విద్యుత్ ఉత్పత్తిలో అగ్రగామి ప్రభుత్వరంగ సంస్థయైన ఎన్టీపీసీ రూ.3,248 కోట్ల విలువైన డివిడెండ్ను కేంద్ర ప్రభుత్వానికి చెల్లించింది. ఇందుకు సంబంధించి చెక్ను విద్యుత్ శాఖ మంత్రి మనోహర్ లాల్కు ఎన్టీప
రామగుండం ఎన్టీపీసీలో జరిగిన వర్కుమేన్ ఉద్యోగుల గుర్తింపు కార్మిక సంఘం ఎన్నికల్లో ఎన్టీపీసీ కార్మిక సంఘ్(బీఎంఎస్) గెలుపు కేవలం ప్రథమ స్థానమేనని ఎన్టీపీసీ ఎన్బీసీ మెంబర్, ఎన్టీపీసీ మజ్జూర్ యూనియన్(ఐఎన్ట
రామగుండం ఎన్టీపీసీ ఉద్యోగుల సంఘం ఎన్నికల్లో బీఎంఎస్ అనూహ్యంగా విజయం సాధించింది. ఎన్టీపీసీ ఎన్నికల్లో ఎప్పుడైనా తమదే విజయం అంటూ విర్రవీగిన అధికార కాంగ్రెస్ అనుబంధ ఐఎన్టీయూసీకి ఈసారి చుక్కెదురైంది. గ�
రామగుండం ఎన్టీపీసీలో గతంలో ఎప్పుడు లేని విధంగా ఎన్టీపీసీలో పర్మనెంట్ ఉద్యోగుల ఎన్నికలు రసవత్తరంగా మారాయి. సాధారణ ఎన్నికలను తలపించే విధంగా గత 15 రోజులుగా ప్రచారం నిర్వహించిన కార్మిక సంఘాలు మంగళవారం సాయ�
ఎన్టీపీసీ ఉద్యోగుల మెరుగైన వేతన సవరణ కోసం ఈ నెల 25న జరిగే రామగుండం ఎన్టీపీసీ గుర్తింపు సంఘం ఎన్నికల్లో బీఎంఎస్ అనుబంధ ఎన్టీపీసీ కార్మిక సంఘ్ ను గెలిపించాలని బీఎంఎస్ జాతీయ ఉపాధ్యక్షుడు, ఎన్టీపీసీ ఎన్బీసీ �
ఎన్టీపీసీలో భూ నిర్వాసితులకు యాజమాన్యం సరైన సమయంలో ఉద్యోగాలు ఇవ్వకపోవడంతో రిటైర్డుమెంట్ (పోస్ట్ రిటైర్డుమెంట్ మెడికల్ స్కీమ్(పీఆర్ఎంఎస్)కు అర్హత లేకుండా పోయిందని, ఐదేండ్ల సర్వీస్ చేసినా కూడా పీఆర్ఎంఎ�
కేంద్ర ప్రభుత్వరంగ సంస్థ రామగుండం ఎన్టీపీసీలో 2022, ఆగస్టు 22న ఎన్టీపీసీ కాంట్రాక్ట్ కార్మికులు తమ డిమాండ్ల సాధనకు ఎన్టీపీసీ లేబరేట్లో చేపడుతున్న నిరసన పోరాటంలో కార్మికులపై ఎన్టీపీసీ సీఐఎస్ఎఫ్ జవాన్లు చే�
రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిని ఎన్టీపీసీ సీఎండీ గురుదీప్సింగ్ నేతృత్వంలోని బృందం శనివారం జూబ్లీహిల్స్లోని ఆయన నివాసంలో మర్యాదపూర్వకంగా కలిసింది. ఈ సందర్భంగా రాష్ట్రంలో సోలార్, విండ్ విద్య
రైల్వే శాఖ నియామకాల ప్రక్రియలో భారీ సంస్కరణలను తీసుకొచ్చింది. అత్యాధునిక సాంకేతిక పరిజ్ఞానాన్ని వినియోగించుకోవడంతోపాటు పారదర్శకత, సమర్థత కోసం ఈ మార్పులు చేపట్టింది.
పర్యావరణ పరిరక్షణ కోసం ఎన్టీపీసీలోని శ్రీ భగవతీ యూత్ అధ్యక్షుడు కొంకటి రవిగౌడ్ ఆధ్వర్యంలో ఆదివారం ఎన్టీపీసీ ష్టానగర్లో పెద్ద ఎత్తున హరితహారం కార్యక్రమాన్ని చేపట్టారు. కాలనీలోని ఖాళీ ప్రదేశాల్లో దాదా�
రామగుండం బీ థర్మల్ విద్యుత్ కేంద్రం అసిస్టెంట్ ఎగ్జిక్యూటీవ్ ఇంజినీర్(సివిల్) పతాన్ రహీమాఖాన్ (48) బక్రీద్ పర్వదినంన ఆకాల మృతితో బీ థర్మల్ అధికారులు, ఉద్యోగులు, యూనియన్ నాయకులు ఘన నివాళులర్పించారు.
ఎన్టీపీసీ మేడిపల్లి రోడ్ లో రోడ్డు వెడల్పులో భాగంగా శనివారం రామగుండం మున్సిపల్ కార్పొరేషన్ టౌన్ ప్లానింగ్ విభాగం అధికారులు కూల్చివేత చర్యలు చేపట్టారు. 80ఫీట్ల రోడ్డు వెడల్పులో రోడ్డుకు ఇరువైపుల 40ఫీట్ల �
బాలికల సాధికారిత ధ్యేయంగా ఎన్టీపీసీ సీఎస్ఆర్ ఆధ్వర్యంలో గర్ల్స్ ఎంపైర్మెంట్ మిషన్ పేరిట వేసవి కాలంలో కొనసాగుతున్న బాలికల సాధికారత వర్కుషాప్ లో ని భాలికల సాంస్కృతిక ప్రదర్శన వేడుక అలరింప చేసింది.
ప్రభుత్వరంగ విద్యుత్ ఉత్పత్తి సంస్థ ఎన్టీపీసీ ఆశాజనక ఆర్థిక ఫలితాలు ప్రకటించింది. మార్చితో ముగిసిన మూడు నెలల కాలానికిగాను సంస్థ రూ.7,897.14 కోట్ల కన్సాలిడేటెడ్ నికర లాభాన్ని గడించింది.