Karnataka | తొమ్మిది రోజుల్లో ఎన్నికలు జరగనున్న కర్ణాటకలో ఓటర్లపై బీజేపీ ఉచిత హామీల జల్లు కురిపించింది. ఉచితాలకు (రేవ్డీలకు) తామ వ్యతిరేకమంటూ ఇన్ని రోజులు ప్రకటిస్తూ వస్తున్న బీజేపీ దానికి విరుద్ధంగా రాష్ట్రం
CM KCR | తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు అనంతరం.. రాష్ట్ర పునర్నిర్మాణంపై ప్రతిపక్షాలు చేసిన వ్యాఖ్యలపై రాష్ట్ర ముఖ్యమంత్రి కేసీఆర్ ధ్వజమెత్తారు. డాక్టర్ బీఆర్ అంబేద్కర్ తెలంగాణ సచివాలయాన్ని సీఎం ఆదివారం ప్రా�
కేసీఆర్ (CM KCR) కాలి గోటికి కూడా సరిపోయే నాయకుడు ప్రతిపక్షాల్లో లేరని మంత్రి కేటీఆర్ (Minister KTR) అన్నారు. ఒకరు మెదడు లేని బంటి.. ఇంకొకరు పార్టీలు మారే చంటి.. వాళ్లా ప్రతిపక్షమని ఎద్దేవా చేశారు. సీఎం కేసీఆర్ పాలనలో త�
Minister Puvvada | ప్రతిపక్షాల కుట్రలను తిప్పికొట్టి వచ్చే ఎన్నికల్లో విజయం సాధించేలా బీఆర్ఎస్ శ్రేణులు కృషి చేయాలని రాష్ట్ర రవాణాశాఖ మంత్రి పువ్వాడ అజయ్కుమార్(Minister Puvvada Ajaykumar) పిలుపునిచ్చారు.
ఎప్పుడూ అభివృద్ధిపై ప్రశ్నించే ప్రతిపక్ష నాయకులు ఒకసారి వెళ్లి పచ్చదనంతో కళకళలాడుతున్న పల్లెలను కండ్లు తెరిచి చూడాలి. నేను ఎంత అభివృద్ధి చేశానో తిమ్మాపూర్ మండలానికి వచ్చిన మూడు జాతీయ అవార్డులే చెప్త�
Minister Sabitha | ప్రతిపక్ష పార్టీలు విద్యార్థులను అడ్డం పెట్టుకొని రాజకీయ లబ్ది పొందాలనుకోవడం వారి దివాళా కోరు రాజకీయ విధానాలకు నిదర్శనమని రాష్ట్ర విద్యా శాఖ మంత్రి సబితా ఇంద్రారెడ్డి(Minister Sabitha) ఆరోపించారు.
‘అభివృద్ధి, సంక్షేమంలో దూసుకెళ్తున్న రాష్ర్టాన్ని చూసి ప్రతిపక్ష పార్టీలు ఓర్వలేకపోతున్నయి. ఎందుకింత కండ్ల మంట..? ఇక్కడి ప్రజలు బాగుపడవద్దా..? తెలంగాణ అంటే ఎందుకింత అక్కసు..? ఎప్పుడూ ఏదో రకంగా ప్రభుత్వాన్�
కేంద్ర ప్రభుత్వ అప్రజాస్వామిక, నిరంకుశ వైఖరిని నిరసిస్తూ బీఆర్ఎస్ సహా విపక్ష ఎంపీలు చేపట్టిన ఆందోళనతో సోమవారం పార్లమెంట్ ఉభయసభలు దద్దరిల్లాయి. అదానీ వ్యవహారంపై జేపీసీ వేయాలని సభ్యులు డిమాండ్ చేశా�
కాంగ్రెస్ నేత రాహుల్గాంధీపై కేంద్ర ప్రభుత్వ కక్షపూరిత వైఖరిపై ప్రతిపక్షాలు ఆగ్రహం వ్యక్తం చేశాయి. కేంద్రం ప్రజాస్వామ్యాన్ని పరిహాసం చేసిందని మండిపడ్డాయి. ఈ ఉదంతానికి ముందు నుంచే బ్రిటన్ పర్యటనలో ర�
రాజకీయ ప్రతీకార చర్యల్లో భాగంగా సెంట్రల్ బ్యూరో ఆఫ్ ఇన్వెస్టిగేషన్ (సీబీఐ), ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ (ఈడీ) వంటి దర్యాప్తు సంస్థలను బీజేపీ సర్కారు దుర్వినియోగం చేస్తున్నదని ప్రతిపక్షాలు మండిపడ
ప్రభుత్వ ఉద్యోగాల నియామకాల విషయంలో యువతీ యువకులకు రాష్ట్ర ప్రభుత్వంపై ఏమాత్రం విశ్వాసం సడలలేదు. ప్రశ్నపత్రాల లీకేజీ వ్యవహారంలో ప్రతిపక్షాలు ఎన్ని కుట్రలు చేసినా..
అదానీ-హిండెన్బర్గ్ నివేదికపై విచారణకు జేపీసీ వేయాలని డిమాండ్ చేస్తూ భారత రాష్ట్ర సమితి (బీఆర్ఎస్), ఇతర విపక్ష పార్టీల ఎంపీలు మంగళవారం పార్లమెంట్లో వినూత్న రీతిలో నిరసన తెలిపారు.