రామగుండం ఎన్టీపీసీ 2022-23 ఆర్థిక సంవత్సరంలో శుక్రవారం నాటికి 16,059.30 మిలియన్ యూనిట్ల విద్యుత్తును ఉత్పత్తి చేసింది. ఈ ఏడాది నాలుగు రోజుల ముందే లక్ష్యాన్ని అధిగమించిందని సంస్థ అధికారులు తెలిపారు.
ఏపీ పునర్వస్థీకరణ చట్ట ప్రకారం తెలంగాణ అవసరాల కోసం తెలంగాణకు కేటాయించిన 4వేల మెగావాట్లలో ఫేస్-1 కింద ఎన్టీపీసీలో నిర్మించిన అల్ట్రా సూపర్ క్రిటికల్ 1600 మెగావాట్ల తెలంగాణ సూపర్ థర్మల్ పవర్ ప్రాజెక్ట
నిరుడు డిసెంబర్ నాటికి రామగుండంలో 800 మెగావాట్ల సామర్థ్యంతో 2 యూనిట్లు ప్రారంభిస్తామని హామీ ఇచ్చిన ఎన్టీపీసీ ఇప్పటివరకు పనులు పూర్తి చేయ లేదని దక్షిణ ప్రాంత విద్యుత్తు కమిటీ చైర్మన్, తెలంగాణ ట్రాన్స్�
ఎన్టీపీసీ సదరన్ రీజియన్ రీజినల్ ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ (ఆర్ఈడీ)గా దేబాశిష్ ఛటోపాధ్యాయ శుక్రవారం బాధ్యతలు చేపట్టారు. అంతకుముందు ఎన్టీపీసీ సదరన్ రీజియన్కు చెందిన పలువు రు అధికారులు ఆయనకు స్వా�
దేశీయ స్టాక్ మార్కెట్లు వరుసగా రెండోరోజు లాభాల్లో ముగిశాయి. బ్లూచిప్ సంస్థలైన హెచ్డీఎఫ్సీ ధ్వయం, విదేశీ పెట్టుబడిదారులు భారీగా నిధులు కుమ్మరించడంతో దేశీయ ప్రధాన సూచీ సెన్సెక్స్ తిరిగి 61 వేల మార్క�
రామగుండం కేంద్రంగా దక్షిణాది రాష్ర్టాలకు వెలుగు పంచుతున్న కేంద్ర ప్రభుత్వరంగ సంస్థ వెలుగుల దివ్వె ఎన్టీపీసీ ఆవిర్భవించి నేటికి 44 ఏండ్లు. 1978 నవంబర్ 14న అప్పటి ప్రధాని మొరార్జీ దేశాయి శంకుస్థాపన చేశారు.
జాతీయ స్థాయిలో విద్యుత్తు ప్రాజెక్టులు, సరఫరా, నిధుల వినియోగం, గ్రిడ్ క్రమశిక్షణ తదితర అంశాలపై చర్చించి, నిర్ణయాలు తీసుకొనే నేషనల్ పవర్ కమిటీ సమావేశం సోమవారం జరుగనున్నది.
ఆర్ఆర్బీ-ఎన్టీపీసీ పరీక్ష మరో అగ్నిపథ్లా మారనున్నదా? అని అభ్యర్థులు ఆందోళన చెందుతున్నారు. అప్పుడెప్పుడో 2019లో జారీ చేసిన నోటిఫికేషన్కు ఇప్పటికీ నియామకాలు పూర్తికాకపోవటమే వారి ఆందోళనకు కారణం. 2018 ఫిబ్�
న్యూఢిల్లీ, జూలై 29: ప్రస్తుత ఆర్థిక సంవత్సరం తొలి త్రైమాసికానికిగాను రూ.3,977.77 కోట్ల కన్సాలిడేటెడ్ నికర లాభాన్ని గడించింది ప్రభుత్వరంగ సంస్థ ఎన్టీపీసీ. క్రితం ఏడాది ఇదే త్రైమాసికంలో నమోదైన రూ.3,443.72 కోట్లతో �
థర్మల్ విద్యుత్ ఉత్పత్తి కేంద్రాలకు అవసరమైన బొగ్గును కోల్ ఇండియా, దేశంలో ఇతర ప్రభుత్వ, ప్రైవేట్ బొగ్గు గనులు రైల్వేశాఖ రేక్స్ ద్వారా సరఫరా చేస్తుంటాయి. ఈ బొగ్గుతో కేంద్ర ప్రభుత్వ అధీనంలోని ఎన్టీపీ�
NTPC | రైల్వే రిక్రూట్మెంట్ బోర్డు (ఆర్ఆర్బీ).. సికింద్రాబాద్ ఎన్టీపీసీ సీబీటీ 2 ఉద్యోగాల భర్తీ కోసం 12 నుంచి 17 వరకు పరీక్షలు నిర్వహించనున్నది.
దేశంలో అతిపెద్ద విద్యుత్ ఉత్పత్తి సంస్థ ఎన్టీపీసీ ఆశాజనక ఆర్థిక ఫలితాలు ప్రకటించింది. మార్చితో ముగిసిన మూడు నెలల కాలానికిగాను రూ.5,199.51 కోట్ల కన్సాలిడేటెడ్ నికర లాభాన్ని గడించింది. ఆదాయం అధికంగా సమకూరడ
హైదరాబాద్, మే 14 (నమస్తే తెలంగాణ): కేంద్ర ప్రభుత్వ నిర్లక్ష్యం, కేంద్ర ప్రభుత్వ రంగ సంస్థల ఆలస్యంతో తెలంగాణ 60 వేల మిలియన్ యూనిట్ల విద్యుత్తును కోల్పోవాల్సి వచ్చింది. దాని విలువ అక్షరాలా రూ.ముప్పై వేల కోట్ల