రతి గ్రామానికి గోదావరి నీళ్లు అందించే బాధ్యత తనదని ఎమ్మెల్యే పల్లా రాజేశ్వర్రెడ్డి (Palla Rajeshwar Reddy) అన్నారు. భవిష్యత్లో రెండు పంటలకు సాగునీరు అందుతుందని నమ్మకం వ్యక్తంచేశారు.
AADI SRINIVAS | కథలాపూర్, ఏప్రిల్ 9 : రైతులు కొనుగోలు కేంద్రాలను సద్వినియోగం చేసుకోవాలని ప్రభుత్వ విప్, వేములవాడ ఎమ్మెల్యే ఆది శ్రీనివాస్ కోరారు. మండలంలోని పోసానిపేట, భూషణ్ రావు పేట గ్రామాల్లో సహకార సంఘం ఆధ్వర్యంలో
VEMULAWAD | వేములవాడ రూరల్, ఏప్రిల్ 09 :రైతులు కష్టపడి పండించిన ధాన్యాన్ని సరైన మద్దతు ధరకు విక్రయించేందుకు రాష్ట్ర ప్రభుత్వ ఆధ్వర్యంలో ముందస్తుగానే కొనుగోలు కేంద్రాలు ప్రారంభిస్తున్నామని ప్రభుత్వ విప్ వేములవ