ప్రపంచంలోని ప్రతివ్యక్తీ వినియోగదారుడేనని డీఎస్వో వెంకటేశ్వరావు అన్నారు. జిల్లా కేంద్రంలోని వినియోగదారుల సమాచార కేంద్రం కార్యాలయంలో చైర్మన్ మాయావార్ రాజేశ్వర్ అధ్యక్షతన ప్రపంచ వినియోగదారుల దిన
రాష్ట్ర రోడ్లు-భవనాలు, గృహ నిర్మాణ, శాసనసభా వ్యవహారాల శాఖ మంత్రి వేముల ప్రశాంత్రెడ్డి యువత, క్రీడాకారుల మనసెరిగిన నాయకుడు అని వివిధ జిల్లాల క్రీడాకారులు, యువకులు అన్నారు.
స్పీకర్ పోచారం శ్రీనివాసరెడ్డిని, ఆయన కుటుంబ సభ్యులను విమర్శించే స్థాయి బీజేపీ నాయకుడు మల్యాద్రిరెడ్డికి లేదని, మరోసారి విమర్శలు చేస్తే తరిమి కొడుతామని టీఆర్ఎస్ ప్రజాప్రతినిధులు, నాయకులు హెచ్చరిం�
వీరగడ్డ మేడారంలో ధైర్య పరాక్రమాలకు మారుపేరైన సమ్మక్క-సారలమ్మను తలుచుకుంటేనే ఒళ్లు పులకరిస్తుంది. రెండేళ్లకోసారి జరిగే ఈ తల్లుల జాతరలో ప్రతి ఘట్టం ఎంతో అత్యద్భుతంగా ఉంటుంది. మాఘశుద్ధ పౌర్ణమి రోజు సాయంత
పార్టీ బలోపేతానికి ఐక్యంగా ముందుకు.. నిజామాబాద్ జిల్లా ముఖ్య ప్రజా ప్రతినిధుల నిర్ణయం జీవన్రెడ్డిని సన్మానించిన మంత్రి, ఎమ్మెల్యేలు వేల్పూర్, ఫిబ్రవరి 2: టీఆర్ఎస్ నాయకులందరూ ఒకే మాట.. ఒకే బాటగా నిలిచ
నిజామాబాద్ సిటీ, ఫిబ్రవరి 2 : దళితబంధు పథకాన్ని విజయవంతం చేసేందుకు అధికారులు యూనిట్ల్ల తుది జాబితాను సిద్ధం చేయాలని కలెక్టర్ నారాయణరెడ్డి సంబంధిత అధికారులను ఆదేశించారు. ప్రగతిభవన్లో బుధవారం నిర్వహి�
విభజన చట్టంపై కేంద్రం నిర్లక్ష్యం మనకు దక్కాల్సిన నిధులపై మౌనం రాష్ర్టానికి సీఎం కేసీఆర్ శ్రీరామరక్ష రాష్ట్ర మంత్రి వేముల ప్రశాంత్రెడ్డి పలు మండలాల నాయకులు, యువకులు మంత్రి సమక్షంలోటీఆర్ఎస్లో చేర�
మాజీ న్యాయమూర్తి నివేదిత దేశ్పాండే ‘ప్రభుత్వ పాఠశాలల్లో ఇంగ్లిష్ మీడియం ప్రవేశపెట్టడం శుభపరిణామం.. ప్రాథమికస్థాయి నుంచే ఆంగ్లబోధన ఉంటే విద్యార్థులకు ఇంగ్లిష్పై భయం పోతుంది. అవగాహన, ఆత్మవిశ్వాసం పె�
నిరాశ కేంద్ర బడ్జెట్లో ఉమ్మడి జిల్లాకు మళ్లీ నిరాశే రైల్వే ప్రాజెక్టుల ఊసు లేదు పసుపు బోర్డు మాటే లేదు కేంద్ర పద్దులోజిల్లాకు ప్రయోజనాలు శూన్యం కనిపించని బీజేపీ ఎంపీల కృషి అసంతృప్తి వ్యక్తంచేస్తున్న�
రూ.10లక్షలు ఇవ్వాలంటే ధైర్యం కావాలి గతంలో ఇటువంటి పథకం చూడలేదు ‘రూరల్’లో 100 యూనిట్లతో ప్రయోగాత్మకంగా మొదలు భవిష్యత్తులో దశలవారీగా దళితులందరికీ వర్తింపు ఫిబ్రవరి మొదటివారంలో లబ్ధిదారుల జాబితా ‘నమస్తే
ఎమ్మెల్సీ కవిత, ఎమ్మెల్యే జీవన్రెడ్డి సమక్షంలో పార్టీలో చేరిన నందిపేట-2ఎంపీటీసీ అరుణనందిపేట, జనవరి 30: టీఆర్ఎస్ పార్టీలోకి వలసలు కొనసా గుతున్నాయి. రాష్ట్ర ప్రభు త్వం చేపడుతున్న అభివృద్ధి కార్యక్రమాలు,
చోరీకి గురైన ఉత్సవమూర్తులు మళ్లీ కందకుర్తి ఆలయానికి.. బియ్యం సంచుల్లో పెట్టి పంపిన అగంతకులు రెంజల్, జనవరి 30: కొన్నిరోజుల క్రితం చోరీకి గురైన మండలంలోని కందకుర్తిలో ఉన్న అత్యంత ప్రాచీన చరిత్ర కలిగిన రామాల