ప్రచారం: ప్రధాని మోదీ నోబెల్ శాంతి బహుమతి రేసులో ప్రధాన పోటీదారుగా ఉన్నారని 2022 నార్వేజియన్ నోబెల్ కమిటీ వైస్ చైర్ అస్లే టోజే చెప్పారని పేర్కొంటూ ఒక వార్త తెగ వైరల్ అవుతున్నది.
వాస్తవం: ఈ ప్రచారం నిజం కాదని ఫ్యాక్ట్ చెక్లో తేలింది. నోబెల్ పోటీదారుగా మోదీ ఉన్నారని అస్లే టోజే చెప్పినట్టు ఆధారాలు లేవు. నామినేషన్లను బయటకు చెప్పలేనని కూడా అస్లే టోజే స్పష్టం చేశారు.