ఢిల్లీ ,జూన్ 23: కేంద్ర విద్యుత్ శాఖ ఆధ్వర్యంలోని అతి పెద్ద విద్యుత్ ఉత్పత్తి సంస్థ అయిన ఎన్టీపీసీ”గ్రీన్ హైడ్రోజన్ ” అంశంపై రెండు రోజుల వర్క్ షాప్ నిర్వహించింది. ప్రస్తుత పరిస్థితుల్లో గ్రీన్ హ�
ముంబై,జూన్ 21: అంతర్జాతీయ మార్కెట్లు ప్రతికూల సంకేతాలివ్వడంతో ఆసియా మార్కెట్లు ఇవాళ అప్రమత్తంగా కదులుతున్నాయి. వీటితో పాటు దేశీయంగా వాహన, ఆటో వంటి కీలక రంగాల్లో అమ్మకాలు వెల్లువెత్తుతుండడంతో దేశీయ సూచీల
ముంబై, జూన్ 19:ప్రభుత్వ రంగ విద్యుత్ సంస్థ ఎన్టీపీసీ నికరలాభం ఏకంగా మూడు రెట్లు పెరిగింది. 2021 మార్చితో ముగిసిన త్రైమాసికంలో కంపెనీ రూ.4,649 కోట్ల నికరలాభాన్ని ఆర్జించింది. గతేడాది ఇదేకాలంలో లాభం రూ.1,630 కోట్లు.
ఢిల్లీ , జూన్ 14 :కేంద్ర విద్యుత్ మంత్రిత్వ శాఖచెందిన విద్యుత్ ఉత్పత్తి సంస్థ ఎన్టీపీసీ, తన ప్లాంట్ల ల్లో రెండు పైలెట్ ప్రాజెక్టులను ఏర్పాటు చేయడానికి అంతర్జాతీయ ‘ఎక్స్ప్రెషన్ ఆఫ్ ఇంటరెస్ట్ ‘ (ఈవోఎ�
పెద్దపల్లి : విద్యను పెద్ద ఎత్తున ప్రోత్సహించే ప్రయత్నాల కొనసాగింపులో భాగంగా నేషనల్ థర్మల్ పవర్ కార్పొరేషన్-రామగుండం, తన కార్పొరేట్ సామాజిక బాధ్యత కింద టీఎస్ ఎంసెట్ -2021 కు ప్రిపేర్ అవుతున్న 120 మంది విద్య
ఢిల్లీ ,జూన్ 5: కోవిడ్ సెకండ్ వేవ్ పై పోరాటానికి, తమ సిబ్బంది, వారి కుటుంబ సభ్యులు స్నేహితుల ఆరోగ్య భద్రత కోసం విద్యుత్ మంత్రిత్వ శాఖ పరిధిలోని మహారత్న సిపిఎస్యు అయిన ఎన్టిపిసి, తమ కార్యాలయాలున�
ఎగ్జిక్యూటివ్ ట్రైనీ| ప్రభుత్వరంగ సంస్థ అయిన నేషనల్ థర్మల్ పవర్ కార్పొరేషన్ (ఎన్టీపీసీ) వివిధ విభాగాల్లో ఖాళీగా ఉన్న పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ విడుదల చేసింది. ఆసక్తి, అర్హత కలిగిన అభ్�
సిటీబ్యూరో, మే 10(నమస్తే తెలంగాణ)/ సుల్తాన్బజార్ : కోఠిలోని ప్రభుత్వ ఈఎన్టీ ఆస్పత్రికి ఎన్టీపీసీ సంస్థ తరపున పలు వస్తువులను సోమవారం అందజేశారు. ప్రస్తుతం, కరోనా వైరస్ నివారణ కోసం ఈఎన్టీ ఆస్పత్రిలో కొవిడ�
హైదరాబాద్: ఆర్ఆర్బీ ఎన్టీపీసీ రిక్రూట్మెంట్ ప్రక్రియ కొనసాగుతున్నది. ఇందులో భాగంగా ఏప్రిల్ 1 నుంచి ఆరో దశ పరీక్షలు ప్రారంభం కానున్నాయి. దేశవ్యాప్తంగా సుమారు ఆరు లక్షల మంది అభ్యర్థులు ఈ పరీక్షకు హాజర
అప్సర్జ్ ఆవిష్కరణలో మంత్రి కేటీఆర్ పిలుపు హైదరాబాద్, మార్చి 10 (నమస్తే తెలంగాణ): మహిళా పారిశ్రామికవేత్తలను ప్రోత్సహించాలని మంత్రి కేటీఆర్ పిలుపునిచ్చారు. ఈ క్రమంలోనే తెలంగాణ ప్రభుత్వం మూడేండ్ల కింద