ఆపరేషన్ కగార్ను నిలిపివేయాలని శాసనమండలి సభ్యుడు, బీఆర్ఎస్ ఖమ్మం జిల్లా అధ్యక్షుడు తాతా మధు డిమాండ్ చేశారు. మావోయిస్టులతో శాంతి చర్చలు జరపాలని, బలగాలను ఉపసంహరించాలని కోరారు. మధ్య భారతదేశంలో ఆపరేషన�
ఆపరేషన్ కగార్ను వెంటనే నిలిపివేయాలని ఎమ్మెల్సీ, బీఆర్ఎస్ ఖమ్మం జిల్లా అధ్యక్షుడు తాతా మధు డిమాండ్ చేశారు. మావోయిస్టులతో శాంతి చర్చలు జరపాలని, బలగాలను వెంటనే ఉపసంహరించాలని కోరారు.
కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు వెంటనే ఆపరేషన్ కగార్ను నిలిపివేయాలని తుడుందెబ్బ రాష్ట్ర కార్యదర్శి గొంది నాగేశ్వర్రావు డిమాండ్ చేశారు. మండలంలోని మంగళవారిపేటలో బుధవారం ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంల
ఆదివాసీ జాతిని హననంచేస్తున్న ఆపరేషన్ కగార్ను నిలిపివేయడంతోపాటు తక్షణమే కేంద్ర ప్రభుత్వం మావోయిస్టులతో బేషరతుగా శాంతిచర్చలు జరపాలని వామపక్ష పార్టీలు డిమాండ్ చేశాయి. దాదాపు 20 వేల మంది పోలీసు బలగాలు �
ఆపరేషన్ కగార్ను తక్షణం నిలిపివేయకపోతే పెద్ద ఎత్తున ప్రాణనష్టం జరిగే ప్రమాదం ఉన్నదని, ప్రాణనష్ట నివారణకు కృషిచేయాలని పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ధి శాఖల మంత్రి ధనసరి సీతక్కకు భారత్ బచావో సంస్థ విజ్�
కేంద్ర ప్రభుత్వం రాజ్యాంగాన్ని పూర్తిగా ఉల్లంఘిస్తూ ఆపరేషన్ కగార్ పేరుతో సమయం నిర్దేశించి మరీ మావోయిస్టులను భౌతికంగా నిర్మూలిస్తున్నదని సీపీఐ జాతీయ కార్యదర్శి డాక్టర్ కే నారాయణ ఆగ్రహం వ్యక్తంచేశ�
Operation Kagar | ఆపరేషన్ కగార్ నిలిపివేసి, కర్రెగుట్టలో మోహరించిన కేంద్ర సైనిక బలగాలని వెనక్కి పిలిపించాలని కోరుతూ న్యూడెమోక్రసీ ఆధ్వర్యంలో మండల కేంద్రంలో మంగళవారం నిరసన కార్యక్రమాన్ని చేపట్టారు.
ఆపరేషన్ కగార్ను వెంటనే నిలిపివేసి కేంద్ర, రాష్ర్ట ప్రభుత్వాలు మావోయిస్టులతో శాంతి చర్చలు జరపాలని ఆదివాసి, దళిత, గిరిజన, ప్రజాసంఘాల నాయకులు డిమాండ్ చేశారు.
‘ఆపరేషన్ కగార్'ను నిలిపివేయాలని, మావోయిస్టులతో చర్చలు జరపాలంటూ బీఆర్ఎస్ రజతోత్సవ మహాసభ సాక్షిగా, లక్షలాది ప్రజల సమక్షంలో ఆ పార్టీ అధినేత, మాజీ సీఎం కేసీఆర్ కేంద్రాన్ని చేసిన డిమాండ్ రాజకీయ పార్టీ�
మావోయిస్టుల ఏరివేత లక్ష్యంగా కేంద్రం చేపట్టిన ‘ఆపరేషన్ కగార్'ను నిలిపివేయాలని ఎమ్మెల్సీ కవిత డిమాండ్ చేశారు. సోమవారం ఆమె జాతీయ మీడియాచానల్తో మాట్లాడు తూ.. నక్సలైట్లను అంతం చేయాలన్న పంతంతో బీజేపీ ము�
ఆపరేషన్ కగార్ను తక్షణమే నిలిపివేసి తమను చర్చలకు పిలవాలని భాకాపా మావోయిస్టు పార్టీ కేంద్ర కమిటీ కోరింది. శాంతి చర్చలకు అనుకూలమైన వాతావరణం సృష్టించాలని విజ్ఞప్తి చేసింది. ఈ మేరకు కేంద్ర ప్రభుత్వానికి �
Operation Kagar | చత్తీస్గఢ్ తెలంగాణ సరిహద్దు ప్రాంతంలోని కర్రెగుట్టలో మావోయిస్టులు దాక్కున్నారని కేంద్ర ప్రభుత్వం 10000 పోలీసు బలగాలతో కూంబింగ్ ఆపరేషన్ చేయడం, అక్కడ నివసిస్తున్న ఆదివాసీలను అంతమొందించాలనే నిర్ణ
ఆపరేషన్ కగార్ను తక్షణమే నిలిపివేసి, మావోయిస్టులతో శాంతి చర్చలు జరపాలని శాంతి చర్చల కమిటీ కన్వీనర్, హైకోర్టు మాజీ న్యాయమూర్తి జస్టిస్ చంద్రకుమార్ డిమాండ్ చేశారు. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు శాంతి �
ఆపరేషన్ కగార్ను కేం ద్ర ప్రభుత్వం వెంటనే నిలిపివేయాలని కేసీఆర్ కోరారు. కగార్ పేరుతో గిరిజనుల ఊచకోత తగదని ఆవేదన వ్యక్తం చేశారు. ఆదివారం ఎల్కతుర్తి సభలో కేసీఆర్ మాట్లాడుతూ “ కేం ద్ర ప్రభుత్వం ఆపరేషన్
ఛత్తీస్గఢ్ కర్రెగుట్టలో కేంద్ర ప్రభుత్వం కొనసాగిస్తున్న మారణకాండను ఆపివేసి, శాంతిని నెలకొల్పాలని వామపక్ష పార్టీల నాయకులు, సామాజిక ప్రజా సంఘాల నేతలు కేంద్రాన్ని డిమాండ్ చేశారు.