రామగుండం బీ థర్మల్ విద్యుత్ కేంద్రం సూపరింటెండింగ్ ఇంజినీర్ పీ విజేందర్ యాదాద్రి విద్యుత్ కేంద్రంకు బదిలీతో తెలంగాణ స్టేట్ పవర్ ఎంప్లాయిస్ యూనియన్ 1535 రాష్ట్ర, రీజినల్ నాయకులు ఎస్ఈని సోమవారం ఘనంగా సన్మా�
పహల్గాంకు ప్రతీకారంతో పాకిస్తాన్ ఉగ్రవాదంను అంతం చేయాలన్న లక్ష్యంతో భారత్ చేపట్టిన ఆపరేషన్ సింధూర్ నేపథ్యంలోసరిహద్దుల్లో భారతదేశంకు, పాకిస్తాన్ మధ్య పెరుగుతున్న ఉద్రిక్తతల దృష్ట్య రామగుండం ఎన్టీపీ�
కేంద్రంలో బీజేపీ ప్రభుత్వం అనుసరిస్తున్న కార్మిక వ్యతిరేక విధానాలపై కార్మిక సంఘాలు ఈ నెల 20న తలపెట్టిన దేశవ్యాప్త సమ్మెలో భాగంగా ఎన్టీపీసీ కాంట్రాక్ట్ కార్మిక సంఘాల యునైటెడ్ ఫోరం నాయకులు ఎన్టీపీసీ ఎగ్�
GODAVARIKHANI | కోల్ సిటీ , ఏప్రిల్ 18: గుడ్ ఫ్రైడే పురస్కరించుకుని రామగుండం ఎన్టిపిసి కి చెందిన కాంట్రాక్టర్ రాయప్పన్ -నేష దంపతులు అనాథ పిల్లల ఆశ్రమానికి చేయూతనందించారు.
TPREL | 200 మెగావాట్ల పునరుత్పాదక ఇంధన (RE) ప్రాజెక్టును అభివృద్ధి చేసేందుకు ఎన్టీపీసీతో విద్యుత్ కొనుగోలు ఒప్పందం కుదుర్చుకున్నట్లు టాటాపవర్ రెన్యూవబుల్ ఎనర్జీ లిమిటెడ్ (TPREL) సోమవారం తెలిపింది.
బూడిద లోడింగ్ను ఎన్టీపీసీనే చేపట్టాలని, ఒక్కో టిప్పర్కు 4600 వసూలు చేస్తున్న దళారుల నుంచి తమకు విముక్తి కల్పించాలని లారీ, టిప్పర్ల ఓనర్లు, డ్రైవర్లు, క్లీనర్లు డిమాండ్ చేశారు.
బూడిద లోడింగ్ను ఎన్టీపీసీనే చేపట్టాలని, ఒ క్కో టిప్పర్కు రూ. 4600 వసూలు చేస్తున్న దళారుల నుంచి విముక్తి కల్పించాలని లారీ, టిప్పర్ల ఓనర్లు, డ్రైవర్లు, క్లీనర్లు డిమాండ్ చేశారు. సోమవారం పెద్దపల్లి జిల్లా అ�
మార్చి నెలలో విద్యుత్తు డిమాండ్ 17,500 మెగావాట్ల గరిష్ఠ స్థాయికి చేరే అవకాశం ఉన్నదని టీజీ ట్రాన్స్కో అంచనా వేసింది. ఈ డిమాండ్ నేపథ్యంలో విద్యుత్తు సంస్థలు అన్నిరకాల ఏర్పాట్లు చేశాయని సంస్థ పేర్కొన్నది.
పెద్దపల్లి జిల్లాలో బీఆర్ఎస్ నేతల నిర్బంధాలు కొనసాగుతున్నాయి. రామగుండం నియోజకవర్గం బీఆర్ఎస్ పార్టీ నాయకుడు, కార్మిక సంఘాల నేత కౌశిక హరిని (Kaushika Hari) పోలీసులు అక్రమంగా అరెస్టు చేశారు.
బొగ్గు ఆధారిత ప్రాజెక్టు అయిన ఎన్టీపీసీలో బొగ్గును మండించిన తర్వాత బూడిద వస్తుంది. ప్రతి రోజూ దాదాపుగా 11 వేల టన్నుల బూడిద రామగుండం మండలం మల్యాలపల్లి చెరువులోకి వచ్చి చేరుతుంది.
Korukanti Chandar | ఎన్టీపీసీ స్టేజ్ -2 ప్లాంట్ విస్తరణలో ప్రభావిత ప్రాంతాల ప్రజల సమస్యలు పరిష్కరించి, స్థానికులకు ఉద్యోగ అవకాశాలు కల్పించాలని జిల్లా కలెక్టర్కు మాజీ ఎమ్మెల్యే, బీఆర్ఎస్ జిల్లా అధ్యక్షుడు కోరుకంటి
రామగుండం ఎన్టీపీసీలో ఫేజ్-2 కింద 2400 మెగావాట్ల సామర్థ్యంగల తెలంగాణ సూపర్ థర్మల్ పవర్ ప్రాజెక్టు స్థాపన కోసం మంగళవారం ఎన్టీపీసీలో చేపట్టిన ప్రజాభిప్రాయ సేకరణ భారీ బందోబస్తు మధ్య సాగింది.
స్టాక్ మార్కెట్ల వరుస నష్టాలతో మదుపరులు ఉక్కిరిబిక్కిరి అవుతున్నారు. వరుసగా మూడు రోజులుగా భారీ నష్టాల్లో ట్రేడవుతుండటంతో మదుపరులు లక్షల కోట్ల సంపదను కోల్పోయారు.
ట్రిపుల్ఆర్ భూ నిర్వాసితులకు ఎకరానికి రూ.30 లక్షల చొప్పున నష్టపరిహారం చెల్లించాలని కోరుతూ రాష్ట్ర ప్రభుత్వం జాతీయ రహదారుల ప్రాధికార సంస్థ (ఎన్హెచ్ఏఐ)కి లేఖ రాసినట్టు తెలిసింది. రాష్ట్రంలో పవర్ ప్రా