Crime News | పుట్టబోయే బిడ్డకు డీఎన్ఏ పరీక్షలు చేయించాలంటూ భర్త, అత్తమామలు పెట్టిన శారీరక, మానసిక హింసను భరించలేక ఓ గర్భిణి ఆత్మహత్యకు పాల్పడింది. మెదక్ జిల్లాలో ఈ దారుణ ఘటన జరిగింది. భార్య ఆత్మహత్యకు కారణమైన భర�
రేవంత్రెడ్డి పాలనలో పాత బకాయిలు మరో మాజీ సర్పంచ్ ప్రాణం తీశాయి.. చేసిన అభివృద్ధి పనులకు బిల్లులు రాకపోవడంతో తీవ్ర మనస్తాపానికి గురై బలవన్మరణానికి పాల్పడ్డాడు.
పద్మ, ఆరాధ్య, హర్ష, అమ్మ అందరూ నన్ను క్ష మించండి. ఇది చిన్న మాటే అయి నా నా ఈ జన్మకు అతి పెద్ద తప్పు. ఓ ప్రభుత్వ ఉద్యోగి చాలీచాలని వేతనంతో పాటు చేసిన అప్పులు తీర్చేందుకు మరిన్ని అప్పులు, అధిక వడ్డీలకు తెచ్చి, అప
అప్పులబాధ తో భార్య, ఇద్దరు పిల్లలను హతమార్చి భర్త ఆత్మహత్యకు పాల్పడిన ఘటన వనపర్తి జిల్లా లో ఖిల్లాఘణపురం మండలంలోని సల్కలాపూర్ గ్రామ సమీపంలోని మామిడితోట వద్ద చోటుచేసుకున్నది.
ఒకప్పుడు మూడు పువ్వులు ఆరు కాయలుగా వర్ధిల్లిన రియల్ ఎస్టేట్ వ్యాపారం, రెండు మూడేండ్లుగా డీలా పడింది. ఈ రంగాన్నే నమ్ముకొని వ్యాపారం చేసిన.. పెట్టుబడి పెట్టిన వేలాది మంది ఒక్కసారిగా కుదేలయ్యారు.
ఏపీలో విషాదం చోటు చేసుకుంది. తనకు ఇష్టం లేకున్నా తల్లిదండ్రులు పెళ్లి ప్రయత్నం చేస్తుండటంతో మనస్తాపం చెందిన ఆత్మహత్యాయత్నం చేసిన బాలిక చికిత్స పొందుతూ మృతి చెందింది.
అప్పులబాధతో ఓ రైతు ఆత్మహత్య చేసుకున్న ఘ టన మెదక్ జిల్లా రామాయంపేట మండ లం అక్కన్నపేటలో చోటుచేసుకున్నది. పోలీసుల వివరాల ప్రకారం.. అక్కన్నపేటకు చెందిన రైతు పాపయ్యగారి మల్లేశం (35) శనివారం రామాయంపేటకు వెళ్లి �