Nobel Prize in Physics: 2023 సంవత్సరానికి ముగ్గురికి ఫిజిక్స్లో నోబెల్ అవార్డు దక్కింది. ద రాయల్ స్వీడిష్ అకాడమీ ఆఫ్ సైన్సెస్ ఆ అవార్డును ప్రకటించింది. పియరీ అగోస్టిని, ఫెరెంక్ క్రౌజ్, అన్నీ హుయిల్లర్లను ఈ
కరోనా టీకాల అభివృద్ధికి మార్గం చూపిన ఇద్దరు శాస్త్రవేత్తలకు ప్రతిష్ఠాత్మక నోబెల్ పురస్కారం వరించింది. ఎంఆర్ఎన్ఏ ఆధారిత కరోనా వ్యాక్సిన్ల అభివృద్ధిలో కీలకపాత్ర పోషించిన కాటలిన్ కరికో (హంగేరి), డ్రూ
Nobel Prize | వైద్యశాస్త్రంలో ఇద్దరికి నోబెల్ అవార్డు దక్కింది. వైద్యులు కాలిటన్ కరికో, డ్రూ వెయిస్మన్కు పురస్కారం వరించింది. కరోనా మహమ్మారికి కట్టడికి ఎంఆర్ఎన్ఏ వ్యాక్సిన్ల అభివృద్ధి కోసం చేసిన కృషికి �
పంటచేను వణికింది.. అన్నంగిన్నె తొణికింది. హరిత సూర్యుడు అస్తమించాడని మట్టిపువ్వు
బెంగటిల్లింది. భారత హరిత విప్లవ పితామహుడు, ప్రముఖ వ్యవసాయ శాస్త్రవేత్త, పద్మవిభూషణ్ పురస్కార గ్రహీత ఎంఎస్ స్వామినాథన్�
UCC | ఉమ్మడి పౌరస్మృతి (యూసీసీ) అంశం అర్థం లేని భావన అని నోబెల్ అవార్డు గ్రహీత అమర్త్యసేన్ విమర్శించారు. యూసీసీ భావనకి హిందూత్వకి సంబంధం ఉందని ఆయన అన్నారు. యూసీసీ ఏన్నో ఏండ్ల నుంచి ఉందని, ఇది కఠినమైన అంశమని �
చాట్జీపీటీ (ChatGPT) వంటి జనరేటివ్ ఏఐ టూల్స్ టెక్ ప్రపంచంలో హాట్ టాపిక్గా మారాయి. వీటి సానుకూల, ప్రతికూల ప్రభావాలపై టెక్ దిగ్గజాల నుంచి సామాన్యుల వరకూ అంచనాలు వేస్తున్నారు. ఏఐ టూల్స్తో పెద్దసం�
‘ఉత్తం ఖేత్- మధ్యం వ్యాపార్- అధం నౌకర్' అనేది భారతీయ జీవన విధానంలో నానుడి. కానీ ప్రస్తుత సార్వత్రిక జీవన విధానంలో ఇది తిరోగమనంలో ఉన్నది. అయితే ఈ సందర్భంగా చర్చించాల్సిన అంశం ఏమంటే భారతీయ భావాలకు తగ్గట్�
ప్రధాని మోదీ నోబెల్ శాంతి బహుమతి రేసులో ప్రధాన పోటీదారుగా ఉన్నారని 2022 నార్వేజియన్ నోబెల్ కమిటీ వైస్ చైర్ అస్లే టోజే చెప్పారని పేర్కొంటూ ఒక వార్త తెగ వైరల్
కేంద్రంలోని మోదీ సర్కారుపై నోబెల్ బహుమతి గ్రహీత, ప్రముఖ ఆర్థికవేత్త అమర్త్యసేన్ తీవ్ర విమర్శలు గుప్పించారు. ప్రపంచంలోని ఘోరమైన ప్రభుత్వాల్లో మోదీ సర్కారు ఒకటని అన్నారు.
నోబెల్ అవార్డు గ్రహీత కైలాశ్ సత్యార్థి జిల్లా పర్యటనను విజయవంతం చేసేందుకు అన్ని ఏర్పాట్లు చేయాలని కలెక్టర్ రాజీవ్గాంధీ హన్మంతు అధికారులను ఆదేశించారు.
Minister KTR | ప్రధాని నరేంద్ర మోదీ నోబెల్ బహుమతికి అర్హులే.. మరి ఏ కేటగిరిలో దక్కొచ్చు అని టీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ మరో ట్వీట్ చేశారు. కొవిడ్ వ్యాక్సిన్ కనుగొన్నందుకు మెడిసిన్ విభాగంలో
Minister KTR | మోదీ జీకి మెడిసిన్ లేదా సైన్స్లో నోబెల్ బహుమతి ఇవ్వాలని డిమాండ్ చేద్దామని కేటీఆర్ వ్యంగ్యంగా ట్వీట్ చేశారు. మోదీ కొవిడ్ వ్యాక్సిన్ను కనుగొన్నాడని మోదీ కేబినెట్ మంత్రి కిషన్ రెడ్డి చెప్పారని