అప్పులబాధతో ఓ రైతు ఆత్మహత్య చేసుకున్న ఘ టన మెదక్ జిల్లా రామాయంపేట మండ లం అక్కన్నపేటలో చోటుచేసుకున్నది. పోలీసుల వివరాల ప్రకారం.. అక్కన్నపేటకు చెందిన రైతు పాపయ్యగారి మల్లేశం (35) శనివారం రామాయంపేటకు వెళ్లి �
ఆరు నెలల కిందట సాఫ్ట్వేర్ జాబ్ కోల్పోయిన యువకుడికి మళ్లీ ఉద్యోగం రాకపోవడంతో మనోవేదన చెంది హైదరాబాద్లోని ట్యాంక్బండ్లో దూకి ఆత్మహత్య చేసుకున్నాడు.
పెండ్లికి నిరాకరించిందనే కోపంతో ఓ యువకుడు ప్రేమించిన యువతిని నమ్మించి హెచ్ఐవీ రక్తాన్ని ఎక్కించిన ఘటన నగరంలో కలకలం రేపిన విషయం తెలిసిందే. అయితే ఈ విషయం అందరికి తెలియడంతో అవమానాన్ని భరించలేక యువతి నెల�
ఎస్సై భార్య ఆత్మహత్య చేసుకున్న ఘటన కరీంనగర్లో చోటుచేసుకున్నది. వన్టౌన్ సీఐ రామచంద్రరావు తెలిపిన వివరాలు.. కరీంనగర్ జిల్లా ఇల్లందకుంట మండలం సీతంపేటకు చెందిన దివ్య(30)కు 2016లో దేసు చంద్రశేఖర్తో వివాహమై�
అప్పుల బాధతో ఆటోడ్రైవర్ బలవన్మరణానికి పాల్పడిన ఘటన వరంగల్ నగరంలోని ఇంతేజార్గంజ్ పోలీస్ స్టేషన్ పరిధిలో జరిగింది. సీఐ షుకూర్ తెలిపిన వివరాల ప్రకారం.. వరంగల్ నగరంలోని కరీమాబాద్ ప్రాంతానికి చెంద
సాగు కోసం చేసిన అప్పులు పెరగడం, మరోవైపు అనారోగ్యం వెరసి ఓ కౌలు రైతు ఆత్మహత్య చేసుకున్నాడు. రామడుగు ఎస్సై రాజు తెలిపిన వివరాల ప్రకారం.. కరీంనగర్ జిల్లా కొత్తపల్లికి చెందిన చెక్కల అంజయ్య (65) కౌలుకు తీసుకొని �