Operation Kagar | ఆపరేషన్ కగార్ను ఆపాలని కోరుతూ ఈ నెల 23న జరిగే ఛలో రాజ్భవన్ ముట్టడి కార్యక్రమానికి యువత అధికంగా తరలి రావాలని ఏఐవైఎఫ్ రాష్ట్ర అధ్యక్షుడు వలి ఉల్లా ఖాద్రీ, రాష్ట్ర కార్యదర్శి కె.ధర్మేంద్ర పిలుపుని�
తెలంగాణ - చత్తీస్గఢ్ మధ్యలో ఉన్న కర్రెగుట్టల అటవీ ప్రాంతాన్ని లక్ష్యంగా చేసుకొని కేంద్ర బలగాలతో మోదీ ప్రభుత్వం నిర్వహిస్తున్న ఆపరేషన్ కగార్ను వెంటనే నిలిపివేసి కేంద్రం శాంతి చర్చలకు పిలుపునియ్యాల�
ఆపరేషన్ ‘కగార్' వల్ల ఏడాది కాలంలో దాదాపు 500 మంది ఆదివాసీలు, మావోయిస్టులు, పదుల సంఖ్యలో పోలీసులు మరణించారని, ఆ నరమేథానికి ప్రధాని నరేంద్రమోదీ, కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్షా కారణమని శాంతి చర్చల కమిటీ నాయకు
మధ్య భారతంలోని అమాయక ఆదివాసీ గిరిజనులపై ప్రధాని మోదీ, హోంమంత్రి అమిత్ షా యుద్ధం ప్రకటించి హత్యాకాండకు పాల్పడుతున్నారని, ఈ చర్యలను దేశ ప్రజలు ముక్తకంఠంతో ఖండించాలని వామపక్ష, విపక్షాల నాయకులు పిలుపుని�
ఆపరేషన్ కగార్ను కేంద్ర ప్రభుత్వం వెంటనే నిలిపివేసి మావోయిస్టులతో శాంతిచర్చలు జరపాలని ఎస్ఎఫ్ఐ రాష్ట్ర ఉపాధ్యక్షుడు ధనియాకుల శ్రీకాంత్వర్మ అన్నారు.
కేంద్ర ప్రభుత్వం వెంటనే ఆపరేషన్ కగార్ను నిలిపివేయాలని డిమాండ్ చేస్తూ శనివారం కరీంనగర్లోని తెలంగాణచౌక్లో వామపక్ష ప్రజా సంఘాల నాయకులు వాటి అనుబంధ విభాగాల కమిటీలతో కలిసి నిరసన ప్రదర్శన చేపట్టారు.
కేంద్ర ప్రభుత్వం ఆపరేషన్ కగార్ పేరుతో మావోయిస్టులను బూటకపు ఎన్కౌంటర్లు చేస్తుందని తెలంగాణ పౌరహక్కుల సంఘం అధ్యక్షుడు ప్రొఫెసర్ జీ లక్ష్మణ్, ప్రధాన కార్యదర్శి ఎన్ నారాయణ ఆరోపించారు.
చత్తీస్గఢ్లోని బీజాపూర్ పోలీసుల నిర్బంధంలో ఉన్న మావోయిస్టు నేతలను తక్షణమే కోర్టులో హాజరుపరచాలని తెలంగాణ పౌరహక్కుల సంఘం రాష్ట్ర అధ్యక్షుడు ప్రొఫెసర్ జి.లక్ష్మణ్, రాష్ట్ర ప్రధాన కార్యదర్శి ఎన్.న�
చత్తీస్ ఘడ్ లో ఆపరేషన్ కగార్ పేరుతో మావోయిస్టులను అరెస్టు చేసి కోర్టులో హాజరుపర్చకుండా అడవిలోకి తీసుకవెళ్లి బూటకపు ఎన్ కౌంటర్లు చేస్తున్నారని సీపీఐ ఎంఎల్ న్యూడెమోక్రసీ రాష్ట్ర కార్యదర్శి సభ్యులు జ�
కేంద్ర ప్రభుత్వం చేపట్టిన కగార్ ఆపరేషన్ వెంటనే నిలిపివేసి మావోయిస్టులతో చర్చలు జరపాలని సీపీఎం జిల్లా కార్యదర్శి మిల్కూరి వాసుదేవరెడ్డి, సీపీఐ నగర కార్యదర్శి కసిరెడ్డి సురేందర్ రెడ్డి డిమాండ్ చేశారు. �
వరుసగా అగ్రనేతలను కోల్పోతున్న మావోయిస్టులకు (Maoists) మరో ఎదురుదెబ్బ తగిలింది. ఆపరేషన్ కగార్లో భాగంగా మావోయిస్టు అగ్రనేతలే లక్ష్యంగా ముందుకు సాగుతున్న భద్రతా బలగాలు కనిపించినవారిని కనిపించినట్లు చంపేస్�
కేంద్ర ప్రభుత్వం వెంటనే ఆపరేషన్ కగార్ను నిలిపివేసి.. మావోయిస్టులతో శాంతిచర్చలు జరపాలని అఖిలపక్షం నాయకులు డిమాండ్ చేశారు. శుక్రవారం పెద్దపల్లి జిల్లా కేంద్రంలోని అమరవీరుల స్తూపం నుంచి అంబేద్కర్ వి�
కేంద్ర ప్రభుత్వం చేపట్టిన ఆపరేషన్ ‘కగార్'ను వెంటనే నిలిపివేసి, మావోయిస్టులను చర్చలకు ఆహ్వానించాలని సినీనటుడు, దర్శక, నిర్మాత ఆర్ నారాయణమూర్తి విజ్ఞప్తి చేశారు. ప్రజాసంఘాల ఆధ్వర్యంలో గురువారం సోమాజి