ఇప్పటికే టీ20 సిరీస్ కోల్పోయిన పాక్.. మూడు వన్డేల సిరీస్లో శుభారంభం చేయలేకపోయింది. శనివారం జరిగిన తొలి వన్డేలో కివీస్ 73 పరుగుల తేడాతో పాక్పై ఘన విజయం సాధించింది.
ప్రతిష్టాత్మక ఐసీసీ చాంపియన్స్ ట్రోఫీకి ముందు సొంతగడ్డపై ఇంగ్లండ్తో జరిగిన మూడు మ్యాచ్ల వన్డే సిరీస్ను భారత్ 3-0తో క్లీన్స్వీప్ చేసింది. అహ్మదాబాద్లోని నరేంద్ర మోడీ స్టేడియం వేదికగా జరిగిన మ్య�
స్వదేశంలో ఆస్ట్రేలియాతో జరుగుతున్న రెండు వన్డేల సిరీస్లో భాగంగా బుధవారం కొలంబోలో జరిగిన మొదటి మ్యాచ్లో కంగారూలకు శ్రీలంక షాకిచ్చింది. లో స్కోరింగ్ థ్రిల్లర్గా సాగిన మ్యాచ్లో లంక 49 పరుగుల తేడాతో వ�
IND vs ENG | మరికొద్దిరోజుల్లో పాకిస్థాన్, దుబాయ్ వేదికలుగా మొదలుకాబోయే ఐసీసీ చాంపియన్స్ ట్రోఫీకి ముందు తమ బలం, బలహీనతలేంటో తెలుసుకోవడంతో పాటు తప్పొప్పులను సరిదిద్దుకోవడానికి భారత క్రికెట్ జట్టుకు సువర�
ఒక మ్యాచ్, ఒక టెస్టు సిరీస్లో రాణించనంతమాత్రానా జట్టు ఫామ్ను నిర్వచించలేమని టీమ్ఇండియా వైస్ కెప్టెన్ శుభ్మన్ గిల్ అన్నాడు. స్వదేశంలో న్యూజిలాండ్ చేతిలో వైట్వాష్, ఆస్ట్రేలియా పర్యటనలో 1-3తో స
Varun Chakraborty | ఇంగ్లాండ్తో జరుగనున్న మూడు మ్యాచుల వన్డే సిరీస్కు భారత జట్టులో స్టార్ లెగ్ స్పిన్నర్ వరుణ్ చక్రవర్తికి చోటు దక్కింది. ఈ విషయాన్ని బీసీసీఐ మంగళవారం ప్రకటించింది. ఇటీవల ఇంగ్లాండ్తో ముగిసి�
IND W Vs IRE W | ఐర్లాండ్తో స్వదేశంలో జరిగే వన్డే సిరీస్కు టీమిండియా వుమెన్స్ జట్టును బీసీసీఐ ప్రకటించింది. మూడు వన్డేల సిరీస్లో కెప్టెన్ హర్మన్ప్రీత్ కౌర్, ఫాస్ట్ బౌలర్ రేణుకా సింగ్ ఠాకూర్కు విశ్రా
భారత్, వెస్టిండీస్ మూడు మ్యాచ్ల వన్డే సిరీస్కు ఆదివారం తెరలేవనుంది. తాజాగా ముగిసిన టీ20 సిరీస్ను దక్కించుకున్న టీమ్ఇండియా మంచి జోరుమీదుండగా, వన్డే సిరీస్లో పుంజుకోవాలని విండీస్ పట్టుదలగా ఉంది.
వెస్టిండీస్ క్రికెట్ జట్టు ఎట్టకేలకు 10 ఏండ్ల తర్వాత బంగ్లాదేశ్పై వన్డే సిరీస్ సొంతం చేసుకుంది. బుధవారం జరిగిన రెండో వన్డేలో విండీస్ 7 వికెట్ల తేడాతో బంగ్లాపై ఘన విజయం సాధించింది.
భారత్, ఆస్ట్రేలియా మధ్య జరుగుతున్న మూడు వన్డేల సిరీస్ను మరో మ్యాచ్ మిగిలుండగానే ఆసీస్ 2-0తో గెలుచుకుంది. బ్రిస్బేన్లోని అలెన్ బోర్డర్ ఫీల్డ్ వేదికగా జరిగిన రెండో వన్డేలో భారత్ 122 పరుగుల తేడాతో చి�