సిద్దిపేట జిల్లాలో వైద్య విద్యార్థిని ఆత్మహత్య చేసుకున్న ఘటన కలకలం రేపింది. స్థానికులు, పోలీసుల వివరాల ప్రకారం.. పెద్దపెల్లి జిల్లా శ్రీరాంపూర్ మండలం మేడిపెల్లికి చెందిన శ్రీజకు తల్లిదండ్రులు లేకపోవడ
మంత్రి వాకిటి శ్రీహరి అనుచరు లు బీజేపీ అభ్యర్థిని బెదిరింపులకు గురి చేయడంతో సదరు అభ్యర్థి ఆత్మహత్య చేసుకున్న ఘటన మక్తల్ మున్సిపాలిటీలో మంగళవారం తెల్లవారుజామున చోటుచేసుకుంది. వివరాల్లోకి వెళితే మక్త�
వారిద్దరు ఒకరినొకరు ప్రేమించుకున్నారు(Love). జీవితాంతం కలిసి జీవించాలని కలలు కన్నారు. అందుకు పెద్దలు ఒప్పుకోలేదు. దీంతో ఒకరు లేకుండా మరొకరు ఉండలేక చావే శరణ్యమని భావించారు.