మరికొన్ని రోజుల్లో భారత జట్టుతో వన్డే సిరీస్ ఆడేందుకు వెస్టిండీస్ సిద్దం అవుతోంది. ఇటీవలే జట్టు సారధిగా బాధ్యతలు చేపట్టిన విండీస్ కీపర్ బ్యాటర్ నికోలస్ పూరన్కు మంచి ఆరంభం లభించలేదు. బంగ్లాదేశ్తో జరి�
భారత్తో ఏకైక టెస్టు మ్యాచ్ తర్వాత టీ20, వన్డే మ్యాచ్లు ఆడేందుకు ఇంగ్లండ్ జట్టు సిద్ధమైంది. ఈ క్రమంలోనే భారత్తో ఆడే పరిమిత ఓవర్ల సిరీస్కు రెండు జట్లను ప్రకటించింది. ఇప్పటికే ఈ సిరీస్ ఆడే భారత జట్టును బీ�
దక్షిణాఫ్రికా గడ్డపై బంగ్లాదేశ్ సరికొత్త చరిత్ర లిఖించింది. మూడు మ్యాచ్ల సిరీస్లో భాగంగా బుధవారం జరిగిన ఆఖరి వన్డేలో బంగ్లాదేశ్ 9 వికెట్ల తేడాతో సఫారీలను చిత్తుచేసి 2-1 సిరీస్ చేజిక్కించుకుంది.
ICC Rankings | భారత్-సౌతాఫ్రికా సిరీస్ తర్వాత విడుదలైన ఐసీసీ వన్డే ర్యాకింగ్స్లో భారత స్టార్ ఆటగాళ్లు విరాట్ కోహ్లీ, రోహిత్ శర్మ తమ స్థానాలు పదిలంగా కాపాడుకున్నారు. తాజాగా విడుదలైన ర్యాంకింగ్స్లో
IND vs SA | సౌతాఫ్రికాతో వన్డే సిరీస్ ఆడే భారత జట్టులో అనూహ్యంగా వెటరన్ ఓపెనర్ శిఖర్ ధావన్కు చోటు దక్కిన సంగతి తెలిసిందే. ధావన్కు సౌతాఫ్రికాలో అవకాశం వస్తుందని ఎవరూ ఊహించలేదు.
IND vs SA | దక్షిణాఫ్రికాతో వన్డే సిరీస్ ఆడే జట్టును బీసీసీఐ వెల్లడించింది. మొత్తం 18 మందితో వన్డే జట్టును ప్రకటించింది. గాయం కారణంగా టెస్టు సిరీస్కు దూరమైన రోహిత్ శర్మ ఈ సిరీస్కు కూడా దూరమయ్యాడు.
బోర్డు లక్ష్యంగా విరాట్ ఎదురుదాడి పలు కీలక అంశాలపై స్పష్టత గంటన్నర ముందు వన్డే కెప్టెన్సీపై సమాచారం బోర్డు నుంచి అలాంటి ప్రతిపాదన రాలేదు దక్షిణాఫ్రికాతో వన్డే సిరీస్కు అందుబాటులోనే రోహిత్తో ఎలాంట�
రెండో వన్డేలో భారత్ గెలుపు.. దీపక్, సూర్య మెరుపులు కొలంబో: తొలి మ్యాచ్కు పూర్తి భిన్నంగా సాగిన రెండో వన్డేలో.. యువ భారత్ అదరగొట్టింది. టాపార్డర్ విఫలమైన చోట.. తీవ్ర ఒత్తిడిలో అద్భుత పోరాటం కనబర్చింది. ఫ�
దుబాయ్: భారత మహిళల జట్టు కెప్టెన్ మిథాలీ రాజ్.. మూడేండ్ల తర్వాత ఐసీసీ వన్డే ర్యాంకింగ్స్లో అగ్రస్థానానికి చేరింది. ఇటీవల ఇంగ్లండ్తో జరిగిన వన్డే సిరీస్లో మూడు అర్ధశతకాలతో అదరగొట్టిన మిథాలీ.. 762 ర్యా�
లండన్: పొట్టి ఫార్మాట్లో లంకను క్లీన్స్వీప్ చేసిన ఇంగ్లండ్.. వన్డేల్లోనూ సిరీస్ను హస్తగతం చేసుకుంది. గురువారం అర్ధరాత్రి దాటాక ముగిసిన రెండో వన్డేలో ఆతిథ్య ఇంగ్లండ్ 8 వికెట్ల తేడాతో నెగ్గింది. మొ�
టీమిండియా| వచ్చే నెలలో శ్రీలంక పర్యటనకు వెళ్లనున్న భారత జట్టు కోచ్గా మాజీ కెప్టెన్, నేషనల్ క్రికెట్ అకాడమీ (ఎన్సీఏ) చైర్మన్ రాహుల్ ద్రవిడ్ వ్యవహరించనున్నాడు. జూలైలో భారత క్రికెట్ జట్టు శ్రీలం
నేడు భారత్, ఇంగ్లండ్ రెండో వన్డే.. మధ్యాహ్నం 1.30 నుంచి.. వరుస విజయాలతో జోరుమీదున్న టీమ్ఇండియా.. మరో మ్యాచ్ మిగిలుండగానే వన్డే సిరీస్ పట్టేయాలని చూస్తుంటే.. ఈ పోరులో నెగ్గి సిరీస్ సమం చేయాలని ఇంగ్లండ్ భ�
న్యూఢిల్లీ: ఆతిథ్య భారత్తో త్వరలో ఆరంభంకానున్న మూడు వన్డేల సిరీస్ కోసం 14 మంది ఆటగాళ్లతో కూడిన బృందాన్ని ఇంగ్లాండ్, వేల్స్ క్రికెట్(ఈసీబీ) బోర్డు ఆదివారం ప్రకటించింది. కుడి మోచేతికి గాయం కావడంతో చికి
ముంబై: దేశవాళీ వన్డే టోర్నీ విజయ్ హజారే ట్రోఫీలో అదరగొడుతున్న భారత ఓపెనర్ పృథ్వీ షా మళ్లీ ఫామ్ అందుకున్నాడు. మరో యువ ఆటగాడు దేవదత్ పడిక్కల్ సత్తాచాటుతూ డొమెస్టిక్ క్రికెట్లో తనదైన ముద్ర వేశాడు. �