PM Modi: వరుసగా మూడోసారి కాంగ్రేసేతర పార్టీకి చెందిన నేత ప్రధాని కావడాన్ని విపక్షాలు సహించలేకపోతున్నట్లు మోదీఓ పేర్కొన్నారు. గాంధీ కుటుంబం వ్యవహరిస్తున్న తీరును మోదీ ఖండించారు. ఎన్డీఏ పార్ల�
పోలింగ్ శాతాలను ప్రకటించడంలో ఎన్నికల సంఘం జాప్యంపై ప్రతిపక్షాలు ప్రశ్నలు లేవనెత్తాయి. తొలి దశ ముగిసి 11 రోజులైనా, రెండో దశ ముగిసి నాలుగు రోజులైనా తుది పోలింగ్ శాతాలను ప్రకటించకపోవడంపై కాంగ్రెస్, సీపీ�
PM Modi :రాజకీయ నాయకులపై ఉన్న ఈడీ కేసులు కేవలం మూడు శాతం మాత్రమే అని ప్రధాని మోదీ అన్నారు. మిగితా 97 శాతం కేసులు ప్రభుత్వ అధికారులు, క్రిమినల్స్పై ఉన్నట్లు ఆయన స్పష్టం చేశారు.
రాష్ట్ర బడ్జెట్ సమావేశాల్లో అధికార, ప్రతిపక్ష పార్టీలు హుందాతనాన్ని మరిచి అసెంబ్లీని రచ్చబండలా, పిట్టల సభగా మార్చారని సీపీఎం రాష్ట్ర కార్యదర్శివర్గ సభ్యుడు జూలకంటి రంగారెడ్డి అన్నారు.
పార్లమెంట్లో భద్రతా వైఫల్యం కేసు నిందితులు ఢిల్లీ పోలీసులపై తీవ్ర ఆరోపణలు చేశారు. ఈ కేసులో తమకు విపక్ష పార్టీలతో సం బంధముందని ఒప్పుకోవాలంటూ చిత్రహింసలు పెడుతున్నారని ఐదుగురు నిందితులు అడిషనల్ సెషన్�
PM Modi | పార్లమెంట్లో భద్రతా వైఫల్యంపై కేంద్ర ప్రభుత్వం ప్రకటన చేయాలంటూ ప్రతిపక్షాలు ఆందోళన చేస్తుండటంపై ప్రధాని నరేంద్రమోదీ తీవ్ర వ్యాఖ్యలు చేశారు. ఇటీవల జరిగిన ఐదు రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికల్లో ఓటమితో �
పదేండ్ల బీఆర్ఎస్ పాలనలో తెలంగాణ అభివృద్ధిపై కాంగ్రెస్, బీజేపీ నేతలకు దమ్ముంటే చర్చకు రావాలని బీఆర్ఎస్ పార్టీ సీనియర్ నేత పొన్నాల లక్ష్మయ్య సవాల్ విసిరారు. బీఆర్ఎస్ నాయకులు డోకూరి శ్రీనివాస్�
Minister Gangula | గత ఎన్నికల్లో కరీంనగర్ ప్రజల ఆశీర్వాదంతో గెలిచిన తనపై ప్రతిపక్షాలు చేసిన కుట్రలు వీగిపోయాయని, ప్రజల ఆశీర్వాదంతో నామినేషన్ వేసిన రోజే హైకోర్టు తీర్పు రావడం శుభసూచకంగా భావిస్తున్నానని బీసీ సంక్ష�
Minister Niranjan Reddy | ప్రతిపక్ష పార్టీల నాయకులు(Opposition leaders) వ్యక్తిగత దూషణలతోనే రాజకీయాలు చేస్తున్నారని, ప్రజలకు ఏం చేస్తామనేది ఎక్కడా ఎవరూ చెప్పడం లేదని వ్యవసాయ శాఖ మంత్రి సింగిరెడ్డి నిరంజన్రెడ్డి(Minister Niranjan Reddy) మండిపడ్