త్వరలో కృత్రిమ మేధ (ఏఐ) తన సొంత భాషను తయారుచేసుకుంటుందని, ఏఐని సృష్టించిన మానవులు సైతం ఆ భాషను అర్థం చేసుకోలేరని ఏఐ పితామహుడు, నోబెల్ బహుమతి గ్రహీత, ప్రముఖ శాస్త్రవేత్త జెఫ్రీ హింటన్ హెచ్చరించారు.
సోనియాగాంధీ పంపిన ఒక సాధారణ లేఖనే సీఎం రేవంత్రెడ్డి ఆస్కార్ అవార్డు, నోబెల్ బహుమతి, జీవన సాఫల్య పురస్కారాలుగా చెప్పుకోవడం అతిశయోత్సాహం మాత్రమే కాదు, ఒక ముఖ్యమంత్రి తన హోదాను మరిచిపోయి హైకమాండ్ ప్రస�
Arvind Kejriwal | ఆమ్ ఆద్మీ పార్టీ (ఆప్) జాతీయ కన్వీనర్, ఢిల్లీ మాజీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్ సంచలన వ్యాఖ్యలు చేశారు. తన పరిపాలనకు నోబెల్ బహుమతి రావాలని అన్నారు. కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం నిరంతరం అడ్డంకుల�
అమెరికన్ బిలియనీర్ ఎలాన్ మస్క్ ఈ ఏడాది నోబెల్ శాంతి పురస్కారానికి నామినేట్ అయ్యారు. వాక్ స్వాతంత్య్రం, మానవ హక్కుల రక్షణ కోసం చేస్తున్న కృషికి గుర్తింపుగా ఆయన పేరు నామినేట్ అయ్యిందని యూరోపియన్�
కుక్కను పెంచితే మనిషి.. మొక్కను పెంచితే మహర్షి.. మరి మనిషే తన శరీరాన్ని విడిచి ‘మొక్క’లా మారిపోవాలనే తలంపు ఉంటే? వారినేమనాలి? ‘ద వెజిటేరియన్' నవలలోని ఓ గృహిణి భావన ఇది. మాంసం తినడం మానేసి మొక్కగా మారాలనుకొ�
ఆర్థిక శాస్త్రంలో ఈ ఏడాది కూడా ముగ్గురిని నోబెల్ బహుమతి వరించింది. అమెరికాలోని మసాచుసెట్స్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీలో పనిచేస్తున్న డారెన్ ఏస్మోగ్లు, సైమన్ జాన్సన్తోపాటు షికాగో యూనివర్సిట
Nobel Prize | లిటరేచర్లో దక్షిణ కొరియా రచయిత్రి హాన్ కాంగ్కు నోబెల్ పురస్కారం దక్కింది. సాహిత్యంలో ఆమె చేసిన విశేష కృషికి రాయల్ స్వీడిష్ అకాడమీ ఆఫ్ సెన్సెస్ 2024 సంవత్సరానికి గాను నోబెల్ను ప్రకటించింది. �
ప్రొటీన్లపై జరిపిన పరిశోధనలకు గానూ రసాయన శాస్త్రంలో ముగ్గురు శాస్త్రవేత్తలకు నోబెల్ పురస్కారం దక్కింది. డేవిడ్ బేకర్, డెమిస్ హస్సబిస్, జాన్ జంపర్కు ఈ ఏడాది అవార్డుకు ఎంపిక చేసినట్టు నోబెల్ కమి�
Nobel Prize in Chemistry : రసాయన శాస్త్రంలో ఈ యేటి నోబెల్ పురస్కారాన్ని ముగ్గురు పంచుకున్నారు. ప్రొటీన్ డిజైన్, స్ట్రక్చర్పై వర్క్ చేసిన శాస్త్రవేత్తలకు ఆ అవార్డు దక్కింది. సగం భాగం అవార్డు డేవిడ్ బేకర్�
Nobel Prize in Physics : ఈ యేటి నోబెల్ ఫిజిక్స్ ఇద్దరికి దక్కింది. జాన్ జే హోప్ఫీల్డ్, జెఫరీ ఈ హింటన్ ఆ పురస్కారాలు గెలుచుకున్నారు. ఆ శాస్త్రవేత్తలు కృత్రిమ న్యూరో నెట్వర్క్ ద్వారా మెషీన్ లెర్నింగ్కు సంబం�
మైక్రోఆర్ఎన్ఏను కనుగొన్న అమెరికా శాస్త్రవేత్తలు విక్టర్ ఆంబ్రోస్, గ్యారీ రవ్కున్కు వైద్య శాస్త్రంలో ప్రతిష్ఠాత్మక నోబెల్ పురస్కారం లభించింది. సోమవారం నోబెల్ కమిటీ ఈ అవార్డును ప్రకటించింది. జ�
రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి మల్లు భట్టి విక్రమార్కకు అరుదైన గౌరవం దక్కింది. ఈ నెల 18 నుంచి 21 వరకు మెక్సికో దేశంలో జరిగే 10వ నోబెల్ శాంతి శిఖరాగ్ర సమావేశానికి ఆహ్వానం అందింది.
కేంద్ర ప్రభుత్వం, ఎల్జీ సృష్టిస్తున్న అడ్డంకులు, ఆటంకాల మధ్య ఢిల్లీ ప్రభుత్వాన్ని నడుపుతున్నందుకు తనకు నోబెల్ బహుమతి రావాలని సీఎం అరవింద్ కేజ్రీవాల్ అన్నారు. ‘వారు (బీజేపీని ఉద్దేశించి) ఢిల్లీలో దవా�