Nobel Prize | లిటరేచర్లో దక్షిణ కొరియా రచయిత్రి హాన్ కాంగ్కు నోబెల్ పురస్కారం దక్కింది. సాహిత్యంలో ఆమె చేసిన విశేష కృషికి రాయల్ స్వీడిష్ అకాడమీ ఆఫ్ సెన్సెస్ 2024 సంవత్సరానికి గాను నోబెల్ను ప్రకటించింది. �
ప్రొటీన్లపై జరిపిన పరిశోధనలకు గానూ రసాయన శాస్త్రంలో ముగ్గురు శాస్త్రవేత్తలకు నోబెల్ పురస్కారం దక్కింది. డేవిడ్ బేకర్, డెమిస్ హస్సబిస్, జాన్ జంపర్కు ఈ ఏడాది అవార్డుకు ఎంపిక చేసినట్టు నోబెల్ కమి�
Nobel Prize in Chemistry : రసాయన శాస్త్రంలో ఈ యేటి నోబెల్ పురస్కారాన్ని ముగ్గురు పంచుకున్నారు. ప్రొటీన్ డిజైన్, స్ట్రక్చర్పై వర్క్ చేసిన శాస్త్రవేత్తలకు ఆ అవార్డు దక్కింది. సగం భాగం అవార్డు డేవిడ్ బేకర్�
Nobel Prize in Physics : ఈ యేటి నోబెల్ ఫిజిక్స్ ఇద్దరికి దక్కింది. జాన్ జే హోప్ఫీల్డ్, జెఫరీ ఈ హింటన్ ఆ పురస్కారాలు గెలుచుకున్నారు. ఆ శాస్త్రవేత్తలు కృత్రిమ న్యూరో నెట్వర్క్ ద్వారా మెషీన్ లెర్నింగ్కు సంబం�
మైక్రోఆర్ఎన్ఏను కనుగొన్న అమెరికా శాస్త్రవేత్తలు విక్టర్ ఆంబ్రోస్, గ్యారీ రవ్కున్కు వైద్య శాస్త్రంలో ప్రతిష్ఠాత్మక నోబెల్ పురస్కారం లభించింది. సోమవారం నోబెల్ కమిటీ ఈ అవార్డును ప్రకటించింది. జ�
రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి మల్లు భట్టి విక్రమార్కకు అరుదైన గౌరవం దక్కింది. ఈ నెల 18 నుంచి 21 వరకు మెక్సికో దేశంలో జరిగే 10వ నోబెల్ శాంతి శిఖరాగ్ర సమావేశానికి ఆహ్వానం అందింది.
కేంద్ర ప్రభుత్వం, ఎల్జీ సృష్టిస్తున్న అడ్డంకులు, ఆటంకాల మధ్య ఢిల్లీ ప్రభుత్వాన్ని నడుపుతున్నందుకు తనకు నోబెల్ బహుమతి రావాలని సీఎం అరవింద్ కేజ్రీవాల్ అన్నారు. ‘వారు (బీజేపీని ఉద్దేశించి) ఢిల్లీలో దవా�
Arvind Kejriwal | కేంద్రంలోని బీజేపీ సర్కారు మొదటి నుంచీ తనపై కక్షపూరిత వైఖరి ప్రదర్శిస్తున్నదని, తన పాలనకు అడుగడుగునా అడ్డంకులు సృష్టిస్తున్నదని ఢిల్లీ సీఎం అర్వింద్ కేజ్రీవాల్ ఆరోపించారు. ఢిల్లీలో తనను పాఠశ�
Nobel Prize | ఈ ఏడాదికి గాను అర్థశాస్త్రంలో క్లాడియా గోల్డిన్కు నోబెల్ పురస్కారం లభించింది. మహిళల లేబర్ మార్కెట్ ఫలితాలపై చేసిన విశేష కృషికి రాయల్ స్వీడిష్ అకాడమీ ఆఫ్ సైన్సెస్ నోబెల్ పురస్కారంతో సత్కరించి�
నార్డిక్ దేశాల సాహిత్యంలో అద్భుతమైన నాటకాలు, నవలలు, చిన్న పిల్లల కథలు రాసిన ప్రముఖ రచయిత జాన్ ఫోసెను 2023 సాహిత్య నోబెల్ వరించింది. నార్వేకు చెందిన జాన్ ఫోసెను ఈ ఏడాది సాహిత్య నోబెల్కు ఎంపిక చేశామని ‘ర�
Nobel Prize: నార్వేకు చెందిన రచయిత జాన్ ఫోసేకు ఈ యేటి సాహిత్య నోబెల్ పురస్కారం దక్కింది. ఎంతో వినూత్నాత్మకంగా ఆయన నాటకాలు, పద్యాలు రాశారు. స్వరం వినిపించలేని వారి కోసం ఆయన సాహిత్యం పనికి వచ్చినట్ల�
‘క్వాంటం డాట్స్'పై అద్భుతమైన పరిశోధనలు చేసిన ముగ్గురు అమెరికా శాస్త్రవేత్తలకు నోబెల్ పురస్కారం దక్కింది. నానో టెక్నాలజీకి సంబంధించి ‘క్వాంటం డాట్స్' ఆవిష్కరణలో పరిశోధనలకుగాను మౌంజి బావెండి, లూయిస్�
Nobel Prize: మౌంగి జీ బావెండి, లూయిస్ ఈ బ్రుస్, అలెక్సి ఐ ఎకిమోవ్లకు రసాయశాస్త్రంలో 2023 నోబెల్ బహుమతి దక్కింది. క్వాంటమ్ డాట్స్ అభివృద్ధిలో ఆ శాస్త్రవేత్తలు కీలక పాత్ర పోషించారు.
Minister KTR | హైదరాబాద్, అక్టోబర్ 3 (నమస్తే తెలంగాణ) : ఎంఆర్ఎన్ఏ వ్యాక్సిన్ తయారీలో కీలకంగా వ్యవహరించిన డ్రూ వైస్మాన్, కటాలిన్ కారికోలులకు నోబెల్ బహుమతి దక్కడంపై రాష్ట్ర ఐటీ, పరిశ్రమల శాఖ మంత్రి కేటీఆర్