జాతీయ స్థాయిలో విద్యుత్తు ప్రాజెక్టులు, సరఫరా, నిధుల వినియోగం, గ్రిడ్ క్రమశిక్షణ తదితర అంశాలపై చర్చించి, నిర్ణయాలు తీసుకొనే నేషనల్ పవర్ కమిటీ సమావేశం సోమవారం జరుగనున్నది.
ఆర్ఆర్బీ-ఎన్టీపీసీ పరీక్ష మరో అగ్నిపథ్లా మారనున్నదా? అని అభ్యర్థులు ఆందోళన చెందుతున్నారు. అప్పుడెప్పుడో 2019లో జారీ చేసిన నోటిఫికేషన్కు ఇప్పటికీ నియామకాలు పూర్తికాకపోవటమే వారి ఆందోళనకు కారణం. 2018 ఫిబ్�
న్యూఢిల్లీ, జూలై 29: ప్రస్తుత ఆర్థిక సంవత్సరం తొలి త్రైమాసికానికిగాను రూ.3,977.77 కోట్ల కన్సాలిడేటెడ్ నికర లాభాన్ని గడించింది ప్రభుత్వరంగ సంస్థ ఎన్టీపీసీ. క్రితం ఏడాది ఇదే త్రైమాసికంలో నమోదైన రూ.3,443.72 కోట్లతో �
థర్మల్ విద్యుత్ ఉత్పత్తి కేంద్రాలకు అవసరమైన బొగ్గును కోల్ ఇండియా, దేశంలో ఇతర ప్రభుత్వ, ప్రైవేట్ బొగ్గు గనులు రైల్వేశాఖ రేక్స్ ద్వారా సరఫరా చేస్తుంటాయి. ఈ బొగ్గుతో కేంద్ర ప్రభుత్వ అధీనంలోని ఎన్టీపీ�
NTPC | రైల్వే రిక్రూట్మెంట్ బోర్డు (ఆర్ఆర్బీ).. సికింద్రాబాద్ ఎన్టీపీసీ సీబీటీ 2 ఉద్యోగాల భర్తీ కోసం 12 నుంచి 17 వరకు పరీక్షలు నిర్వహించనున్నది.
దేశంలో అతిపెద్ద విద్యుత్ ఉత్పత్తి సంస్థ ఎన్టీపీసీ ఆశాజనక ఆర్థిక ఫలితాలు ప్రకటించింది. మార్చితో ముగిసిన మూడు నెలల కాలానికిగాను రూ.5,199.51 కోట్ల కన్సాలిడేటెడ్ నికర లాభాన్ని గడించింది. ఆదాయం అధికంగా సమకూరడ
హైదరాబాద్, మే 14 (నమస్తే తెలంగాణ): కేంద్ర ప్రభుత్వ నిర్లక్ష్యం, కేంద్ర ప్రభుత్వ రంగ సంస్థల ఆలస్యంతో తెలంగాణ 60 వేల మిలియన్ యూనిట్ల విద్యుత్తును కోల్పోవాల్సి వచ్చింది. దాని విలువ అక్షరాలా రూ.ముప్పై వేల కోట్ల
ఈనాడుకు కనిపించని ఎన్టీపీసీ జాప్యం గడువు పూర్తయ్యి రెండేండ్లు.. 90% పనులే ఇంకా ఏడాది సమయం కోరుతున్న ఎన్టీపీసీ రాష్ట్రంపై కేంద్ర సర్కారు నిర్లక్ష్యానికి నిదర్శనం దాన్ని వదిలి వైటీపీఎస్పై ఈనాడు అక్కసు పన�
గురువారం ఒక్కరోజే42.5 మెగావాట్ల ఉత్పత్తి ఎన్టీపీసీ బృందానికి సదరన్ రీజియన్ ఈడీ అభినందనలు జ్యోతినగర్, మార్చి 25: పెద్దపల్లి జిల్లా రామగుండం ఎన్టీపీసీ రిజర్వాయర్లో రూ.423 కోట్లతో చేపట్టిన దేశంలోని అతిపెద్
ఇబ్రహీంపట్నం, మార్చి 13: ఎన్టీపీసీ జాతీయ ఆర్చరీ చాంపియన్షిప్ టోర్నీలో తెలంగాణ తరఫున రెండు జట్లు బరిలోకి దిగనున్నాయి. ఈనెల 21 నుంచి జమ్ముకశ్మీర్ వేదికగా ప్రారంభం కానున్న ఈ టోర్నీకి రాష్ట్ర ఆర్చరీ సంఘం ఆ�
NTPC | ప్రభుత్వరంగ సంస్థ అయిన ఎన్టీపీసీ వివిధ విభాగాల్లో ఖాళీగా ఉన్న ఎగ్జిక్యూటివ్ ట్రైనీ పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ విడుదల చేసింది. అర్హులైనవారు ఆన్లైన్లో
రష్యాపై అగ్రదేశాల ఆర్థిక ఆంక్షలు భారత్సహా కోలుకున్న ప్రపంచ మార్కెట్లు సెన్సెక్స్ 1,329, నిఫ్టీ 410 పాయింట్లు వృద్ధి రూ.8 లక్షల కోట్లు పెరిగిన మదుపరుల సంపద ముంబై, ఫిబ్రవరి 25: భీకర నష్టాల నుంచి దేశీయ స్టాక్ మార
ఎన్టీపీసీ బూడిద చెరువు కారణంగా మూడు దశాబ్దాలుగా ఇబ్బందులు పడుతున్న పెద్దపల్లి జిల్లా రామగుండం మండలంలోని కుందనపల్లి గ్రామస్థుల సమస్యను తొలగించాలని రామగుం డం ఎమ్మెల్యే కోరుకంటి చందర్ డిమాండ్ చేశారు. �