8 తులాల బంగారు నగలు, 27 తులాల వెండి స్వాధీనం వివరాలు వెల్లడించిన పోలీస్ కమిషనర్ నాగరాజు నిజామాబాద్ క్రైం, జనవరి 27 : పట్టపగలే చోరీలకు పాల్పడుతున్న మహారాష్ట్ర దొంగల ముఠా సభ్యులను పోలీసులు అరెస్టు చేశారు. ని
ఆర్టీసీ చైర్మన్ బాజిరెడ్డి గోవర్ధన్ జక్రాన్పల్లి, జనవరి 27 : రైతులను, ప్రజలను మోసం చేసిన వారికి ఎదురుదెబ్బ తప్పదని, ఈ విషయాన్ని బీజేపీ నాయకులు తెలుసుకోవాలని టీఎస్ఆర్టీసీ చైర్మన్, రూరల్ ఎమ్మెల్యే బాజ
రైతుల ముసుగులో రాజకీయం చేస్తుందెవరు.. ప్రజలారా మీరే గమనించండి ఆధారాలతో కూడిన ప్రకటన విడుదల చేసిన సీపీఎం జిల్లా కార్యదర్శివర్గ సభ్యుడు పల్లపు వెంకటేశ్ ఆర్మూర్, జనవరి 27: ఆర్మూర్ మండలం ఇస్సాపల్లి గ్రామం�
కరోనా కంటే వేగంగా విస్తరణ ఐదు రోజుల్లో తగ్గుతున్న వైరస్ ప్రభావం డెల్టా వైరస్తో పోలిస్తే మరణాలు లేవు దవాఖానల్లో క్యూలు లేవు.. రూ.లక్షల్లో ఖర్చు లేదు జాగ్రత్తలు తప్పనిసరి అంటున్న వైద్యనిపుణులు ఖలీల్వా�
ఆంగ్ల మాధ్యమ బోధనతో మారిన ప్రాథమిక పాఠశాల రూపురేఖలు ప్రైవేటును తలదన్నేలా బోధిస్తున్న ఉపాధ్యాయులు బీర్కూర్ ప్రభుత్వ పాఠశాలలో పెరిగిన చేరికలు పీఆర్టీయూ దత్తతతో మెరుగైన బడి బీర్కూర్ జనవరి 25: తమ పిల్లలు
క్షేత్రస్థాయిలో పరిస్థితులను నిశితంగా పరిశీలించాలి విద్యార్థులు, యువకులతో సర్వే నిర్వహించాలి రెండు రోజుల్లో వివరాలను అందించాలి దళితబంధు అమలుపై సమీక్షలో కలెక్టర్ నారాయణరెడ్డి నిజామాబాద్ సిటీ, జనవర�
పీఆర్టీయూ కామారెడ్డి జిల్లా అధ్యక్షుడు పులగం దామోదర్ రెడ్డి ఎల్లారెడ్డి, జనవరి 25 : రాష్ట్ర ప్రభుత్వం సర్కారు పాఠశాలల్లో ఆంగ్ల మాధ్యమం ప్రవేశ పెట్టడం, మౌలిక సదుపాయాలు కల్పించడాన్ని ఉపాధ్యా య సంఘాలు స్వా�
నమస్తే తెలంగాణ యంత్రాంగం, జనవరి 22: ప్రభుత్వ ఆదేశాల మేరకు జిల్లావ్యాప్తంగా జ్వర సర్వే కొనసాగుతున్నది. రెండో రోజైన శనివారం ఆరోగ్య సిబ్బంది, అంగన్వాడీ, ఆశక్యాకర్తలు ఇంటింటికీ తిరుగుతూ ప్రజల ఆరోగ్య వివరాలన�
ఆలోచనా ధోరణితోనే సమాజ వికాసం హైకోర్టు న్యాయమూర్తి ఉజ్వల్ భుయాన్ పీపీ గంగారెడ్డి మెమోరియల్ హాల్ ప్రారంభం నిజామాబాద్ లీగల్, జనవరి 22 : సామాజిక స్పృహ, వృత్తి నిబద్ధత ప్రజాహిత ఆలోచనా ధోరణులు సమాజ వికాసా
నిజామాబాద్ జిల్లా వేల్పూర్ మండలం లక్కోరా వద్ద ఘటన మృతులు జగిత్యాల జిల్లా మెట్పల్లి వాసులు వేల్పూర్, జనవరి 22: ఆర్టీసీ బస్సు ఢీకొని ఇద్దరు మృతి చెందిన ఘటన నిజామాబాద్ జిల్లా వేల్పూర్ మండలం లక్కోరా వద్
రూ. 26.30లక్షలతో సొంత జీపీ కార్యాలయం జీపీ కోసం 120 గజాల స్థలమిచ్చిన గ్రామస్తుడు ప్రారంభానికి సిద్ధమైన జీపీ భవనం వందశాతం పన్ను వసూళ్లతో ఆర్జీఎస్ఏకు ఎంపిక నిజామాబాద్ రూరల్, జనవరి 22 : నిజామాబాద్ రూరల్ మండలం
మన ఊరు.. మన బడి’కి శ్రీకారం అన్ని సర్కారు స్కూళ్లలో ఇంగ్లిష్ మీడియం బోధన ప్రైవేట్కు దీటుగా ప్రభుత్వ పాఠశాలలు బడ్జెట్లో కేటాయింపులు.. ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీల కోటా నిధులూ వినియోగం రాష్ట్ర ప్రభుత్వ నిర్�
లబ్ధిదారుల ఎంపికలో ఎమ్మెల్యేలు కీలకం నియోజకవర్గానికి 100 మంది లబ్ధిదారుల ఎంపిక మార్చి 7 లోగా గ్రౌండింగ్ పనులు పూర్తిచేయాలి ఉభయ జిల్లాల యంత్రాంగంతో రాష్ట్ర మంత్రి వేముల కరోనా వైరస్ వ్యాప్తి నివారణకు పక�