విద్యుత్ ఉత్పత్తిలో అగ్రగామి సంస్థయైన ఎన్టీపీసీ ఆశాజనక ఆర్థిక ఫలితాలు ప్రకటించింది. జూన్తో ముగిసిన మూడు నెలల కాలానికిగాను సంస్థ రూ.4,907.13 కోట్ల కన్సాలిడేటెడ్ నికర లాభాన్ని గడించింది.
ప్రస్తుత సంవత్సరానికిగాను ఎనర్జీ ఎఫిషియెన్సీ విభాగంలో ఎన్టీపీసీ రామగుండం యూనిట్కు గోల్డెన్ పీకాక్ అవార్డు వరించింది. గురువారం బెంగళూరులో జరిగిన అవార్డుల ప్రదానోత్సవంలో ఇనిస్టిట్యూట్ ఆఫ్ డైరెక�
NTPC | కరీంనగర్ : ఎనర్జీ ఎఫిషియెన్సీ విభాగంలో 2023కు గాను ఎన్టీపీసీ రామగుండానికి గోల్డెన్ పికాక్ అవార్డు లభించింది. ఈ మేరకు గురువారం బెంగుళూరులో జరిగిన అవార్డుల ప్రదానోత్సవంలో ఇనిస్టిట్యూట్ ఆఫ్ డైరెక�
నేషనల్ థర్మల్ పవర్ కార్పొరేషన్ లిమిటెడ్ (NTPC) వివిధ విభాగాల్లో అసిస్టెంట్ మేనేజర్ (Assistant Manager) పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ విడుదల చేసింది. అర్హత కలిగినవారు ఆన్లైన్లో వచ్చేనెల 2 వరకు దరఖాస్తు చేసుకోవ�
తెలంగాణ అభివృద్ధిని చూసి ఓర్వలేకపోతున్న కేంద్ర ప్రభుత్వం.. అనేక విభజన హామీలను అమలు చేయకుండా నిర్లక్ష్యం వహిస్తున్నది. తాజాగా మోదీ సర్కారు మరో విభజన హామీని తొక్కిపెట్టింది.
రామగుండం ఎన్టీపీసీ 2022-23 ఆర్థిక సంవత్సరంలో శుక్రవారం నాటికి 16,059.30 మిలియన్ యూనిట్ల విద్యుత్తును ఉత్పత్తి చేసింది. ఈ ఏడాది నాలుగు రోజుల ముందే లక్ష్యాన్ని అధిగమించిందని సంస్థ అధికారులు తెలిపారు.
ఏపీ పునర్వస్థీకరణ చట్ట ప్రకారం తెలంగాణ అవసరాల కోసం తెలంగాణకు కేటాయించిన 4వేల మెగావాట్లలో ఫేస్-1 కింద ఎన్టీపీసీలో నిర్మించిన అల్ట్రా సూపర్ క్రిటికల్ 1600 మెగావాట్ల తెలంగాణ సూపర్ థర్మల్ పవర్ ప్రాజెక్ట
నిరుడు డిసెంబర్ నాటికి రామగుండంలో 800 మెగావాట్ల సామర్థ్యంతో 2 యూనిట్లు ప్రారంభిస్తామని హామీ ఇచ్చిన ఎన్టీపీసీ ఇప్పటివరకు పనులు పూర్తి చేయ లేదని దక్షిణ ప్రాంత విద్యుత్తు కమిటీ చైర్మన్, తెలంగాణ ట్రాన్స్�
ఎన్టీపీసీ సదరన్ రీజియన్ రీజినల్ ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ (ఆర్ఈడీ)గా దేబాశిష్ ఛటోపాధ్యాయ శుక్రవారం బాధ్యతలు చేపట్టారు. అంతకుముందు ఎన్టీపీసీ సదరన్ రీజియన్కు చెందిన పలువు రు అధికారులు ఆయనకు స్వా�
దేశీయ స్టాక్ మార్కెట్లు వరుసగా రెండోరోజు లాభాల్లో ముగిశాయి. బ్లూచిప్ సంస్థలైన హెచ్డీఎఫ్సీ ధ్వయం, విదేశీ పెట్టుబడిదారులు భారీగా నిధులు కుమ్మరించడంతో దేశీయ ప్రధాన సూచీ సెన్సెక్స్ తిరిగి 61 వేల మార్క�
రామగుండం కేంద్రంగా దక్షిణాది రాష్ర్టాలకు వెలుగు పంచుతున్న కేంద్ర ప్రభుత్వరంగ సంస్థ వెలుగుల దివ్వె ఎన్టీపీసీ ఆవిర్భవించి నేటికి 44 ఏండ్లు. 1978 నవంబర్ 14న అప్పటి ప్రధాని మొరార్జీ దేశాయి శంకుస్థాపన చేశారు.