ప్రధాని ఇమ్రాన్కు ఝలక్ తగిలింది. ముత్తహిదా ఖ్వామీ మూవ్మెంట్ పాకిస్తాన్ (ఎంక్యూఎం) పార్టీ ప్రతిపక్షాలతో చేతులు కలిపింది. ఈ సందర్భంగా ప్రతిపక్ష నేతలందరూ కలిసి ఉమ్మడిగా ప్రెస్ కాన్ఫరె�
కోల్కతా: ప్రతిపక్ష పార్టీలకు, వివిధ రాష్ట్రాల సీఎంలకు బెంగాల్ సీఎం మమతా బెనర్జీ లేఖ రాశారు. కేంద్ర దర్యాప్తు సంస్థలను బీజేపీ దుర్వినియోగం చేస్తున్నట్లు ఆమె ఆ లేఖలో ఆరోపించారు. ఈ విషయంలో ప
సిద్దిపేట : రాష్ట్రంలోని ప్రతిపక్షాల తీరుపై ఆర్థిక మంత్రి హరీశ్రావు తీవ్ర స్థాయిలో ధ్వజమెత్తారు. కండ్లు ఉండి.. కండ్లు లేని కబోదుల్లా.. చెవులు ఉండి.. చెవులు లేని చెవిటి వారిలా ప్రతిపక్షాల తీరు ఉందన�
ఇన్ని రోజుల పాటు నిత్యావసర ధరల పెరుగుదల, కరోనా, ఆర్థిక సంకటం… ఇలా పాక్ ప్రధాని ఇమ్రాన్కు నిద్రలేని రాత్రులు మిగిల్చాయి. కాస్త కోలుకుంటున్నామన్న తరుణంలో మరో సంకటం వచ్చి పడింది. ప్రధాన
ధాన్యం కొనుగోళ్లపై కేంద్రం విధాన ప్రకటన చేయాలి టీఆర్ఎస్ పార్లమెంటరీ పార్టీ నేత కేశవరావు డిమాండ్ బీజేపీ ఎంపీలు పార్లమెంటులో మాట్లాడాలి: నామా సభకు సంజయ్ క్షమాపణ చెప్పాలి: వెంకటేశ్ నేత ఉభయసభల నుంచి ట�
ముంబై: కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వాన్ని ఎదుర్కొనేందుకు బలమైన ప్రత్యామ్నాయం అవసరమని ఎన్సీపీ చీఫ్ శరద్ పవార్ అన్నారు. పశ్చిమ బెంగాల్ సీఎం మమతా బెనర్జీ బుధవారం ముంబైలో ఆయనను కలిశారు. అనంతరం వారిద్దరూ �
వాళ్లపై ఒక్క కేసైనా ఉన్నదా? ప్రభుత్వ విప్ బాల్క సుమన్ కమలాపూర్, అక్టోబర్ 24: తెలంగాణ ఉద్యమంలో బండి సంజయ్, రేవంత్రెడ్డి ఒక్క పోలీస్ దెబ్బయినా తిన్నారా..?, వాళ్లపై ఒక్క కేసైనా ఉన్నదా అని ప్రభుత్వ విప్ బ
CM Jagan | ముఖ్యమంత్రిగా తనను దింపాలనే ప్రయత్నం చేస్తున్నారని ఆంధ్రప్రదేశ్ సీఎం జగన్ ఆరోపించారు. ప్రభుత్వాన్ని ఇరుకున పెట్టాలని కొన్ని శక్తులు ప్రయత్నించాయని ఆగ్రహం వ్యక్తం చేశారు.
న్యూఢిల్లీ: విపక్షాల ఆందళన నేపథ్యంలో వర్షాకాల పార్లమెంట్ సమావేశాలు రెండు రోజులు ముందుగానే నిరవధిక వాయిదా పడిన విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో ఇవాళ ఏడుగురు కేంద్ర మంత్రులు మీడియాతో మాట్లాడారు.