టీమ్ఇండియా ఘనవిజయం సాధించడం ఖాయం అనుకున్న పోరులో బంగ్లాదేశ్ తమ పోరాటంతో ఆకట్టుకుంది. 513 పరుగుల లక్ష్యఛేదనకు బరిలోకి దిగిన బంగ్లా.. శనివారం నాలుగో రోజు ఆట ముగిసే సమయానికి రెండో ఇన్నింగ్స్లో 6 వికెట్లు క�
IND vs BAN | బంగ్లాదేశ్తో రెండో వన్డేలో 272 పరుగుల చేధనే లక్ష్యంగా బరిలో దిగిన భారత్.. ఇన్నింగ్స్ ఆరంభంలోనే రెండు కీలక వికెట్లు కోల్పోయి కష్టాల్లో పడింది. జట్టు స్కోరు 7 పరుగులు
IND vs BAN | శ్రేయాస్ అయ్యర్ (6), వాషింగ్టన్ సుందర్ (7) జట్టును గాడిలో పెట్టే పనిలో ఉండగానే వాషింగ్టన్ సుందర్ (11).. షకీబ్ అల్ హసన్ బౌలింగ్లో బంగ్లా కెప్టెన్ లిటన్
IND vs BAN | బంగ్లాదేశ్తో రెండో వన్డేలో 275 పరుగుల భారీ లక్ష్యాన్ని చేధించడమే లక్ష్యంగా బరిలో దిగిన భారత జట్టుకు ఆదిలో ఎదురుదెబ్బలు తగిలాయి. జట్టు స్కోరు 13 పరుగులు
IND vs BAN | భారత్, బంగ్లాదేశ్ క్రికెట్ జట్ల మధ్య జరుగుతున్న రెండో వన్డేలో ఆతిథ్య బంగ్లా జట్టు తొలుత వెంటవెంటనే వికెట్లను కోల్పోయినప్పటికీ ఆ తర్వాత పుంజుకుని పరుగుల వరద
IND vs BAN | భారత్, బంగ్లాదేశ్ క్రికెట్ జట్ల మధ్య జరుగుతున్న రెండో వన్డేలో బంగ్లా జట్టు తొలుత వెంటవెంటనే వికెట్లను కోల్పోయినప్పటికీ ఆ తర్వాత పుంజుకుంది. 69 పరుగులకు 6 వికెట్లు కోల్పోయి
IND vs BAN | భారత్, బంగ్లాదేశ్ క్రికెట్ జట్ల మధ్య జరుగుతున్న రెండో వన్డేలో మొదట బ్యాటింగ్ చేస్తున్న బంగ్లాదేశ్ జట్టు పరుగులు రాబట్టడానికి నానా తంటాలు పడుతోంది. పిచ్ బ్యాటింగ్కు
IND vs BAN | భారత్, బంగ్లాదేశ్ మధ్య జరుగుతున్న రెండో వన్డేలో బంగ్లాదేశ్ జట్టు రెండో వికెట్ కోల్పోయింది. జట్టు స్కోరు 39 పరుగుల వద్ద కెప్టెన్ లిటన్ దాస్ 10వ ఓవర్ రెండో బంతికి
Mohammed Shami | బంగ్లాదేశ్తో వన్డే సిరీస్కు ముందు టీమ్ఇండియాకు గట్టి ఎదురుదెబ్బ తగిలింది. భారత జట్టు సీనియర్ పేసర్ మహమ్మద్ షమీ భూజానికి గాయమైంది. గాయం తీవ్రత ఎక్కువగా ఉండటంతో అతడిని
మూడు మ్యాచ్ల వన్డే సిరీస్ను న్యూజిలాండ్ కైవసం చేసుకుంది. వరుణుడు నీడలా వెంటాడిన సిరీస్లో ఆఖరిదైన మూడో మ్యాచ్ కూడా రద్దయ్యింది. దీంతో సిరీస్ను 1-0తో కివీస్ కైవసం చేసుకుంది.
వీస్ పర్యటన నుంచి విరామం తీసుకున్న టీమ్ఇండియా సీనియర్ ఆటగాళ్లు రోహిత్ శర్మ, విరాట్ కోహ్లీ, కేఎల్ రాహుల్.. వచ్చే నెల బంగ్లాదేశ్తో జరుగనున్న వన్డే సిరీస్కు తిరిగి జట్టుతో చేరనున్నారు.
భారత్-జింబాబ్వే జట్ల మధ్య మరికొన్ని రోజుల్లో వన్డే సిరీస్ ప్రారంభం కానుంది. ఈ సిరీస్లో భారత స్టార్ బ్యాటర్ కేఎల్ రాహుల్ జట్టుకు సారధ్యం వహించనున్నాడు. సిరీస్లో ఫేవరెట్గా బరిలో దిగుతున్న భారత్ను తామ�
సుదీర్ఘ విరామం తర్వాత భారత క్రికెట్ జుట్ట జింబాబ్వేలో పర్యటించబోతున్నది. ఆగస్టులో జింబాబ్వేతో టీమ్ఇండియా మూడు మ్యాచ్ల వన్డే సిరీస్ ఆడనుంది. ఈ విషయాన్ని ఆ దేశ క్రికెట్ బోర్డు బుధవారం ఒక ప్రకటనలో పే�