దేవాదాయ శాఖ మంత్రి కొండా సురేఖ స్వగ్రామం వరంగల్ జిల్లా గీసుగొండ మండలం వంచనగిరిలో అన్నదాతలకు జరిగిన రుణమాఫీ తీరు.. కాంగ్రెస్ సర్కారు డొల్లతనానికి అద్దంపడుతున్నది. 681 మంది వంచనగిరి పీఏసీఎస్ ద్వారా రుణా�
మండల కేంద్రంలోని ప్రాథమిక వ్యవసాయ సహకారం సంఘం(పీఏసీఎస్)లో జరిగిన అక్రమాలపై అన్నదాతలు ఆగ్రహం వ్యక్తం చేశారు. రుణాలు తీసుకోకున్నా తీసుకున్నట్లు, రుణాలు మాఫీ అయినా..
మంచిర్యాల ప్రాథమిక వ్యవసాయ పరపతి సంఘం (పీఏసీఎస్) రుణమాఫీలో అవకతవకలు జరిగినట్లు విచారణలో వెల్లడైంది. అవకతవకలపై ‘నమస్తే తెలంగాణ’ ఈ నెల 12న ‘సహకార నిర్లక్ష్యం’ పేరిట కథనం ప్రచురించిన విషయం విదితమే. అయితే సహ
ఉమ్మడి వరంగల్ జిల్లాలోని అతిపెద్ద ప్రాథమిక వ్యవసాయ సహకార సంఘా(పీఏసీఎస్)ల్లో చెన్నారావుపేట పీఏసీఎస్ ఒకటి. గతంలో ఎంతో పారదర్శకతతో ఇతర పీఏసీఎస్లకు ఆదర్శంగా నిలిచిన ఈ సంఘానికి ప్రస్తుతం అక్రమాల తెగులు
“బ్యాంకులకు వెళ్లి రూ.2 లక్షల వరకు రుణాలు తెచ్చుకోండి. అధికారంలోకి వస్తే వెంటనే మాఫీ చేస్తాం. రూ.2 లక్షల రుణం తీసుకుని ప్రతి రైతు ఇవాళే పోయి పైసలు తెచ్చుకోండి..” అంటూ ముఖ్యమంత్రి రేవంత్రెడ్డి ఎన్నికలకు ముం
కామారెడ్డి జిల్లా కేంద్రంలోని పీఏసీఎస్కు సోమవారం రైతులు పెద్ద సంఖ్యలో తరలివచ్చారు. జీలుగ, జనుము విత్తనాలు పంపిణీ చేస్తుండడంతో ఉదయమే కేంద్రానికి చేరుకొని క్యూలో నిల్చున్నారు.
వారం రోజులుగా కొనుగోలు కేంద్రం వద్దే ఉంటూ ధాన్యాన్ని ఆరపెడుతూ మరో రైతు గుండెపోటుతో కుప్పకూలాడు. ఈ విషాదకర ఘటన సిద్దిపేట జిల్లా మిరుదొడ్డిలో శుక్రవారం చోటుచేసుకున్నది.
నల్లగొండ మున్సిపాలిటీలోని పానగల్లో యథేచ్ఛగా ధాన్యం దందా కొనసాగుతున్నది. అక్కడ ఇటీవల అనధికారికంగా కొనుగోలు కేంద్రం ఏర్పాటు చేసి ధాన్యం కొనుగోలు చేస్తున్నట్లు సమాచారం. సాధారణంగా అర్బన్ ప్రాంతాల్లో ప�
కులకచర్ల పీఏసీఎస్ చైర్మన్గా తిర్మలాపూర్కు చెందిన కనకం మొగులయ్య ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. కులకచర్ల పీఏసీఎస్ చైర్మన్గా ఉన్న బుయ్యని మనోహర్రెడ్డి తాండూరు ఎమ్మెల్యేగా ఎన్నిక కావడంతో ఆయన చైర్మన్ పద
పీఏసీఎస్లలో కామన్ సర్వీస్ సెంటర్ల ఏర్పాటుతో రైతులకు మరిన్ని మెరుగైన సేవలు అందుతాయని నాఫ్స్కాబ్ చైర్మన్ కొండూరి రవీందర్రావు తెలిపారు. కనుకుల ప్రాథమిక వ్యవసాయ సహకార సంఘం కార్యాలయంలో విండో చైర్మ�
వ్యవసాయ రుణ గ్రహితలకు వారి ఆర్థిక ఆసక్తి, పొదుపు అలవాట్లని ప్రోత్సహిస్తూ.. స్వల్ప, మధ్యకాలిక రుణాలు సకాలంలో మంజూరు .. సహకార రంగాన్ని బలోపేతం చేస్తూ ఆదర్శంగా నిలుస్తున్నది చేవెళ్ల మండల పరిధిలోని ముడిమ్యాల�
రైతులు పండించిన పంటను మార్కెట్లో ఇబ్బందులు లేకుండా అమ్ముకునేందుకు గత బీఆర్ఎస్ ప్రభుత్వం చేపట్టిన చర్యలను ప్రస్తుత ప్రభుత్వం కొనసాగిస్తున్నది. గ్రామాల్లో ఏ రైతు, ఏ సర్వే నంబర్లో, ఏ పంట వేశాడో అనే వివ