ఒకప్పుడు మూడు పువ్వులు ఆరు కాయలుగా వర్ధిల్లిన రియల్ ఎస్టేట్ వ్యాపారం, రెండు మూడేండ్లుగా డీలా పడింది. ఈ రంగాన్నే నమ్ముకొని వ్యాపారం చేసిన.. పెట్టుబడి పెట్టిన వేలాది మంది ఒక్కసారిగా కుదేలయ్యారు.
ఏపీలో విషాదం చోటు చేసుకుంది. తనకు ఇష్టం లేకున్నా తల్లిదండ్రులు పెళ్లి ప్రయత్నం చేస్తుండటంతో మనస్తాపం చెందిన ఆత్మహత్యాయత్నం చేసిన బాలిక చికిత్స పొందుతూ మృతి చెందింది.
అప్పులబాధతో ఓ రైతు ఆత్మహత్య చేసుకున్న ఘ టన మెదక్ జిల్లా రామాయంపేట మండ లం అక్కన్నపేటలో చోటుచేసుకున్నది. పోలీసుల వివరాల ప్రకారం.. అక్కన్నపేటకు చెందిన రైతు పాపయ్యగారి మల్లేశం (35) శనివారం రామాయంపేటకు వెళ్లి �
ఆరు నెలల కిందట సాఫ్ట్వేర్ జాబ్ కోల్పోయిన యువకుడికి మళ్లీ ఉద్యోగం రాకపోవడంతో మనోవేదన చెంది హైదరాబాద్లోని ట్యాంక్బండ్లో దూకి ఆత్మహత్య చేసుకున్నాడు.
పెండ్లికి నిరాకరించిందనే కోపంతో ఓ యువకుడు ప్రేమించిన యువతిని నమ్మించి హెచ్ఐవీ రక్తాన్ని ఎక్కించిన ఘటన నగరంలో కలకలం రేపిన విషయం తెలిసిందే. అయితే ఈ విషయం అందరికి తెలియడంతో అవమానాన్ని భరించలేక యువతి నెల�