Annie Ernaux:ఫ్రెంచ్ రచయిత్రి అన్నీ ఎర్నాక్స్కు ఈ ఏడాది సాహిత్యంలో నోబెల్ దక్కింది. జెండర్, లాంగ్వేజ్, క్లాస్కు సంబంధించిన అంశాల్లో ఉన్న విభేదాలపై చాలా స్పష్టమైన రీతిలో ఎర్నాక్స్ అనేక రచనల్లో త�
ఈ ఏడాది భౌతిక శాస్త్రంలో ముగ్గురు శాస్త్రవేత్తలకు ప్రతిష్టాత్మక నోబెల్ పురస్కారం లభించింది. ఫోటాన్ చిక్కుముడులు, బెల్ సిద్ధాంతంలో అసమానతలు, క్వాంటమ్ ఇన్ఫర్మేషన్ సైన్స్లో పరిశోధనలకు గానూ అలైన్ �
Nobel Prize in Physics:రాయల్ స్వీడిష్ అకాడమీ ఆఫ్ సైన్సెస్ ఇవాళ ఫిజిక్స్లో ఈ యేటి నోబెల్ బహుమతిని ప్రకటించింది. భౌతికశాస్త్రంలో ఈ సారి ముగ్గురికి ఆ అవార్డు దక్కింది. అలేన్ ఆస్పెక్ట్, జాన్ ఎఫ్ క్లాజర్, ఆంటోన�
మానవ శరీరంలో వేల ఏండ్లుగా కొనసాగుతున్న జన్యువుల ప్రవాహాన్ని తెలియజెప్పిన స్వీడిష్ శాస్త్రవేత్త స్వాంటె పాబోకు అత్యంత ప్రతిష్ఠాత్మక నోబెల్ పురస్కారం దక్కింది. వైద్యశాస్త్ర విభాగంలో భాగంగా ఆయనకు ఈ అ�
అండగా నిలిచిన రష్యన్ జర్నలిస్టు దాదాపు 808 కోట్లు పలికిన ధర న్యూయార్క్, జూన్ 21: యుద్ధం కారణంగా శరణార్థులైన ఉక్రెయిన్ పిల్లలను ఆదుకునేందుకు రష్యన్ జర్నలిస్టు డిమిత్రి మురటోవ్ ముందుకొచ్చారు. గత ఏడాది �
ప్రపంచంలో అత్యున్నత పురస్కారం నోబెల్ బహుమతి. ఈ నోబెల్ బహుమతిని డైనమేట్ను కొనుగొన్న విఖ్యాత రసాయన శాస్త్రవేత్త ఆల్ఫ్రెడ్ నోబెల్ పేరు మీద ప్రారంభించారు. వైద్యం, భౌతికశాస్త్రం, రసాయన శాస్త్రం, సాహిత్యం, శ�
ప్రపంచంలోనే అత్యున్నత పురస్కారమైన నోబెల్ బహుమతిని 1901లో ప్రారంభించారు. స్వీడన్కు చెందిన రసాయన శాస్త్రవేత్త ఆల్ఫ్రెడ్ బెర్నార్డ్ నోబెల్ జ్ఞాపకార్థం ఈ బహుమతిని ప్రవేశపెట్టారు. ఆయన పేలుడు పదార్థమైన డైనమ�
ప్రపంచంలోనే అత్యంత ప్రతిష్ఠాత్మకమైన బహుమతి నోబెల్ ప్రైజ్. ప్రపంచ మానవాళికి ఉపయోగపడే పరిశోధనల్లో సఫలీకృతులైనవారినే ఈ బహుమతి వరిస్తుంది. భౌతిక, రసాయన, వైద్య, ఆర్థిక, శాంతి, సాహిత్యం వంటివాటిలో చేసిన కృష�
ముగ్గురు అమెరికా ఆర్థిక వేత్తల ఎంపిక కార్డ్, ఆంగ్రిస్ట్, ఇంబెన్స్లకు పురస్కారం స్టాక్హోమ్, అక్టోబర్ 11: అమెరికాకు చెందిన ముగ్గురు ఆర్థిక వేత్తలు డేవిడ్ కార్డ్, జోషువా ఆంగ్రిస్ట్, గైడో ఇంబెన్స్ల�
స్టాక్హోమ్: ఆర్థిక శాస్త్రంలో ఈ ఏడాది ముగ్గురిని నోబెల్ బహుమతి వరించింది. అమెరికా శాస్త్రవేత్తలు డేవిడ్ కార్డ్, జాషువా డీ. ఆంగ్రిస్ట్, గైడో డబ్ల్యూ ఇంబెన్స్లు.. ఎకనామిక్స్ నోబెల్ అవార్డును గ�
ఇద్దరు జర్నలిస్టులకు నోబెల్ రెసా, మురాటోవ్ల ఎంపిక భావ ప్రకటన స్వేచ్ఛ కోసం చేస్తున్న పోరాటానికి గుర్తింపు ఓస్లో, అక్టోబర్ 8: ప్రతిష్ఠాత్మక నోబెల్ శాంతి పురస్కారం ఈ ఏడాది ఇద్దరు జర్నలిస్టులకు లభించింద
టాంజానియా రచయిత రజాక్కు ఈ ఏడాది సాహిత్య పురస్కారం స్టాక్హోమ్, అక్టోబర్ 7: టాంజానియా నవలా రచయిత అబ్దుల్జ్రాక్ గుర్నాకు ఈ ఏడాది నోబెల్ సాహిత్య పురస్కారం లభించింది. బ్రిటిష్ వలసవాద ప్రభావం, గల్ఫ్లో �
స్టాక్హోమ్: ఈ యేటి నోబెల్ సాహిత్య అవార్డును గల్ఫ్ నవలా రచయిత అబ్దుల్ రజాక్ గుర్నా గెలుచుకున్నారు. బ్రిటీష్ పాలకుల వల్ల కలిగిన వలసవాదం ప్రభావాలను, గల్ఫ్లో విభిన్న సంస్కృతుల మధ్య నలిగ�