హైదరాబాద్: ఆర్ఆర్బీ ఎన్టీపీసీ రిక్రూట్మెంట్ ప్రక్రియ కొనసాగుతున్నది. ఇందులో భాగంగా ఏప్రిల్ 1 నుంచి ఆరో దశ పరీక్షలు ప్రారంభం కానున్నాయి. దేశవ్యాప్తంగా సుమారు ఆరు లక్షల మంది అభ్యర్థులు ఈ పరీక్షకు హాజర
అప్సర్జ్ ఆవిష్కరణలో మంత్రి కేటీఆర్ పిలుపు హైదరాబాద్, మార్చి 10 (నమస్తే తెలంగాణ): మహిళా పారిశ్రామికవేత్తలను ప్రోత్సహించాలని మంత్రి కేటీఆర్ పిలుపునిచ్చారు. ఈ క్రమంలోనే తెలంగాణ ప్రభుత్వం మూడేండ్ల కింద