Nobel Prize | 2025 ఏడాదికి గానూ ప్రతిష్ఠాత్మక నోబెల్ పురస్కారాల (Nobel Prize) ప్రకటన కొనసాగుతోంది. తాజాగా సాహిత్యంలో నోబెల్ బహుమతిని రాయల్ స్వీడిష్ అకాడమీ ఆఫ్ సైన్సెస్ (Royal Swedish Academy of Sciences) గురువారం ప్రకటించింది.
రసాయన శాస్త్రంలో ఈ ఏడాది ముగ్గురికి నోబెల్ పురస్కారం లభించింది. మెటల్-ఆర్గానిక్ ఫ్రేమ్వర్క్స్లో (ఎంవోఎఫ్) కొత్తరకం మాలిక్యులార్ ఆర్కిటెక్చర్ను అభివృద్ధి చేసినందుకు గానూ శాస్త్రవేత్తలు సుసుము
Sundar Pichai | ఈ ఏడాది భౌతికశాస్త్రం (Physics)లో ముగ్గురు శాస్త్రవేత్తలకు (Scientists) నోబెల్ బహుమతి (Nobel Prize) దక్కింది. వీరికి గూగుల్ సీఈవో సుందర్ పిచాయ్ (Sundar Pichai) అభినందనలు తెలిపారు.
భౌతిక శాస్త్రంలో ఈ ఏడాది ముగ్గురికి నోబెల్ పురస్కారం లభించింది. ఎలక్ట్రిక్ సర్క్యూట్లో మాక్రోస్కోపిక్ క్వాంటం మెకానికల్ టన్నెలింగ్, ఎనర్జీ క్వాంటైజేషన్లో లోతైన పరిశోధనలు చేసినందుకు గానూ శాస్త
2025 Nobel Prize in Physics: ఎలక్ట్రిక్ సర్క్యూట్లో జరిగే మాక్రోస్కోపిక్ క్వాంటమ్ మెకానికల్ టన్నెలింగ్, ఎనర్జీ క్వాంటిజేషన్ గురించి అధ్యయనం చేసిన ముగ్గురు శాస్త్రవేత్తలకు ఈ ఏడాది భౌతికశాస్త్రంలో నోబ�
వైద్యశాస్త్రంలో నోబెల్ బహుమతి ఈసారి ముగ్గురిని వరించింది. అమెరికాకు చెందిన మేరీ ఈ బ్రంకోవ్, ఫ్రెడ్ రామ్స్డెల్, జపాన్కు చెందిన షిమోన్ సకాగుచి.. వైద్యశాస్త్రంలో ఆవిష్కరణలకు గాను ఈ ఏడాది నోబెల్ బహు
త్వరలో కృత్రిమ మేధ (ఏఐ) తన సొంత భాషను తయారుచేసుకుంటుందని, ఏఐని సృష్టించిన మానవులు సైతం ఆ భాషను అర్థం చేసుకోలేరని ఏఐ పితామహుడు, నోబెల్ బహుమతి గ్రహీత, ప్రముఖ శాస్త్రవేత్త జెఫ్రీ హింటన్ హెచ్చరించారు.
సోనియాగాంధీ పంపిన ఒక సాధారణ లేఖనే సీఎం రేవంత్రెడ్డి ఆస్కార్ అవార్డు, నోబెల్ బహుమతి, జీవన సాఫల్య పురస్కారాలుగా చెప్పుకోవడం అతిశయోత్సాహం మాత్రమే కాదు, ఒక ముఖ్యమంత్రి తన హోదాను మరిచిపోయి హైకమాండ్ ప్రస�
Arvind Kejriwal | ఆమ్ ఆద్మీ పార్టీ (ఆప్) జాతీయ కన్వీనర్, ఢిల్లీ మాజీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్ సంచలన వ్యాఖ్యలు చేశారు. తన పరిపాలనకు నోబెల్ బహుమతి రావాలని అన్నారు. కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం నిరంతరం అడ్డంకుల�
అమెరికన్ బిలియనీర్ ఎలాన్ మస్క్ ఈ ఏడాది నోబెల్ శాంతి పురస్కారానికి నామినేట్ అయ్యారు. వాక్ స్వాతంత్య్రం, మానవ హక్కుల రక్షణ కోసం చేస్తున్న కృషికి గుర్తింపుగా ఆయన పేరు నామినేట్ అయ్యిందని యూరోపియన్�
కుక్కను పెంచితే మనిషి.. మొక్కను పెంచితే మహర్షి.. మరి మనిషే తన శరీరాన్ని విడిచి ‘మొక్క’లా మారిపోవాలనే తలంపు ఉంటే? వారినేమనాలి? ‘ద వెజిటేరియన్' నవలలోని ఓ గృహిణి భావన ఇది. మాంసం తినడం మానేసి మొక్కగా మారాలనుకొ�
ఆర్థిక శాస్త్రంలో ఈ ఏడాది కూడా ముగ్గురిని నోబెల్ బహుమతి వరించింది. అమెరికాలోని మసాచుసెట్స్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీలో పనిచేస్తున్న డారెన్ ఏస్మోగ్లు, సైమన్ జాన్సన్తోపాటు షికాగో యూనివర్సిట