Parliament Rules: పార్లమెంట్ రూల్స్ గురించి కచ్చితంగా తెలుసుకోవాల్సిందే. ఏ రూల్ కింద ఎప్పుడు చర్చ చేపడుతారన్నది కీలకమైన అంశం. రూల్ 267 కింద మణిపూర్ అంశంపై చర్చ చేపట్టాలని విపక్షాలు కోరుతున్నాయి. కానీ ప�
Bihar CM Nitish Kumar: విపక్ష కూటమికి ఇండియా పేరు ఎలా ఫిక్స్ చేస్తారని బీహార్ సీఎం నితీశ్ కుమార్ ప్రశ్నించారు. బెంగుళూరులో సమావేశమైన ప్రతిపక్ష పార్టీలు కొత్త పేరును ప్రకటించిన తీరుపై నితీశ్ అసంతృప్తి వ్య�
టు విపక్షాలు, అటు అధికార పక్షాలు బెంగళూరు, ఢిల్లీలో మంగళవారం పోటాపొటీగా సమావేశాలు నిర్వహించాయి. వచ్చే లోక్సభ ఎన్నికల్లో అధికారమే లక్ష్యంగా ఈ భేటీలు జరిగినట్టుగా కనిపిస్తున్నది. బెంగళూరులో మంగళవారం జర�
రైతు సమస్యలపై చర్చించేందుకు మహారాష్ట్రలోని షిండే-బీజేపీ ప్రభుత్వం నిరాకరించడంతో ప్రతిపక్షాలు అసెంబ్లీ నుంచి వాకౌట్ చేశాయి. సోమవారం ప్రారంభమైన అసెంబ్లీ సమావేశాలు మొదటి రోజే గందరగోళం మధ్య వాయిదా పడ్డ�
Akhilesh Yadav | దేశ ప్రధాని పదవి చేపట్టేందుకు మాలో చాలా మంది ఉన్నారని, సమయం వచ్చినప్పుడు ప్రధాని అభ్యర్థి ఎవరనేది నిర్ణయిస్తామని ఉత్తరప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి, సమాజ్వాది పార్టీ చీఫ్ అఖిలేశ్ యాదవ్ అన్నారు.
Harish Rao | సంగారెడ్డి : తెలంగాణకు భారతీయ జనతా పార్టీ ఇచ్చింది లేదు.. కాంగ్రెస్ పార్టీ చేసింది లేదు అని రాష్ట్ర ఆర్థిక, వైద్యారోగ్య శాఖ మంత్రి హరీశ్రావు ధ్వజమెత్తారు. పటాన్చెరులో ఆర్ అండ్ బీ గెస్ట్ హౌ
ఉట్టికెగరలేనమ్మ స్వర్గానికి ఎగబాకినట్టు సొంత ఇంటిని చక్కదిద్దుకోలేని రాష్ట్ర విపక్షాలు అధికారం గురించి పగటి కలలు కంటుండటం మనం చూస్తున్నాం. కప్పల తక్కెడ లాంటి కాంగ్రెస్ పార్టీకి అంతర్గత కుమ్ములాటలు �
Opposition Meet | జూలై 13, 14న కర్ణాటక రాజధాని బెంగళూరులో విపక్షాల తదుపరి సమావేశం (opposition meeting) జరుగుతుందని నేషనలిస్ట్ కాంగ్రెస్ పార్టీ (ఎన్సీపీ) అధ్యక్షుడు శరద్ పవార్ తెలిపారు. ఈ నెల 23న బీహార్ రాజధాని పాట్నాలో జరిగిన వ�
బీహార్ సీఎం నితీశ్కుమార్ సారథ్యంలో శుక్రవారం పాట్నాలో జరగనున్న విపక్షాల భేటీకి ప్రధాన పార్టీలు హాజరుకాకపోవటం రాజకీయ వర్గాల్లో చర్చనీయాంశమైంది. బీజేడీ, బీఎస్పీతో పాటు రెండు తెలుగు రాష్ర్టాల్లోని బ�
తెలంగాణలో అమలవుతున్న సంక్షేమ పథకాలను కేంద్రంతోపాటు ఇతర రాష్ర్టాలు కాపీ కొట్టేందుకు చేస్తున్న య త్నాలు విఫలమవుతున్నాయని ఎమ్మెల్సీ కవిత అన్నారు. కేసీఆర్ ప్రభుత్వం మిషన్ కాకతీయ పథకం ద్వారా చెరువులకు మ�
Odisha train tragedy | ఒడిశాలో శుక్రవారం మూడు రైళ్లు ఢీకొన్న ఘోర ప్రమాదానికి (Odisha train tragedy) రైల్వే మంత్రి అశ్విని వైష్ణవ్ నైతిక బాధ్యత వహించాలని, మంత్రి పదవికి రాజీనామా చేయాలని ప్రతిపక్ష పార్టీలు డిమాండ్ చేశాయి. అలాగే రైళ�
తెలంగాణలో బీఆర్ఎస్ హ్యాట్రిక్ కొట్టడం ఖాయమని, ముమ్మాటికీ మూడోసారి ముఖ్యమంత్రిగా కేసీఆరే ఉంటారని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్, రాష్ట్ర పురపాలక, ఐటీ శాఖల మంత్రి కే తారక రామారావు తేల్చి చెప్పారు. �