మద్నూర్ మండలంలో ఇప్పటికే తెలుగు, మరాఠీ, ఉర్దూ మీడియం బోధన ఆంగ్ల మాధ్యమం ప్రకటనపై సర్వత్రా హర్షం మూడురాష్ర్టాల సరిహద్దులో తొలగనున్న భాషాపరిమితులు కామారెడ్డి జిల్లాలోని మద్నూర్ ప్రాంతం బహుభాషా సంగమం. �
ఆర్మూర్/మాక్లూర్/కమ్మర్పల్లి/శక్కర్నగర్/ ధర్పల్లి/ ఇందల్వాయి, జనవరి 30: జాతిపిత మహాత్మాగాంధీ వర్ధంతి సందర్భంగా పలువురు ప్రజా ప్రతినిధులు, నాయకులు, స్వచ్ఛంద సంస్థల ఆధ్వర్యంలో ఘన నివాళి అర్పించారు. ఆయన
నిజామాబాద్లో జిల్లాలో కనిష్ఠ ఉష్ణోగ్రతలు ఇండ్ల నుంచి బయటికి రాలేకపోతున్న జనం ఖలీల్వాడి (మోపాల్), జనవరి 30 : నిజామాబాద్ జిల్లాను చలి వణికిస్తున్నది. రోజురోజుకూ కనిష్ఠ ఉష్ణోగ్రతలు నమోదవుతుండడంతో ప్రజల�
మద్నూర్ మండలంలో ఇప్పటికే తెలుగు, మరాఠీ, ఉర్దూ మీడియం బోధన ఆంగ్ల మాధ్యమం ప్రకటనపై సర్వత్రా హర్షం మూడురాష్ర్టాల సరిహద్దులో తొలగనున్న భాషాపరిమితులు కామారెడ్డి జిల్లాలోని మద్నూర్ ప్రాంతం బహుభాషా సంగమం. �
రూ.10లక్షలు ఇవ్వాలంటే ధైర్యం కావాలి గతంలో ఇటువంటి పథకం చూడలేదు ‘రూరల్’లో 100 యూనిట్లతో ప్రయోగాత్మకంగా మొదలు భవిష్యత్తులో దశలవారీగా దళితులందరికీ వర్తింపు ఫిబ్రవరి మొదటివారంలో లబ్ధిదారుల జాబితా ‘నమస్తే
ఎమ్మెల్సీ కవిత, ఎమ్మెల్యే జీవన్రెడ్డి సమక్షంలో పార్టీలో చేరిన నందిపేట-2 ఎంపీటీసీ అరుణ నందిపేట, జనవరి 30: టీఆర్ఎస్ పార్టీలోకి వలసలు కొనసా గుతున్నాయి. రాష్ట్ర ప్రభు త్వం చేపడుతున్న అభివృద్ధి కార్యక్రమాలు
ఇంటింటి సర్వే విజయవంతం జిల్లాలో కొవిడ్ వ్యాప్తికి అడ్డుకట్ట! మొత్తం 2,40,117 కుటుంబాల సర్వే లక్షణాలు గుర్తించిన 48,882 మందికి హోం ఐసొలేషన్ కిట్ల అందజేత కామారెడ్డి, జనవరి 30: కొవిడ్ వ్యాప్తి నియంత్రణలో భాగంగా రా�
పలు మండలాల్లో బాధితులకు సీఎంఆర్ఎఫ్ చెక్కుల పంపిణీ మోర్తాడ్, జనవరి27: సీఎంఆర్ఎఫ్ పేదల ఆరోగ్యానికి భరోసానిస్తుందని రైతుబంధు సమితి మండల కన్వీనర్ దేవన్న, సర్పంచ్ పర్సదేవన్న అన్నారు. గురువారం దోన్పా�
8 తులాల బంగారు నగలు, 27 తులాల వెండి స్వాధీనం వివరాలు వెల్లడించిన పోలీస్ కమిషనర్ నాగరాజు నిజామాబాద్ క్రైం, జనవరి 27 : పట్టపగలే చోరీలకు పాల్పడుతున్న మహారాష్ట్ర దొంగల ముఠా సభ్యులను పోలీసులు అరెస్టు చేశారు. ని
ప్రజలను కంటికి రెప్పలా రక్షించుకోవడమే ధ్యేయం కేసీఆర్ ఆశీస్సులతో కార్యకర్త నుంచి ఈ స్థాయికి ఎదిగా.. ప్రజా ప్రతినిధులందరినీ కలుపుకొని కలిసికట్టుగా పనిచేస్తా.. టీఆర్ఎస్కు ఉద్యమ కాలం నుంచి నిజామాబాద్ �
ఏర్గట్ల, జనవరి 27 : వసుంధర విజ్ఞాన వికాస మండలి పెద్దపల్లి వారు నిర్వహించిన ‘కరోనా కాలంలో చదువు’ అనే అంశంపై నిర్వహించిన కవితల పోటీల్లో నిజామాబాద్ జిల్లా ఏర్గట్ల మండలం తడ్పాకల్ ప్రభుత్వ పాఠశాల విద్యార్థ�
నిజామాబాద్ సిటీ, జనవరి 27 : నిజామాబాద్ వ్యవసాయ మార్కెట్ యార్డుకు ప్రతిరోజూ భారీగా పసుపు పంటను రైతులు తీసుకువస్తున్నారు. ఇందులో పసుపు(ఫింగర్), పసుపు(బ్లాబ్) క్రయవిక్రయాలు జరుగుతున్నాయి. గురువారం వెయ్య�