కామారెడ్డి అసెంబ్లీ నియోజకవర్గం నుంచి సాక్షాత్తు సీఎం కేసీఆర్ పోటీ చేస్తుండడంతో ప్రతిపక్ష పార్టీల పరిస్థితి ఆగమ్యగోచరంగా మారింది. బీఆర్ఎస్ ప్రకటించిన జాబితాలో సీఎం కేసీఆర్ పేరుండడంతో కామారెడ్డి
సీఎం కేసీఆర్ సభ నేపథ్యంలో ఉమ్మడి జిల్లా ప్రతినిధులతో సన్నాహక సమావేశం సభ సక్సెస్ కోసం ఇన్చార్జిలుగా ఎంపీ, ఉమ్మడి జిల్లా ఎమ్మెల్సీలు, ఎమ్మెల్యేలు, జడ్పీ చైర్మన్ల నియామకంఅనంతరం సభా స్థలం పరిశీలన ఈ నెల 20న
ఢిల్లీ అధికారాల బిల్లు (Delhi Services Bill) నేడు రాజ్యసభ (Rajya Sabha) ముందుకురానుంది. ఈ బిల్లును కాంగ్రెస్ (Congress) సహా విపక్షాలన్నీ వ్యతిరేకిస్తున్నాయి. సభలో బిల్లకు వ్యతిరేకంగా ఓటేయాలనీ హస్తం పార్టీ నిర్ణయించింది.
KTR | హైదరాబాద్ : శాసనసభలో ప్రతిపక్షాల తీరుపై రాష్ట్ర ఐటీ, పరిశ్రమల శాఖ మంత్రి కేటీఆర్ తీవ్ర స్థాయిలో మండిపడ్డారు. సభ 30 రోజులు నిర్వహించాలని డైలాగులు కొడుతారు.. కానీ సభలో 30 నిమిషాలు కూర్చునే ఓ
Manipur issue: రూల్ 167 కింద మణిపూర్ అంశంపై చర్చ చేపట్టేందుకు విపక్షం రెఢీ అయినట్లు తెలుస్తోంది. రాజ్యసభ ఎంపీ జైరాం రమేశ్ తన ట్వీట్లో దీనికి సంబంధించిన ప్రతిపాదన చేశారు. అయితే ఆ రూల్ కింద చర్చకు కేంద్
Legislative Council | వరదలపై ప్రతిపక్ష పార్టీలు బురద రాజకీయం చేస్తున్నాయని మంత్రి ప్రశాంత్రెడ్డి విమర్శించారు. అసెంబ్లీ సమావేశాలు గురువారం ప్రారంభమైన విషయం తెలిసిందే. మండలిలో వర్షాలు, వరదలపై స్వల్పకాలిక చర్చ జరిగ�
పోడుభూముల పంపిణీ, వీఆర్ఏల క్రమబద్ధీకరణ, ప్రభుత్వంలో ఆర్టీసీ విలీనం, రైతు రుణమాఫీ చేస్తూ ముఖ్యమంత్రి కేసీఆర్ (CM KCR) తీసుకున్న నిర్ణయాలతో ప్రతిపక్షాలకు మాస్టర్ స్ట్రోక్ వచ్చిందని మంత్రి హరీశ్ రావు (Minister Harish
దేశ ప్రజలు ఎదుర్కొంటున్న సమస్యలను పట్టించుకోని, మణిపూర్ సంక్షోభంపై మాట మాట్లాడని కేంద్రంలోని మోదీ ప్రభుత్వంపై విపక్షాలు అవిశ్వాస తీర్మానాన్ని ప్రవేశపెట్టాయి. తీర్మానాన్ని అనుమతించిన లోక్సభ స్పీకర�
Parliament Rules: పార్లమెంట్ రూల్స్ గురించి కచ్చితంగా తెలుసుకోవాల్సిందే. ఏ రూల్ కింద ఎప్పుడు చర్చ చేపడుతారన్నది కీలకమైన అంశం. రూల్ 267 కింద మణిపూర్ అంశంపై చర్చ చేపట్టాలని విపక్షాలు కోరుతున్నాయి. కానీ ప�
Bihar CM Nitish Kumar: విపక్ష కూటమికి ఇండియా పేరు ఎలా ఫిక్స్ చేస్తారని బీహార్ సీఎం నితీశ్ కుమార్ ప్రశ్నించారు. బెంగుళూరులో సమావేశమైన ప్రతిపక్ష పార్టీలు కొత్త పేరును ప్రకటించిన తీరుపై నితీశ్ అసంతృప్తి వ్య�