ముంబై: కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వాన్ని ఎదుర్కొనేందుకు బలమైన ప్రత్యామ్నాయం అవసరమని ఎన్సీపీ చీఫ్ శరద్ పవార్ అన్నారు. పశ్చిమ బెంగాల్ సీఎం మమతా బెనర్జీ బుధవారం ముంబైలో ఆయనను కలిశారు. అనంతరం వారిద్దరూ �
వాళ్లపై ఒక్క కేసైనా ఉన్నదా? ప్రభుత్వ విప్ బాల్క సుమన్ కమలాపూర్, అక్టోబర్ 24: తెలంగాణ ఉద్యమంలో బండి సంజయ్, రేవంత్రెడ్డి ఒక్క పోలీస్ దెబ్బయినా తిన్నారా..?, వాళ్లపై ఒక్క కేసైనా ఉన్నదా అని ప్రభుత్వ విప్ బ
CM Jagan | ముఖ్యమంత్రిగా తనను దింపాలనే ప్రయత్నం చేస్తున్నారని ఆంధ్రప్రదేశ్ సీఎం జగన్ ఆరోపించారు. ప్రభుత్వాన్ని ఇరుకున పెట్టాలని కొన్ని శక్తులు ప్రయత్నించాయని ఆగ్రహం వ్యక్తం చేశారు.
న్యూఢిల్లీ: విపక్షాల ఆందళన నేపథ్యంలో వర్షాకాల పార్లమెంట్ సమావేశాలు రెండు రోజులు ముందుగానే నిరవధిక వాయిదా పడిన విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో ఇవాళ ఏడుగురు కేంద్ర మంత్రులు మీడియాతో మాట్లాడారు.
న్యూఢిల్లీ : దేశంలో విపక్షాల గొంతునొక్కుతున్న మోదీ సర్కార్ అణిచివేత వైఖరితో నిరంకుశంగా వ్యవహరిస్తోందని కాంగ్రెస్ నేత రాహుల్ గాంధీ ఆందోళన వ్యక్తం చేశారు. రాజ్యసభలో బుధవారం ఎంపీల పట్ల ప్ర�
న్యూఢిల్లీ: విపక్ష పార్టీలు పార్లమెంట్ ( Parliament ) ను అవమానిస్తున్నట్లు ప్రధాని మోదీ అన్నారు. ఇవాళ బీజేపీ పార్లమెంటరీ పార్టీ మీటింగ్లో ఆయన పాల్గొన్నారు. అక్కడ తమ పార్టీ ఎంపీలకు ఆయన దిశానిర్దేశ�
న్యూఢిల్లీ : లోక్సభ, రాజ్యసభకు చెందిన విపక్ష పార్టీ ( Opposition Parties) లు ఇవాళ కాంగ్రెస్ నేత రాహుల్ గాంధీ ఇచ్చిన బ్రేక్ఫాస్ట్ ( Breakfast Meeting ) మీటింగ్కు హాజరయ్యారు. ప్రతిపక్ష పార్టీలకు చెందిన ఫ్లోర్లీడర్ల
న్యూఢిల్లీ: విపక్ష సభ్యుల వాయిదా తీర్మానాలను తిరస్కరించడంతో.. పార్లమెంట్ పదే పదే వాయిదా పడుతున్న విషయం తెలిసిందే. వర్షాకాల సమావేశాలు జూలై 19న మొదలైన నాటి నుంచి లోక్సభ, రాజ్యసభల్లో ఇవే �
బోయినపల్లి వినోద్ కుమార్ | రాష్ట్రంలో టీఆర్ఎస్కు ఎదురునిలిచే దమ్ము ఏ పార్టీకి లేదని రాష్ట్ర ప్రణాళిక సంఘం వైస్ చైర్మన్ బోయినపల్లి వినోద్ కుమార్, పరకాల ఎమ్మెల్యే చల్లా ధర్మారెడ్డి అన్నారు.