టు విపక్షాలు, అటు అధికార పక్షాలు బెంగళూరు, ఢిల్లీలో మంగళవారం పోటాపొటీగా సమావేశాలు నిర్వహించాయి. వచ్చే లోక్సభ ఎన్నికల్లో అధికారమే లక్ష్యంగా ఈ భేటీలు జరిగినట్టుగా కనిపిస్తున్నది. బెంగళూరులో మంగళవారం జర�
రైతు సమస్యలపై చర్చించేందుకు మహారాష్ట్రలోని షిండే-బీజేపీ ప్రభుత్వం నిరాకరించడంతో ప్రతిపక్షాలు అసెంబ్లీ నుంచి వాకౌట్ చేశాయి. సోమవారం ప్రారంభమైన అసెంబ్లీ సమావేశాలు మొదటి రోజే గందరగోళం మధ్య వాయిదా పడ్డ�
Akhilesh Yadav | దేశ ప్రధాని పదవి చేపట్టేందుకు మాలో చాలా మంది ఉన్నారని, సమయం వచ్చినప్పుడు ప్రధాని అభ్యర్థి ఎవరనేది నిర్ణయిస్తామని ఉత్తరప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి, సమాజ్వాది పార్టీ చీఫ్ అఖిలేశ్ యాదవ్ అన్నారు.
Harish Rao | సంగారెడ్డి : తెలంగాణకు భారతీయ జనతా పార్టీ ఇచ్చింది లేదు.. కాంగ్రెస్ పార్టీ చేసింది లేదు అని రాష్ట్ర ఆర్థిక, వైద్యారోగ్య శాఖ మంత్రి హరీశ్రావు ధ్వజమెత్తారు. పటాన్చెరులో ఆర్ అండ్ బీ గెస్ట్ హౌ
ఉట్టికెగరలేనమ్మ స్వర్గానికి ఎగబాకినట్టు సొంత ఇంటిని చక్కదిద్దుకోలేని రాష్ట్ర విపక్షాలు అధికారం గురించి పగటి కలలు కంటుండటం మనం చూస్తున్నాం. కప్పల తక్కెడ లాంటి కాంగ్రెస్ పార్టీకి అంతర్గత కుమ్ములాటలు �
Opposition Meet | జూలై 13, 14న కర్ణాటక రాజధాని బెంగళూరులో విపక్షాల తదుపరి సమావేశం (opposition meeting) జరుగుతుందని నేషనలిస్ట్ కాంగ్రెస్ పార్టీ (ఎన్సీపీ) అధ్యక్షుడు శరద్ పవార్ తెలిపారు. ఈ నెల 23న బీహార్ రాజధాని పాట్నాలో జరిగిన వ�
బీహార్ సీఎం నితీశ్కుమార్ సారథ్యంలో శుక్రవారం పాట్నాలో జరగనున్న విపక్షాల భేటీకి ప్రధాన పార్టీలు హాజరుకాకపోవటం రాజకీయ వర్గాల్లో చర్చనీయాంశమైంది. బీజేడీ, బీఎస్పీతో పాటు రెండు తెలుగు రాష్ర్టాల్లోని బ�
తెలంగాణలో అమలవుతున్న సంక్షేమ పథకాలను కేంద్రంతోపాటు ఇతర రాష్ర్టాలు కాపీ కొట్టేందుకు చేస్తున్న య త్నాలు విఫలమవుతున్నాయని ఎమ్మెల్సీ కవిత అన్నారు. కేసీఆర్ ప్రభుత్వం మిషన్ కాకతీయ పథకం ద్వారా చెరువులకు మ�
Odisha train tragedy | ఒడిశాలో శుక్రవారం మూడు రైళ్లు ఢీకొన్న ఘోర ప్రమాదానికి (Odisha train tragedy) రైల్వే మంత్రి అశ్విని వైష్ణవ్ నైతిక బాధ్యత వహించాలని, మంత్రి పదవికి రాజీనామా చేయాలని ప్రతిపక్ష పార్టీలు డిమాండ్ చేశాయి. అలాగే రైళ�
తెలంగాణలో బీఆర్ఎస్ హ్యాట్రిక్ కొట్టడం ఖాయమని, ముమ్మాటికీ మూడోసారి ముఖ్యమంత్రిగా కేసీఆరే ఉంటారని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్, రాష్ట్ర పురపాలక, ఐటీ శాఖల మంత్రి కే తారక రామారావు తేల్చి చెప్పారు. �
Parliament | ప్రతిపక్షాల అభ్యంతరాల్ని బేఖాతరు చేస్తూ మోదీ సర్కార్ పార్లమెంట్ నూతన భవన ప్రారంభోత్సవానికి సిద్ధమైంది. ఆదివారం ప్రధాని మోదీ నూతన పార్లమెంట్ను జాతికి అంకితం చేయనున్నారు. భారత ప్రజాస్వామ్యానిక�
నూతన పార్లమెంట్ భవన ప్రారంభోత్సవం ప్రధాని మోదీ చేతులమీదుగా జరిగితే ఆ కార్యక్రమాన్ని బాయ్కాట్ చేసేందుకు ప్రతిపక్షాలు సిద్ధమవుతున్నాయి. రాష్ట్రపతి చేతులమీదుగా ప్రారంభోత్సవ కార్యక్రమాన్ని నిర్వహిం
Koonamneni | రానున్న అసెంబ్లీ, పార్లమెంట్ ఎన్నికల్లో ప్రతిపక్ష పాలిత ప్రభుత్వాలను చక్రబంధంలో బందించే కుట్రలో భాగంగానే కేంద్రంలోని మోదీ ప్రభుత్వం రూ.2 వేల నోట్లు రద్దు నిర్ణయం చేశారని సీపీఐ రాష్ట్ర కార్యదర్శి �