ప్రాథమిక సహకార సంఘాల(పీఏసీఎస్)చైర్మన్లకు కొత్త ఏడాది సందర్భంగా తెలంగాణ ప్రభుత్వం తీపి కబురందించింది. ఇప్పటివరకు తక్కువ గౌరవ వేతనంతో పనిచేస్తున్న వారికి ఈ నెల నుంచి కొత్త వేతనాలు అందనున్నాయి. సంఘాల టర్�
‘ఉమ్మడి రాష్ట్రంలో ఏ ప్రభు త్వం కూడా ప్రాథమిక వ్యవసాయ సహకార సంఘం (పీఏసీఎస్) చైర్మన్ల సమస్యలపై స్పందించలేదు.. అతి తక్కువ వేతనంతో సేవలందించే వాళ్లం..తెలంగాణ ప్రత్యేక రాష్ట్రం ఏర్పడిన తర్వాత చరిత్రలో మొదటి
తెలంగాణ ప్రభుత్వం చేపడుతున్న రైతు సంక్షేమ పథకాలతో మండలంలో వ్యవసాయాభివృద్ధి జరిగింది. సీఎం కేసీఆర్ ప్రవేశపెట్టిన రైతు బంధు, 24 గంటల విద్యుత్తో పాటు కాళేశ్వరం జలాలతో మండలంలోని చెరువులు, కుంటలను నింపడంతో
మిషన్ కాకతీయతో చెరువులు బలోపేతం కావడం, భూగర్భజలాలు పుష్కలంగా ఉండడం, చివరి ఆయకట్టు వరకు సాగర్ జలాలు పారడంతో ఉమ్మడి జిల్లాలో వరి విస్తారంగా పండింది. పాలేరు, సత్తుపల్లి నియోజకవర్గాల్లో ఇప్పటికే 70 శాతం వరి
కేంద్రం అనుసరిస్తున్న తీరు దుర్మార్గం 42 రోజులుగా సీఎమ్మార్ నిలిపివేతా? రాష్ట్రంలో సంక్షోభంలో రైస్ ఇండస్ట్రీ దక్షిణాదిపై ఉద్దేశపూర్వకంగా అణచివేత మిల్లుల్లో ధాన్యం తడిసి 2500 కోట్ల నష్టం ఫెడరేషన్ ఆఫ్ �
కేంద్రంపై ఒత్తిడి కోసం ఎక్కడికక్కడ తీర్మానాలు అన్ని స్థాయిల్లో పాలకవర్గాల నిర్ణయం యాదాద్రి, సూర్యాపేట జడ్పీల్లో ఏకగ్రీవంగా ఆమోదం కేంద్రం మెడలు వంచే వరకూ పోరాటం ఆగదన్న మంత్రి జగదీశ్రెడ్డి నేడు నల్లగొ�
నల్లగొండ : ముఖ్యమంత్రి కె. చంద్రశేఖర్ రావు నేతృత్వంలోని రాష్ట్ర ప్రభుత్వం రైతుల సంక్షేమం, వ్యవసాయ వృద్ధికి అధిక ప్రాధాన్యత ఇస్తుందని నల్లగొండ జిల్లా కేంద్ర సహకార బ్యాంకు (డీసీసీబీ) చైర్మన్ గొంగిడి
హైదరాబాద్ : ప్రాథమిక వ్యవసాయ సహకార సంఘాల ఉద్యోగులకు నూతన హెచ్ఆర్ పాలసీని తీసుకొచ్చేందుకు కృషి చేస్తున్నట్లు రాష్ట్ర వ్యవసాయశాఖ మంత్రి సింగిరెడ్డి నిరంజన్రెడ్డి తెలిపారు. ప్రాథమిక వ్యవసాయ సహకా�