కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల మధ్య ఘర్షణ వైఖరి ఉంటే రాష్ట్రాభివృద్ధికి ఆటంకం కలుగుతుందని సీఎం రేవంత్ రెడ్డి (CM Revanth Reddy) అన్నారు. కేంద్రంతో ఎలాంటి ఘర్షణ వాతావరణానికి వెళ్లబోమని స్పష్టం చేశారు.
సైబర్ నేరస్థులు రెచ్చిపోతున్నారు. పెద్దపల్లి జిల్లా ఎన్టీపీసీ పర్మినెంట్ టౌన్షిప్కు చెందిన ఓ యువకుడికి టెలిగ్రామ్లో లింక్ పంపి రూ.17.80 లక్షలు స్వాహా చేశారు.
పెద్దపల్లి జిల్లా రామగుండం ఎన్టీపీసీలోని 1600 మెగావాట్ల తెలంగాణ ప్రాజెక్టులోని రెండో యూనిట్లో శనివారం రాత్రి విద్యుదుత్పత్తి విజయవంతంగా పూర్తి సామర్థ్యానికి చేరుకున్నది. 800 మెగావాట్ల సామర్థ్యానికి గాన
ఎన్టీపీసీకి చెందిన యాష్ పాండ్ మాఫియా చేతుల్లోకి వెళ్తున్నదా..? పాండ్పై గుత్తాధిపత్యం కోసం పలువురు ప్రయత్నం చేస్తున్నారా..? తాము చెప్పిందే వేదంగా అధిక ధరలకు బూడిద (యాష్)ను అమ్మాలని చూస్తున్నారా.
న్యూజిలాండ్ దేశానికి చెందిన ముగ్గురు ఆటోలో చేపట్టిన సాహసయాత్ర శుక్రవారం పెద్దపల్లి జిల్లా రామగుండంలోని ఎన్టీపీసీకి చేరింది. న్యూజీలాండ్కు చెందిన జాక్ కెనడీ, హవినీశ్ మైకల్ సన్, జాయల్ హడ్స్ ముగ్
Farmers’ stir | భూ పరిహారం కోసం రైతులు పెద్ద ఎత్తున ఆందోళనకు దిగారు. (Farmers’ stir) ఎన్టీపీసీ కార్యాలయం లోపలకు వెళ్లేందుకు ప్రయత్నించారు. పోలీసులు అడ్డుగా ఉంచిన బారీకేడ్ల పైనుంచి దూకేందుకు మహిళా రైతులు యత్నించారు.
తెలంగాణలోని నేషనల్ థర్మల్ పవర్ కార్పొరేషన్ లిమిటెడ్ (ఎన్టీపీసీ) సంస్థ పరిధిలో అన్నిరకాల సేవలకు సంబంధించి సమ్మెలను మరో ఆరు నెలలపాటు నిషేధిస్తూ రాష్ట్ర విద్యుత్తు శాఖ శనివారం ఉత్తర్వులు జారీచేసిం�
ఉమ్మడి కరీంనగర్ జిల్లాలో ఆధారాలు లేకుండా తరలిస్తున్న సుమారు రూ.౪౬ లక్షల నగదును శుక్రవారం పోలీసులు పట్టుకున్నారు. కరీంనగర్ జిల్లా కేంద్రంలోని తెలంగాణ చౌక్లో తనిఖీలు చేస్తుండగా అనుమానాస్పదంగా వెళ్త�
ముగిసిన 2022-23 ఆర్థిక సంవత్సరానికి రూ.2,908.99 కోట్ల తుది డివిడెండ్ను షేర్హోల్డర్లకు చెల్లించినట్టు ప్రభుత్వ రంగ విద్యుదుత్పాక సంస్థ ఎన్టీపీసీ తెలిపింది.
దేశంలో కరెంటు సంక్షోభం తరుముకొస్తున్నది. ప్రభుత్వరంగ థర్మల్ విద్యుత్తు కేంద్రాలను బొగ్గుమసి కమ్మేస్తున్నది. తీవ్ర బొగ్గు కొరత ప్రమాద ఘంటికలు మోగిస్తున్నది. అనేక థర్మల్ కేంద్రాల్లో బొగ్గు నిల్వలు ఒక�
ఏపీ పునర్వస్థీకరణ చట్ట ప్రకారం పూర్తిగా తెలంగాణ అవసరాల కోసం రామగుండం ఎన్టీపీసీ ఆవరణలో నిర్మించిన తెలంగాణ సూపర్ థర్మల్ పవర్ ప్రాజెక్టు (టీఎస్టీపీపీ) ట్రయల్ రన్ సక్సెస్ అయింది.
దేశీయ స్టాక్ మార్కెట్లు వరుసగా రెండో రోజు లాభాల్లో ముగిశాయి. మెటల్, పవర్, ఆర్థిక రంగ షేర్ల నుంచి లభించిన మద్దతుతో సూచీలు లాభాల బాటపట్టాయి. బ్లూచిప్ సంస్థల షేర్లు నష్టపోయినప్పటికీ చిన్న స్థాయి షేర్ల న�