IND W Vs IRE W | ఐర్లాండ్తో స్వదేశంలో జరిగే వన్డే సిరీస్కు టీమిండియా వుమెన్స్ జట్టును బీసీసీఐ ప్రకటించింది. మూడు వన్డేల సిరీస్లో కెప్టెన్ హర్మన్ప్రీత్ కౌర్, ఫాస్ట్ బౌలర్ రేణుకా సింగ్ ఠాకూర్కు విశ్రా
భారత్, వెస్టిండీస్ మూడు మ్యాచ్ల వన్డే సిరీస్కు ఆదివారం తెరలేవనుంది. తాజాగా ముగిసిన టీ20 సిరీస్ను దక్కించుకున్న టీమ్ఇండియా మంచి జోరుమీదుండగా, వన్డే సిరీస్లో పుంజుకోవాలని విండీస్ పట్టుదలగా ఉంది.
వెస్టిండీస్ క్రికెట్ జట్టు ఎట్టకేలకు 10 ఏండ్ల తర్వాత బంగ్లాదేశ్పై వన్డే సిరీస్ సొంతం చేసుకుంది. బుధవారం జరిగిన రెండో వన్డేలో విండీస్ 7 వికెట్ల తేడాతో బంగ్లాపై ఘన విజయం సాధించింది.
భారత్, ఆస్ట్రేలియా మధ్య జరుగుతున్న మూడు వన్డేల సిరీస్ను మరో మ్యాచ్ మిగిలుండగానే ఆసీస్ 2-0తో గెలుచుకుంది. బ్రిస్బేన్లోని అలెన్ బోర్డర్ ఫీల్డ్ వేదికగా జరిగిన రెండో వన్డేలో భారత్ 122 పరుగుల తేడాతో చి�
ఇటీవలే భారత్ను భారత్లో ఓడించి చారిత్రక టెస్టు సిరీస్ను సొంతం చేసుకున్న న్యూజిలాండ్కు శ్రీలంక స్వదేశంలో చుక్కలు చూపించింది. ఇరు జట్ల మధ్య జరిగిన మూడు వన్డేల సిరీస్ను లంకేయులు 2-0తో గెలుచుకున్నారు.
వచ్చే నెలలో ఆస్ట్రేలియాతో మూడు మ్యాచ్ల వన్డే సిరీస్ ఆడనున్న భారత మహిళల జట్టులో యువ ఓపెనర్ షఫాలీ వర్మ చోటు కోల్పోయింది. ఈ ఏడాది వన్డేలలో పేలవ ఫామ్తో తంటాలు పడుతున్న షఫాలీపై సెలక్టర్లు వేటు వేశారు.
Srilanka Cricket : సొంతగడ్డపై తిరుగులేని ఆధిపత్యం చెలాయిస్తున్న శ్రీలంకకు పెద్ద షాక్. న్యూజిలాండ్పై పొట్టి సిరీస్ విజయంలో కీలక పాత్ర పోషించిన స్టార్ ఆల్రౌండర్ వనిందు హసరంగ (Wanindu Hasaranga) జట్టుకు దూరమ�
Jason Gillespie: పాకిస్థాన్తో జరిగిన వన్డే సిరీస్పై.. క్రికెట్ ఆస్ట్రేలియా బోర్డు సరైన రీతిలో ప్రచారం నిర్వహించలేదని పాక్ కోచ్ జేసన్ గిలెస్పీ ఆరోపించారు. ఇండియాతో జరిగబోయే టెస్టు సిరీస్పై ఎక్కువగా ద�
ఇటీవలి కాలంలో వరుస వైఫల్యాలతో పాటు జట్టులో విభేదాలతో ఇంటా బయటా తీవ్ర విమర్శలు ఎదుర్కుంటున్న పాకిస్థాన్ క్రికెట్ జట్టుకు ఆత్మవిశ్వాసాన్ని పెంచే సిరీస్ విజయం దక్కింది.
స్వదేశంలో ఇంగ్లండ్తో జరిగిన మూడు మ్యాచ్ల వన్డే సిరీస్ను వెస్టిండీస్ 2-1తో గెలుచుకుంది. బార్బడోస్లోని కెన్సింగ్టన్ ఓవల్ వేదికగా బుధవారం ముగిసిన నిర్ణయాత్మక మూడోవన్డేలో విండీస్ 8 వికెట్ల తేడాతో గ�
దుబాయ్ వేదికగా జరుగుతున్న ఐసీసీ మహిళల టీ20 ప్రపంచకప్ ముగియగానే భారత జట్టు స్వదేశంలో న్యూజిలాండ్తో మూడు మ్యాచ్ల వన్డే సిరీస్ ఆడనుంది. ఈ మేరకు భారత క్రికెట్ నియంత్రణ మండలి (బీసీసీఐ) సోమవారం ఇందుకు సంబ