పెద్దపల్లి : జిల్లాలోని రామగుండం ఎన్టీపీసీ టౌన్ షిప్ జ్యోతి నగర్లో ఓ వృద్ధురాలు బలవన్మరణానికి పాల్పడింది. ఈ రోజు తెల్లవారు జామున తుమ్మనపల్లి జానమ్మ(73) అనే వృద్ధురాలు అనారోగ్యంతో ఫ్యాన్కు చీరతో ఉరివేసుకుని ఆత్మహత్యకు పాల్పడింది. ఎన్టీపీసీ ఎస్ఐ స్వరూప్ రాజ్ కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నారు. పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.
ఇవి కూడా చదవండి..
కరోనా కట్టడికే టీకాలు : మంత్రి నిరంజన్ రెడ్డి
లాక్ డౌన్ను పరిశీలించిన సీపీ మహేష్ భగవత్
సూపర్ స్ప్రెడర్స్కు వ్యాక్సిన్తో కరోనా కట్టడి
సూపర్ స్ప్రెడర్స్ ప్రతి ఒక్కరు వ్యాక్సిన్ వేయించుకోవాలి
లాక్ డౌన్ అమలును పర్యవేక్షించిన డీఐజీ రంగనాధ్