జ్వర సర్వేపై ప్రజలతో మాట్లాడిన మంత్రి వేముల వేల్పూర్ మండలం పడగల్లో ఆకస్మిక పరిశీలన పక్కాగా సమాచారం సేకరించాలని బృందాలకు సూచన వేల్పూర్, జనవరి 22:‘ఆరోగ్య సిబ్బంది మీ ఇంటికి వచ్చారా.. సర్వే చేశారా..’అంటూ ప�
రైల్వే ఓవర్ బ్రిడ్జి నిర్మాణానికి రూ.93.12 కోట్ల వ్యయం సీఎం కేసీఆర్కు మంత్రి ప్రశాంత్రెడ్డి కృతజ్ఞతలు తూతూమంత్రంగానే నిధులిచ్చిన రైల్వే శాఖ చొరవ చూపిన మంత్రి వేముల, ఎమ్మెల్సీ కవిత, ఎమ్మెల్యే బాజిరెడ్డి
తెలంగాణలో ఉద్యోగాలు ఇవ్వట్లేదంటూ ప్రతిపక్షాల విషప్రచారం కేటీఆర్ కృషితో 16 లక్షల ఉద్యోగాలు బీజేపీ పాలిత రాష్ర్టాలతో పోల్చితే మన రాష్ట్రంలోనే ఎక్కువ ఉద్యోగాలు అక్కడ ఎన్ని ఉద్యోగాలు ఇచ్చారో శ్వేతపత్రం వ
రంగంలోకి దిగిన ప్రత్యేక బృందాలు ఇంటింటికీ వెళ్లి వివరాల సేకరణ అవసరమైన వారికి ఐసొలేషన్ కిట్ల అందజేత ప్రాథమిక దశలో వైరస్వ్యాప్తి కట్టడికి పకడ్బందీ చర్యలు ఉమ్మడి జిల్లాలో జ్వర సర్వే ప్రారంభం కరోనా మహమ్
నమస్తే తెలంగాణ యంత్రాంగం, జనవరి 21 : కరోనా మహమ్మారిని అరికట్టడంలో భాగంగా చేపడుతున్న ఫీవర్ సర్వేను పకడ్బందీగా నిర్వహించాలని జిల్లా వైద్యాధికారి సుదర్శనం అన్నారు. నవీపేట మండలంలోని అభంగపట్నం గ్రామంలో వైద్
శక్కర్నగర్ ఆలయ అభివృద్ధికి కమిటీ సభ్యుల కృషి ఆదాయ మార్గాలపై అన్వేషణ శక్కర్నగర్, జనవరి 21 : రాష్ట్రంలోని ప్రముఖ పుణ్యక్షేత్రమైన భద్రాద్రి తరహాలో అలరారిన శక్కర్నగర్ రామాలయానికి పూర్వవైభవం తీసుకువచ�
కలెక్టర్ నారాయణరెడ్డి అవెన్యూ ప్లాంటేషన్, బోధన్లో ప్రగతి పనుల పరిశీలన ఎడపల్లి (శక్కర్నగర్), జనవరి 21: హరితహారంలో నాటిన ప్రతి మొక్కనూ సంరక్షించేందుకు అధికారులు చర్యలు తీసుకోవాలని కలెక్టర్నారాయణరెడ�
వేగంగా మూడో వేవ్ వ్యాప్తి సింగిల్ డిజిట్ నుంచి ట్రిపుల్ డిజిట్కు.. ఉమ్మడి జిల్లాలో 500 దాటిన రోజువారీ ‘పాజిటివ్’ కేసులు కరోనా నిర్ధారణకు బారులు తీరుతున్న ప్రజలు చాలా మందిలో లక్షణాలేవీ లేకుండానే కొ
నిజామాబాద్ జిల్లా కేంద్రంలో ఘటన ప్రాణాలు కాపాడేందుకు ప్రయత్నించాం: జీజీహెచ్ సూపరింటెండెంట్ ప్రతిమారాజ్ నిజామాబాద్ క్రైం/ఖలీల్వాడి, జనవరి 20: దవాఖాన భవనంపై నుంచి దూకి ఓ రోగి ఆత్మహత్య చేసుకున్నాడు. �
కమ్మర్పల్లిలో మినీ స్టేడియం నిర్మాణం పూర్తి నేడు ప్రారంభించనున్న మంత్రి వేముల ప్రశాంత్రెడ్డి హర్షం వ్యక్తంచేస్తున్న క్రీడాకారులు, యువత గ్రామీణ ప్రాంత క్రీడాకారుల మూడుదశాబ్దాల కల నెరవేరింది. ప్రాక్
విలేకరిపై జరిగిన దాడిని ఖండిస్తున్నాం ప్రతిపక్ష నేతలకు టీఆర్ఎస్ నాయకుల హెచ్చరిక మాక్లూర్, జనవరి 20: ఎమ్మెల్యే జీవన్రెడ్డిపై అసత్య ఆరోపణలు చేయడం రాజకీయ ఎత్తుగడలో భాగమని, బురదజల్లే రాజకీయాలు చేస్తే చూ
హాజరైన ఉమ్మడి జిల్లా ప్రజా ప్రతినిధులు రెండోసారి పెద్దల సభకు కల్వకుంట్ల కవిత రాష్ట్రం నలుమూలల నుంచీ శుభాకాంక్షల వెల్లువ ఉమ్మడి నిజామాబాద్ జిల్లా స్థానికసంస్థల ఎమ్మెల్సీగా కల్వకుంట్ల కవిత బుధవారం ప్�
ఉమ్మడి జిల్లాలో కొత్తగా 567 కేసులు కామారెడ్డిలో 132, నిజామాబాద్లో 435మందికి నిర్ధారణ కొనసాగుతున్న వ్యాక్సినేషన్ ఖలీల్వాడి/విద్యానగర్, జనవరి 19 : ఉమ్మడి జిల్లాలో పెరుగుతున్న కరోనా కేసులు భయపెడుతున్నాయి. బు�