Justice Chandrakumar | చత్తీస్గఢ్లో కేంద్ర ప్రభుత్వం చేపట్టిన ఆపరేషన్ కగార్ను వెంటనే నిలుపుదల చేయాలని శాంతి చర్చల కమిటీ అధ్యక్షులు, విశ్రాంత జస్టిస్ చంద్రకుమార్ డిమాండ్ చేశారు.
‘ఆపరేషన్ కగార్' కాల్పుల విరమణను కోరుతూ మావోయిస్టు పార్టీ ఇటీవల కేంద్ర ప్రభుత్వానికి చేసిన ప్రతిపాదనకు భిన్నంగా ఇప్పుడు కొన్ని కొత్త ప్రతిపాదనలు ముందుకువచ్చాయి. ‘శాంతి చర్చల కో ఆర్డినేషన్ కమిటీ’ పేర
మావోయిస్టుల ఏరివేతలో భాగంగా తెలంగాణ-ఛత్తీస్గఢ్ సరిహ ద్దు రాష్ర్టాల్లోని కర్రెగుట్టల్లో 21 రోజులు గా కొనసాగుతున్న ఆపరేషన్ కగార్కు బ్రేక్ పడినట్టు తెలుస్తున్నది. ఆపరేషన్ సిందూర్ నేపథ్యంలో కేంద్ర
మావోయిస్టులతో కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు చర్చలు జరపాలని శాంతిచర్చల కమిటీ చైర్మన్, విశ్రాంత న్యాయాధికారి చంద్రకుమార్ సూచించారు. కరీంనగర్ లోని ఆర్అండ్బీ అతిథి గృహంలో పౌర హక్కుల సంఘం నాయకులతో కలిసి
మావోయిస్టుల ఏరివేతే లక్ష్యంగా కొనసాగుతున్న ఆపరేషన్ కగార్ (Operation Kagar)పై ఆపరేషన్ సిందూర్ ప్రభావం పడింది. భారత్-పాక్ సరిహద్దుల్లో ఉద్రిక్తతల నేపథ్యంలో మావోయిస్టుల కోసం కర్రెగుట్టలను జల్లడపడుతున్న సీఆర�
తెలంగాణ-ఛత్తీస్గఢ్ సరిహద్దు బీజాపూర్ జిల్లా కర్రెగుట్టలో మావోయిస్టులు, భద్రతా దళాలకు మధ్య బుధవారం జరిగిన భీకరపోరులో 26 మంది మావోయిస్టులు మృతిచెందారు. వివరాలు ఇలా ఉన్నాయి. బీజాపూర్ జిల్లా కర్రెగుట్ట�
Osmania University | ఉస్మానియా యూనివర్సిటీ: కేంద్ర ప్రభుత్వం మావోయిస్టులకు వ్యతిరేకంగా చేపట్టిన ఆపరేషన్ కగార్కు మద్దతుగా ఏబీవీపీ ఆధ్వర్యంలో ఉస్మానియా యూనివర్సిటీ ఆర్ట్స్ కళాశాల ఆవరణలో మావోయిస్టుల దిష్టిబొమ్మను
మావోయిస్టుల పేరుతో దేశవ్యాప్తంగా సాగుతున్న ఎన్కౌంటర్ హత్యాకాండ పతాకస్థాయికి చేరింది. పట్టుకొని బంధించి కాల్చి చంపి ఎన్కౌంటర్ అని ప్రకటించే ఆనవాయితీ దేశంలో కొనసాగుతున్నది. ఇలా ఎన్కౌంటర్ పేరిట హ�
మావోయిస్టుల అంతం పేరుతో గిరిజనుల ప్రాణాలు తీసేలా కేంద్ర ప్రభుత్వం చేస్తున్న ఆపరేషన్ కగార్ను వెంటనే ఆపాలని సీపీఎం వైరా డివిజన్ కార్యదర్శి భూక్య వీరభద్రం డిమాండ్ చేశారు. ఆ పార్టీ సీనియర్ నాయకులు భూక్య బ�
మావోయిస్టులతో చర్చల ప్రసక్తే లేదని కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి బండి సంజయ్ (Bandi Sanjay) స్పష్టం చేశారు. ఆపరేషన్ కగార్ ఆగదని, మావోయిస్టులు ఆయుధాలు వీడాల్సిందేనని, లొంగిపోవాల్సిందేనని తేల్చిచెప్పారు. తుపాకీ వది
ఖనిజ సంపదను దోచుకునేందుకే ఆపరేషన్ కగార్ను కేంద్రం చేపడుతున్నదని పూర్వ విప్లవ విద్యార్థుల వేదిక ఆరోపించింది. పూర్వ విప్లవ విద్యార్థుల వేదిక ఆధ్వర్యంలో ఆదివాసీల హననాన్ని ఆపాలి, మావోయిస్టులతో చర్చలు జ�