ఆపరేషన్ కగార్ ను వెంటనే నిలిపివేయాలని సీపీఐ జాతీయ కార్యవర్గ సభ్యులు చాడ వెంకటరెడ్డి డిమాండ్ చేశారు. సీపీఐ పెద్దపల్లి జిల్లా కార్యవర్గ సమావేశానికి ముఖ్య అతిథిగా గోదావరిఖని భాస్కర్ రావు భవన్ కు విచ్చేస�
మావోయిస్టు పార్టీ ప్రధాన కార్యదర్శి నంబాల కేశవరావు సహా పలువురు మావోయిస్టులు మరణించిన ఎన్కౌంటర్పై కేంద్ర ప్రభుత్వం సుప్రీంకోర్టు సిట్టింగ్ జడ్జితో న్యాయవిచారణ జరిపించాలని సీపీఐ రాష్ట్ర కార్యదర్శ�
ఆపరేషన్ కగార్ (Operation Kagar) పేరుతో జరుపుతున్న మారణహోమాన్ని భారతీయ ఖేత్ మజ్దూర్ యూనియన్ (BKMU) జాతీయ కార్యవర్గ సభ్యుడు తాటిపాముల వెంకట్రాములు తీవ్రంగా ఖండించారు. ఈ మారణహోమాన్ని ప్రజాస్వామ్యవాదులంతా ఖండించాలని క
ఆపరేషన్ కగార్ పేరుతో మావోయిస్టుల ఏరివేత కార్యక్రమాన్ని కేంద్రం ఉద్ధృతంగా సాగిస్తున్నది. ఈ ఏడాది ఇప్పటివరకు సుమారు 200 మంది మావోయిస్టులు ఎన్కౌంటర్లలో మరణించారు.
కేంద్ర ప్రభుత్వం ఆపరేషన్ కగార్ను నిలిపివేసి మావోయిస్టులతో చర్చలు జరపాలని పలువురు వక్తలు డిమాండ్ చేశారు. బీఆర్ఎస్ పార్టీ కూడా రజతోత్సవ సభలో లక్షలాది మంది ప్రజల సమక్షంలో ఆపరేషన్ కగార్ను ఆపి, శాంత�
ఆకుపచ్చని అడవులు ఎరుపెక్కుతున్నాయ్. గుట్టల నడుమ తుపాకులు గర్జిస్తున్నాయ్. ఉనికిని కాపాడుకోవడానికి మావోయిస్టులు పోరాడుతుంటే.. అసలు మావోయిస్టు అనే మాటే లేకుండా చేయాలని కేంద్ర ప్రభుత్వం లక్ష్యంగా పెట్�
పహల్గాంలో దాడి చేసిన ఉగ్రవాదులను మట్టుబెట్టాలన్న లక్ష్యంతో మొదలైన ఆపరేషన్ సిందూర్ నాలుగు రోజల తర్వాత ఇరుదేశాల కాల్పుల విరమణతో ముగిసింది. కానీ, భారతదేశంలో మావోయిస్టులుగా మారిన మన దేశ పౌరులను నిర్మూలి
Justice Chandrakumar | చత్తీస్గఢ్లో కేంద్ర ప్రభుత్వం చేపట్టిన ఆపరేషన్ కగార్ను వెంటనే నిలుపుదల చేయాలని శాంతి చర్చల కమిటీ అధ్యక్షులు, విశ్రాంత జస్టిస్ చంద్రకుమార్ డిమాండ్ చేశారు.
‘ఆపరేషన్ కగార్' కాల్పుల విరమణను కోరుతూ మావోయిస్టు పార్టీ ఇటీవల కేంద్ర ప్రభుత్వానికి చేసిన ప్రతిపాదనకు భిన్నంగా ఇప్పుడు కొన్ని కొత్త ప్రతిపాదనలు ముందుకువచ్చాయి. ‘శాంతి చర్చల కో ఆర్డినేషన్ కమిటీ’ పేర
మావోయిస్టుల ఏరివేతలో భాగంగా తెలంగాణ-ఛత్తీస్గఢ్ సరిహ ద్దు రాష్ర్టాల్లోని కర్రెగుట్టల్లో 21 రోజులు గా కొనసాగుతున్న ఆపరేషన్ కగార్కు బ్రేక్ పడినట్టు తెలుస్తున్నది. ఆపరేషన్ సిందూర్ నేపథ్యంలో కేంద్ర
మావోయిస్టులతో కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు చర్చలు జరపాలని శాంతిచర్చల కమిటీ చైర్మన్, విశ్రాంత న్యాయాధికారి చంద్రకుమార్ సూచించారు. కరీంనగర్ లోని ఆర్అండ్బీ అతిథి గృహంలో పౌర హక్కుల సంఘం నాయకులతో కలిసి
మావోయిస్టుల ఏరివేతే లక్ష్యంగా కొనసాగుతున్న ఆపరేషన్ కగార్ (Operation Kagar)పై ఆపరేషన్ సిందూర్ ప్రభావం పడింది. భారత్-పాక్ సరిహద్దుల్లో ఉద్రిక్తతల నేపథ్యంలో మావోయిస్టుల కోసం కర్రెగుట్టలను జల్లడపడుతున్న సీఆర�