స్వదేశంలో ఇంగ్లండ్తో జరిగిన మూడు మ్యాచ్ల వన్డే సిరీస్ను వెస్టిండీస్ 2-1తో గెలుచుకుంది. బార్బడోస్లోని కెన్సింగ్టన్ ఓవల్ వేదికగా బుధవారం ముగిసిన నిర్ణయాత్మక మూడోవన్డేలో విండీస్ 8 వికెట్ల తేడాతో గ�
దుబాయ్ వేదికగా జరుగుతున్న ఐసీసీ మహిళల టీ20 ప్రపంచకప్ ముగియగానే భారత జట్టు స్వదేశంలో న్యూజిలాండ్తో మూడు మ్యాచ్ల వన్డే సిరీస్ ఆడనుంది. ఈ మేరకు భారత క్రికెట్ నియంత్రణ మండలి (బీసీసీఐ) సోమవారం ఇందుకు సంబ
ఐర్లాండ్తో అబుదాబి వేదికగా జరుగుతున్న మూడు వన్డేల సిరీస్ను దక్షిణాఫ్రికా మరో మ్యాచ్ మిగిలుండగానే చేజిక్కించుకుంది. రెండో వన్డేలో సఫారీలు 174 పరుగుల తేడాతో గెలుపొందారు.
ఇంగ్లండ్, ఆస్ట్రేలియా మధ్య జరిగిన ఐదు మ్యాచ్ల వన్డే సిరీస్ను ఆసీస్ 3-2తో కైవసం చేసుకుంది. ఆదివారం బ్రిస్టోల్లోని కౌంటీ గ్రౌండ్ వేదికగా జరిగిన ఆఖరి వన్డేలో ఆస్ట్రేలియా.. 49 పరుగుల తేడా (డక్వర్త్లూయిస
స్వదేశంలో దక్షిణాఫ్రికాతో జరిగిన మూడు వన్డేల సిరీస్ను భారత మహిళల జట్టు 3-0తో క్లీన్స్వీప్ చేసింది. ఇప్పటికే సిరీస్ సొంతం చేసుకున్న హర్మన్ప్రీత్ కౌర్ సేన.. ఆదివారం బెంగళూరు వేదికగా జరిగిన నామమాత్ర�
ఆల్రౌండ్ ప్రదర్శనతో అదరగొట్టిన న్యూజిలాండ్ మరో మ్యాచ్ మిగిలుండగానే బంగ్లాదేశ్పై వన్డే సిరీస్ చేజిక్కించుకుంది. బుధవారం జరిగిన రెండో వన్డేలో కివీస్ 7 వికెట్ల తేడాతో బంగ్లాను చిత్తుచేసింది. మొదట
Mohd. Shami : సౌతాఫ్రికా టూర్ నుంచి షమీ, చాహర్ తప్పుకున్నారు. ఫిట్నెస్ లేకపోవడంతో షమీని టెస్టు సిరీస్కు దూరం చేశారు. ఇక వన్డేలకు దూరంగా ఉండనున్నట్లు చాహర్ తెలిపాడు. దీంతో బీసీసీఐ అతని స్థానంలో కొత�
తెలుగు ఆటగాడు కోన శ్రీకర్ భరత్ దక్షిణాఫ్రికా పర్యటనకు భారత ‘ఎ’ జట్టు సారథిగా ఎంపికయ్యాడు. ఈ నెల 10 నుంచి దక్షిణాఫ్రికాలో పర్యటించనున్న టీమిండియా టీ20, వన్డే, టెస్టు సిరీస్లు ఆడనుంది. అదే సమయంలో యువ ఆటగాళ�