టీమిండియా| వచ్చే నెలలో శ్రీలంక పర్యటనకు వెళ్లనున్న భారత జట్టు కోచ్గా మాజీ కెప్టెన్, నేషనల్ క్రికెట్ అకాడమీ (ఎన్సీఏ) చైర్మన్ రాహుల్ ద్రవిడ్ వ్యవహరించనున్నాడు. జూలైలో భారత క్రికెట్ జట్టు శ్రీలం
నేడు భారత్, ఇంగ్లండ్ రెండో వన్డే.. మధ్యాహ్నం 1.30 నుంచి.. వరుస విజయాలతో జోరుమీదున్న టీమ్ఇండియా.. మరో మ్యాచ్ మిగిలుండగానే వన్డే సిరీస్ పట్టేయాలని చూస్తుంటే.. ఈ పోరులో నెగ్గి సిరీస్ సమం చేయాలని ఇంగ్లండ్ భ�
న్యూఢిల్లీ: ఆతిథ్య భారత్తో త్వరలో ఆరంభంకానున్న మూడు వన్డేల సిరీస్ కోసం 14 మంది ఆటగాళ్లతో కూడిన బృందాన్ని ఇంగ్లాండ్, వేల్స్ క్రికెట్(ఈసీబీ) బోర్డు ఆదివారం ప్రకటించింది. కుడి మోచేతికి గాయం కావడంతో చికి
ముంబై: దేశవాళీ వన్డే టోర్నీ విజయ్ హజారే ట్రోఫీలో అదరగొడుతున్న భారత ఓపెనర్ పృథ్వీ షా మళ్లీ ఫామ్ అందుకున్నాడు. మరో యువ ఆటగాడు దేవదత్ పడిక్కల్ సత్తాచాటుతూ డొమెస్టిక్ క్రికెట్లో తనదైన ముద్ర వేశాడు. �