ఈ ఏడాది రసాయన శాస్త్ర నోబెల్( Nobel Prize ) ఇద్దరిని వరించింది. జర్మనీకి చెందిన బెంజమిన్ లిస్ట్, అమెరికాకు చెందిన డేవిడ్ డబ్ల్యూసీ మెక్మిలన్లకు కెమిస్ట్రీ నోబెల్ ఇస్తున్నట్లు అకాడమీ ప్రకటించ
మనాబో, హాసిల్మన్, పారిసీని ఎంపిక చేసిన నోబెల్ కమిటీ భూతాపం, గ్రహాల స్థితిగతులపై విశేష కృషికి పురస్కారం స్టాక్హోమ్, అక్టోబర్ 5: ప్రపంచ దేశాలను వేధిస్తున్న భూతాపం, వాతావరణంలో మార్పులను అంచనా వేయడంతో ప
ఈ ఏడాది భౌతిక శాస్త్ర నోబెల్( Nobel Prize ) ముగ్గురు శాస్త్రవేత్తలను వరించింది. సంక్లిష్ట భౌతిక వ్యవస్థలపై మన అవగాహనకు సంబంధించి వీళ్లు చేసిన రచనలకుగాను ఫిజిక్స్ నోబెల్ను ప్రకటించారు.
జూలియస్, పాటపుషాన్లను ఎంపిక చేసిన నోబెల్ కమిటీ శరీర స్పందనలపై గుట్టు విప్పినందుకు పురస్కారం ఇద్దరూ అమెరికా శాస్త్రవేత్తలే స్టాక్హోమ్, అక్టోబర్ 4: మానవ శరీరంలో ఉష్ణ, స్పర్శ గ్రాహకాలపై చేసిన పరిశోధన
ఈ ఏడాది నోబెల్ బహుమతుల( Nobel Prize ) ప్రకటన ప్రక్రియ సోమవారం ప్రారంభమైంది. తొలి రోజు మెడిసిన్ విభాగంలో అమెరికా సైంటిస్టులు డేవిడ్ జులియస్, ఆర్డెమ్ పాటాపౌటియన్లు నోబెల్ గెలుచుకున్నారు.
ప్రసిద్ధ శాస్త్రవేత్త మేడమ్ మెర్క్యూరీ.. తన భర్త పియరీ క్యూరీతో కలిసి పిచ్బ్లెండ్ అనే ఖనిజం నుంచి రేడియోధార్మిక పదార్థాలైన రేడియం, పోలోనియంలను 1902 లో సరిగ్గా ఇదేరోజున వేరు చేశారు.