Narendra Modi | ఏపీలోని అనకాపల్లి జిల్లా పూడిమడక వద్ద రూ.85 వేల కోట్లు పెట్టుబడులతో కేంద్ర ప్రభుత్వరంగ సంస్థ ఎన్టీపీసీ గ్రీన్ హైడ్రోజన్ హబ్ ప్రాజెక్టుకు శ్రీకారం చుట్టింది .
NTPC Green Energy IPO | జాతీయ విద్యుత్ తయారీ సంస్థ ఎన్టీపీసీ (NTPC) అనుబంధ ఎన్టీపీసీ గ్రీన్ ఎనర్జీ లిమిటెడ్ (NTPC Green Energy) ఐపీఓ తేదీలు ఖరారయ్యాయి.
ప్రభుత్వ రంగ ఇంజినీరింగ్ దిగ్గజం భారత్ హెవీ ఎలక్ట్రికల్స్ లిమిటెడ్ (బీహెచ్ఈఎల్ లేదా భెల్)కు జాతీయ బొగ్గు ఆధారిత విద్యుదుత్పత్తి సంస్థ (ఎన్టీపీసీ) నుంచి తెలంగాణ ప్రాజెక్టు దక్కింది. 2,400 మెగావాట్ల వ�
రామగుండం ఎన్టీపీసీకి ప్రతిష్ఠాత్మకమైన పీఆర్సీఐ (పబ్లిక్ రిలేషన్స్ కౌన్సిల్ ఆఫ్ ఇండియా) కొలేటరల్ మూడు అవార్డులు లభించాయి. ఈ మేరకు శనివారం కర్ణాటక రాష్ట్రం మంగళూరులోని మోతీమహల్లో జరిగిన 18వ గ్లోబల�
దేశీయ స్టాక్ మార్కెట్లు కుప్పకూలాయి. బ్లూచిప్ సంస్థల షేర్ల అత్యధికంగా అమ్మకాలు జరగడంతోపాటు విదేశీ సంస్థాగత పెట్టుబడిదారులు భారీగా నిధులను తరలించుకుపోవడంతో సెన్సెక్స్ మూడు నెలల కనిష్ఠ స్థాయికి జార
దేశీయ స్టాక్ మార్కెట్ల వరుస నష్టాలకు బ్రేక్పడింది. వరుసగా ఆరు రోజులుగా భారీగా నష్టపోయిన సూచీలు తిరిగి కోలుకున్నాయి. బ్లూచిప్ సంస్థల షేర్లకు లభించిన మద్దతుకు తోడు అంతర్జాతీయ మార్కెట్ల నుంచి వచ్చిన స�
పెండ్లి కుదిరి, ఎంగేజ్మెంట్ జరిగిన 15 రోజులకే ఎన్టీపీసీకి చెందిన బీఎస్ఎఫ్ మహిళా కానిస్టేబుల్ ఆత్మహత్య చేసుకున్నది. గుజరాత్లోని గాంధీనగర్ బీఎస్ఎఫ్ క్యాంపు క్వార్టర్లో శనివారం రాత్రి జరిగిన ఘట
ఎన్టీపీసీ ఫ్లైయాష్ తరలింపులో భారీగా అక్రమాలు జరుగుతున్నాయని, రోజుకు 50 లక్షల దాకా ప్రభుత్వ ఖజానాకు గండికొడుతున్నారని హుజూరాబాద్ ఎమ్మెల్యే పాడి కౌశిక్రెడ్డి సంచలన ఆరోపణలు చేశారు.
విద్యుత్ ఉత్పత్తిలో అగ్రగామి సంస్థయైన ఎన్టీపీసీ..గత త్రైమాసికానికిగాను రూ.6,490.05 కోట్ల కన్సాలిడేటెడ్ నికర లాభాన్ని గడించింది. అంతక్రితం ఏడాది ఇదే త్రైమాసికంలో ఆర్జించిన రూ.4,871.55 కోట్ల లాభంతో పోలిస్తే 33 శా�
సీఎం రేవంత్రెడ్డి గేట్లు ఎత్తే రాజకీయం మాని, రాష్ర్టానికి విద్యుత్తు సరఫరా చేసే సంగతిని చూడాలని బీజేపీ ఎంపీ లక్ష్మణ్ డిమాండ్ చేశారు. హైదరాబాద్లోని బీజేపీ కార్యాలయంలో శుక్రవారం ఆయన మీడియాతో మాట్లాడ
రాష్ట్ర పునర్విభజన చట్టంలో భాగంగా చేపట్టనున్న ఎన్టీపీసీ రెండోదశ ప్రాజెక్టు నుంచి విద్యుత్తు కొనుగోలు విషయాన్ని రాష్ట్ర ప్రభుత్వం ఎటూ తేల్చడంలేదు. 2400 (3x800) మెగావాట్ల విద్యుత్తుకు సంబంధించి ప్రభుత్వం పీపీ
జ్యోతినగర్ (రామగుండం), మార్చి 5: థర్మల్ పవర్ స్టేషన్లో 4,200 మెగావాట్ల సామర్థ్యంతో రామగుండం ఎన్టీపీసీ దేశంలోనే రెండో అతిపెద్ద విద్యుదుత్పత్తి సంస్థగా నిలిచింది. ఈ విషయాన్ని రామగుండం ఎన్టీపీసీ ఎగ్జిక్యూ�