ఆపరేషన్ కగార్ పేరుతో అమాయక గిరిజనులు, మావోయిస్టులను హతమారుస్తూ కేంద్ర ప్రభుత్వం నరమేధానికి పాల్పడుతున్నదని, ఈ వైఖరిని విడనాడాలని అఖిలభారత యువజన సమాఖ్య(ఏఐవైఎఫ్) రాష్ట్ర అధ్యక్షుడు వలి ఉల్లా ఖాద్రీ, క�
‘ఆపరేషన్ కగార్' పేరుతో దేశంలో కొనసాగిస్తున్న మానవ హననాన్ని తక్షణమే నిలిపివేసి మావోయిస్టులతో శాంతి చర్చలు జరపాలని రాజకీయ పార్టీల నాయకులు, పౌర హకుల ప్రతినిధులు, ప్రజాసంఘాల నేతలు ముక్తకంఠంతో కేంద్ర ప్ర�
కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం కొనసాగిస్తున్న ఆపరేషన్ కగార్ను వ్యతిరేకిస్తూ 20న తెలుగు రాష్ర్టాల బంద్కు మావోయిస్టులు పిలుపునిచ్చారు. ఈ మేరకు ఆదివారం మావోయిస్టు పార్టీ తెలంగాణ రాష్ట్ర కమిటీ అధికార ప్ర
మావోయిస్టులతో శాంతి చర్చలు జరిపేందుకు ఇటు కేంద్ర ప్రభుత్వం కానీ, అటు మావోయిస్టు ప్రభావిత రాష్ర్టాలు కానీ సిద్ధంగా లేవని తెలుస్తున్నది. తాము శాంతి చర్చలకు సిద్ధమని, కేంద్రం ‘సీజ్ఫైర్' ప్రకటించాలని మావ�
Operation Kagar | ఆపరేషన్ కగార్ను ఆపాలని కోరుతూ ఈ నెల 23న జరిగే ఛలో రాజ్భవన్ ముట్టడి కార్యక్రమానికి యువత అధికంగా తరలి రావాలని ఏఐవైఎఫ్ రాష్ట్ర అధ్యక్షుడు వలి ఉల్లా ఖాద్రీ, రాష్ట్ర కార్యదర్శి కె.ధర్మేంద్ర పిలుపుని�
తెలంగాణ - చత్తీస్గఢ్ మధ్యలో ఉన్న కర్రెగుట్టల అటవీ ప్రాంతాన్ని లక్ష్యంగా చేసుకొని కేంద్ర బలగాలతో మోదీ ప్రభుత్వం నిర్వహిస్తున్న ఆపరేషన్ కగార్ను వెంటనే నిలిపివేసి కేంద్రం శాంతి చర్చలకు పిలుపునియ్యాల�
ఆపరేషన్ ‘కగార్' వల్ల ఏడాది కాలంలో దాదాపు 500 మంది ఆదివాసీలు, మావోయిస్టులు, పదుల సంఖ్యలో పోలీసులు మరణించారని, ఆ నరమేథానికి ప్రధాని నరేంద్రమోదీ, కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్షా కారణమని శాంతి చర్చల కమిటీ నాయకు
మధ్య భారతంలోని అమాయక ఆదివాసీ గిరిజనులపై ప్రధాని మోదీ, హోంమంత్రి అమిత్ షా యుద్ధం ప్రకటించి హత్యాకాండకు పాల్పడుతున్నారని, ఈ చర్యలను దేశ ప్రజలు ముక్తకంఠంతో ఖండించాలని వామపక్ష, విపక్షాల నాయకులు పిలుపుని�
ఆపరేషన్ కగార్ను కేంద్ర ప్రభుత్వం వెంటనే నిలిపివేసి మావోయిస్టులతో శాంతిచర్చలు జరపాలని ఎస్ఎఫ్ఐ రాష్ట్ర ఉపాధ్యక్షుడు ధనియాకుల శ్రీకాంత్వర్మ అన్నారు.
కేంద్ర ప్రభుత్వం వెంటనే ఆపరేషన్ కగార్ను నిలిపివేయాలని డిమాండ్ చేస్తూ శనివారం కరీంనగర్లోని తెలంగాణచౌక్లో వామపక్ష ప్రజా సంఘాల నాయకులు వాటి అనుబంధ విభాగాల కమిటీలతో కలిసి నిరసన ప్రదర్శన చేపట్టారు.
కేంద్ర ప్రభుత్వం ఆపరేషన్ కగార్ పేరుతో మావోయిస్టులను బూటకపు ఎన్కౌంటర్లు చేస్తుందని తెలంగాణ పౌరహక్కుల సంఘం అధ్యక్షుడు ప్రొఫెసర్ జీ లక్ష్మణ్, ప్రధాన కార్యదర్శి ఎన్ నారాయణ ఆరోపించారు.
చత్తీస్గఢ్లోని బీజాపూర్ పోలీసుల నిర్బంధంలో ఉన్న మావోయిస్టు నేతలను తక్షణమే కోర్టులో హాజరుపరచాలని తెలంగాణ పౌరహక్కుల సంఘం రాష్ట్ర అధ్యక్షుడు ప్రొఫెసర్ జి.లక్ష్మణ్, రాష్ట్ర ప్రధాన కార్యదర్శి ఎన్.న�