‘నవ్విపోదరు కాక నాకేంటి సిగ్గు’ అన్న చందంగా ఉన్నది ప్రతిపక్ష నాయకుల తీరు. ఎక్కడ ఏది జరిగినా ప్రభుత్వానికో లేదంటే అధికారపార్టీ నేతలకో ఆపాదించడం పరిపాటిగా మారింది. స్వార్థపూరిత ప్రయోజనాల కోసం వాస్తవాలు �
Minister Koppula Eshwar | ప్రభుత్వంపై ప్రతిపక్షాలు బట్టకాల్చి మీద వేసే ప్రయత్నం చేస్తున్నాయంటూ సంక్షేమశాఖ మంత్రి కొప్పుల ఆగ్రహం వ్యక్తం చేశారు. టీఎస్పీఎస్సీ వ్యవహారంపై మంత్రి కేటీఆర్ వివరణ ఇచ్చారన్నారు. అయినా, కాంగ
Minister KTR | పీజీ వైద్య విద్యార్థిని ప్రీతికి అన్యాయం చేసిన వాడు సైఫ్ అయినా, సంజయ్ అయినా.. ఎవడైనా సరే వదిలిపెట్టం.. చట్టపరంగా శిక్షిస్తామని మంత్రి కేటీఆర్ స్పష్టం చేశారు.
Minister Indrakaran Reddy | దేశంలో ఎక్కడా లేని విధంగా తెలంగాణలో అభివృద్ది, సంక్షేమ పథకాలు అమలు అవుతుంటే ప్రతిపక్షాలు పనిగట్టుకొని తమ రాజకీయ లబ్ధికోసం విమర్శలు చేస్తున్నాయని అటవీ, పర్యావరణ,దేవాదాయ శాఖ మంత్రి అల్లోల �
Adani Group Crisis | అదానీ గ్రూప్పై అమెరికాకు చెందిన హిడెన్బర్గ్ సంస్థ చేసిన ‘ఆర్థిక కుంభకోణం’ ఆరోపణలపై పాయింట్ పార్లమెంటరీ కమిటీ (JPC) లేదంటే సుప్రీంకోర్టు పర్యవేక్షణలో దర్యాప్తు జరిపించాలని ప్రతిపక్షాలు డిమాం
రిమోట్ ఓటింగ్ విధానాన్ని పూర్తిస్థాయిలో వ్యతిరేకిస్తున్నట్టు బీఆర్ఎస్ నాయకుడు, రాష్ట్ర ప్రణాళికా సంఘం ఉపాధ్యక్షుడు బోయినపల్లి వినోద్కుమార్ స్పష్టంచేశారు.
బిల్కిస్ బానో కేసు లో దోషులుగా తేలి జైలుశిక్ష అనుభవిస్తున్న 11 మందిని గుజరాత్లోని బీజేపీ ప్రభుత్వం విడుదల చేయడంపై ప్రతిపక్షాలు మండిపడ్డాయి. ప్రధాని మోదీ, బీజేపీ ఆధ్వర్యంలో ‘నయా భారతం’ నిజమైన రూపం ఇదేన�
అధికార దుర్వినియోగానికి పాల్పడుతున్న మోదీ ప్రభుత్వంపై విపక్ష పార్టీలు యుద్ధం ప్రకటించాయి. ఎన్నికల్లో గెలిచేందుకు ఈవీఎంలు, డబ్బు, మీడియాను బీజేపీ పావులుగా వాడుకుంటున్నదని తీవ్రంగా మండిపడ్డాయి.
న్యూఢిల్లీ: వివాదాస్పద విద్యుత్తు సవరణ బిల్లు-2022ను ఇవాళ లోక్సభలో ప్రవేశపెట్టారు. విపక్ష పార్టీలు ఈ బిల్లును తీవ్రంగా వ్యతిరేకించాయి. విద్యుత్తు సరఫరాలోకి ప్రైవేటు కంపెనీలు ప్రవేశించేల�
హైదరాబాద్ : భారీ వరదల కారణంగా కాళేశ్వరం పంప్హౌస్లు మునిగిపోవడంపై ప్రతిపక్షాలు చేస్తున్న విమర్శలపై రాష్ట్ర వ్యవసాయశాఖ మంత్రి నిరంజన్రెడ్డి మండిపడ్డారు. ప్రాజెక్టు ఇంజినీర్ పెంటారెడ్డిపై అవమానకర