ఆపరేషన్ కగార్ను తక్షణమే నిలిపివేసి తమను చర్చలకు పిలవాలని భాకాపా మావోయిస్టు పార్టీ కేంద్ర కమిటీ కోరింది. శాంతి చర్చలకు అనుకూలమైన వాతావరణం సృష్టించాలని విజ్ఞప్తి చేసింది. ఈ మేరకు కేంద్ర ప్రభుత్వానికి �
Operation Kagar | చత్తీస్గఢ్ తెలంగాణ సరిహద్దు ప్రాంతంలోని కర్రెగుట్టలో మావోయిస్టులు దాక్కున్నారని కేంద్ర ప్రభుత్వం 10000 పోలీసు బలగాలతో కూంబింగ్ ఆపరేషన్ చేయడం, అక్కడ నివసిస్తున్న ఆదివాసీలను అంతమొందించాలనే నిర్ణ
ఆపరేషన్ కగార్ను తక్షణమే నిలిపివేసి, మావోయిస్టులతో శాంతి చర్చలు జరపాలని శాంతి చర్చల కమిటీ కన్వీనర్, హైకోర్టు మాజీ న్యాయమూర్తి జస్టిస్ చంద్రకుమార్ డిమాండ్ చేశారు. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు శాంతి �
ఆపరేషన్ కగార్ను కేం ద్ర ప్రభుత్వం వెంటనే నిలిపివేయాలని కేసీఆర్ కోరారు. కగార్ పేరుతో గిరిజనుల ఊచకోత తగదని ఆవేదన వ్యక్తం చేశారు. ఆదివారం ఎల్కతుర్తి సభలో కేసీఆర్ మాట్లాడుతూ “ కేం ద్ర ప్రభుత్వం ఆపరేషన్
ఛత్తీస్గఢ్ కర్రెగుట్టలో కేంద్ర ప్రభుత్వం కొనసాగిస్తున్న మారణకాండను ఆపివేసి, శాంతిని నెలకొల్పాలని వామపక్ష పార్టీల నాయకులు, సామాజిక ప్రజా సంఘాల నేతలు కేంద్రాన్ని డిమాండ్ చేశారు.
తెలంగాణ, ఛత్తీస్గఢ్ సరిహద్దు దండకారణ్యంలో యుద్ధమేఘాలు అలముకున్నాయి. వేల సంఖ్యలో భద్రత దళాలు కరిగుట్టలను చుట్టుముట్టాయి. ఈ ఆపరేషన్లో వాయుసేన వేగాన్ని పెంచింది.. ఆపరేషన్ ‘కగార్’ (Operation Kagar) పోరు తుది దశకు చే�
మావోయిస్టు పార్టీ పైన గత కొన్ని నెలలుగా జరుగుతున్న దాడులకు కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు స్వస్తి పలికి శాంతి చర్చలకు ఆహ్వానం పలకాలని తెలంగాణ అసంఘటిత కార్మిక సంఘాల సమైక్య రాష్ట్ర కార్యదర్శి సుద్దాల నాగరా�
Godavarikhani |ఆదివాసీ లను అంతమొందించి అడవి సంపదను కార్పొరేట్ శక్తులకు కట్టబెట్టేందుకు చేపట్టిన ఆపరేషన్ కగార్ ను వెంటనే ఆపివేయాలని ప్రజా సంఘాల నాయకుడు పుట్ట రాజన్న డిమాండ్ చేశారు.
ఆపరేషన్ కగార్ పేరుతో జరుగుతున్న హత్యాకాండపై సుప్రీంకోర్టు సిట్టింగ్ జడ్జిచే విచారణ జరిపించాలని "అఖిల భారత రైతు కూలీ సంఘం"(AIKMS), సిపిఐ ఎంఎల్ న్యూడెమోక్రసీ కొత్తగూడెం సబ్ డివిజన్ కమిటీ నాయకుడు భూక్య కిషన్ �
ఆపరేషన్ కగార్ పేరిట మధ్యభారతంలో ఆదివాసీలపై కేంద్ర ప్రభుత్వం చేస్తున్న దాడులు, బూటకపు ఎన్కౌంటర్లను రాజకీయ పార్టీలు, ప్రజా సంఘాలు, మేధావులు, ఆలోచనపరులు ఖండించేందుకు ముందుకు రావాలని సీపీఐ ఎంఎల్ న్యూ�
Ramagiri | రామగిరి ఏప్రిల్ 05: ఆపరేషన్ కగార్ ను వెంటనే నిలిపివేయాలని ఏప్రిల్ 8న హైదరాబాద్ లోని ఇందిరా పార్క్ వద్ద తల పెట్టిన ప్రజా ధర్నాను విజవంతం చేయాలనీ సీపీఐ( ఎంఎల్ )న్యూడ్రెమక్రసీ పెద్దపల్లి జిల్లా నాయకుడు ఆక�
Operation Kagar | ఛత్తీస్గఢ్లోని ఆదివాసీ, గిరిజన ప్రజల హక్కులను కాలరాస్తూ కేంద్ర ప్రభుత్వం చేపట్టిన ఆపరేషన్ కగార్ను నిలిపివేయాలని డిమాండ్ చేస్తూ చేపట్టిన ప్రజా ధర్నా కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని సీపీఐ(ఎంఎ
దేశంలో మావోయిస్టుల నిర్మూలనకు కేంద్రం చేపట్టిన ఆపరేషన్ కగార్ ను కేంద్రం వెంటనే నిలిపేయాలని సీపీఐ ఎంఎల్ న్యూడెమోక్రసి ఖమ్మం జిల్లా నాయకుడు ఎం.గిరి అన్నారు.