నేటి నుంచి బ్రహ్మోత్సవాలు ముస్తాబైన చుక్కాపూర్ లక్ష్మీనృసింహస్వామి ఆలయం మాచారెడ్డి, మే 8: దుష్టులను దండిస్తూ, భక్తులపై అపార కారుణ్యాన్ని కురిపించే మహిమాన్వితుడు శ్రీలక్ష్మీ నృసింహస్వామి. భక్తుల కొంగు
లారీని ఢీకొట్టిన టాటా ఏస్ వాహనం తొమ్మిది మంది మృతి..17 మందికి గాయాలు ఎల్లారెడ్డి మండలం అన్నాసాగర్ తండా వద్ద ప్రమాదం మృతులంతా పిట్లం మండలం చిల్లర్గి వాసులు ఆచారం కోసం వచ్చి తిరుగు వెళ్తుండగా ఘటన తాగిన మై�
నానమ్మ ఊరిని దత్తత తీసుకున్న మంత్రి కేటీఆర్ మారనున్న కోనాపూర్ గ్రామరూపురేఖలు రేపు గ్రామంలో మంత్రి కేటీఆర్ పర్యటన పలు అభివృద్ధి పనులకు శంకుస్థాపన బీబీపేట్ మండలంలోని కోనాపూర్ గ్రామంలో ఉన్న ప్రాథమ�
జిల్లాలో ఎక్కడికెళ్లినా ఎంపీ అర్వింద్ను అడ్డుకుంటాం.. రైతులతో పెట్టుకుంటే రాజకీయ సమాధి తప్పదు ఎంపీ ఇంటి ఎదుట పసుపు కొమ్ముల కుప్పలు పోసి నిరసన పసుపు బోర్డు విషయంలో మాట తప్పిన ఎంపీ ధర్మపురి అర్వింద్కు అ
అన్ని వర్గాల సంక్షేమానికి కృషి స్పీకర్ పోచారం శ్రీనివాసరెడ్డి బాన్సువాడలో పీఆర్టీయూ నూతన భవన నిర్మాణానికి శంకుస్థాపన బాన్సువాడ, మే 5 : ప్రభుత్వం అనేది వ్యాపార సంస్థ కాదని, సేవా సంస్థ అని స్పీకర్ పోచారం
కాంగ్రెస్ హయాంలో అంతా సంక్షోభమే.. గత పాలనలో జిల్లాకు ఒరిగింది శూన్యం స్వరాష్ట్రంలోనే రైతు, సామాన్య ప్రజలకు కొండంత ధీమా ఉమ్మడి జిల్లాలో చారిత్రక ప్రాజెక్టులకు జీవం పోసింది కేసీఆరే ఉమ్మడి రాష్ట్రంలో ఉన్�
వ్యవసాయానికి వెన్నుదన్నుగా కేసీఆర్ 24 గంటల పాటు సాగుకు ఉచిత విద్యుత్ సరఫరా గతంలో పొలాల్లోనే ప్రాణాలు ఇడిసిన రైతులెందరో.. ఉమ్మడి జిల్లాలో 2,71,666 వ్యవసాయ కనెక్షన్లు రాత్రిపూట కరెంటు కోసం పొలాల వద్ద జాగారం.. న
నేడు వానకాలం పంటలపై అవగాహన సదస్సు హాజరుకానున్న మంత్రులు వేముల ప్రశాంత్రెడ్డి, నిరంజన్రెడ్డి లాభదాయక పంటలు సాగు చేసేలా రైతులకు ప్రోత్సాహం ఖలీల్వాడి/ మాక్లూర్, మే 5: రాష్ట ప్రభుత్వం రైతులు పంటలు వేసి న�
నేటి నుంచి ఇంటర్ పరీక్షలు ఏర్పాట్లు పూర్తి చేసిన అధికారులు ఇందూరు, మే 5 : ఇంటర్మీడియెట్ పరీక్షలు శుక్రవారం నుంచి ప్రారంభం కానున్నాయి. పోలీసు, రెవెన్యూ, విద్య, వైద్యారోగ్యశాఖ, ఆర్టీసీ, విద్యుత్ శాఖ, పోస్ట�
మసీదులు, ఈద్గాల వద్ద సామూహిక ప్రార్థనలు హాజరైన ప్రజాప్రతినిధులు, అధికారులు ముస్లిములకు శుభాకాంక్షలు తెలిపిన స్పీకర్ పోచారం శ్రీనివాసరెడ్డి, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు ఉమ్మడి నిజామాబాద్ జిల్లాలో మంగళ�
నా బతుకు (సోడా) బండి వేసవికాలంలో పనిచేసే దివ్యాంగుడు మిగతా రోజుల్లో పింఛనుతోనే బతుకుడు బీర్కూర్ మండల కేంద్రానికి చెందిన షేక్ హైమద్కు నలుగురు కుమారులు. వారిలో పుట్టుకతోనే దివ్యాంగుడు షేక్ నబీ. ఒక కాల�
ఎంపీ అర్వింద్ జిల్లాకు చేసింది శూన్యం గ్రామాల్లోకి వస్తే నిలదీయాలి రూరల్ ఎమ్మెల్యే బాజిరెడ్డి గోవర్ధన్ పిలుపు డిచ్పల్లి, మే 3 : మంచిప్ప రిజర్వాయర్ ద్వారా రూరల్ నియోజకవర్గంలోని లక్ష ఎకరాలకు సాగునీ�
కొత్త పరిశ్రమల ఏర్పాటుకు సులువుగా అనుమతులు రాష్ట్రప్రభుత్వం చేయూత కామారెడ్డి జిల్లాలో 729 యూనిట్లకు గ్రీన్ సిగ్నల్ ఎస్సీ,ఎస్టీలకు కలిసి వస్తున్న రిజర్వేషన్ల పద్ధతి కామారెడ్డి, మే 3 : రాష్ట్రం ఏర్పడిన నా
జిల్లాకేంద్రంలో ఉచితశిక్షణను పరిశీలించనున్న ఎమ్మెల్సీ నందిపేట్ మండలంలో పర్యటన ఖలీల్వాడి/నందిపేట్, మే 3 : ఉమ్మడి జిల్లా స్థానిక సంస్థల ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత బుధవారం నిజామాబాద్ జిల్లాలో పర్యటించ