స్వల్పంగా లక్షణాలుంటే హోం ఐసొలేషన్ ఇంటికే కరోనా కిట్ మార్గదర్శకాలు జారీ.. సిటీబ్యూరో, జనవరి 19 (నమస్తే తెలంగాణ): కరోనా వచ్చిందని ఆందోళన చెందే కన్నా.. అప్రమత్తంగా ఉండి సరైన జాగ్రత్తలు తీసుకోవడమే ఎంతో మేలని �
రెండు రోజుల్లో మెదక్-రుద్రూర్ రహదారి సర్వే పనులు ప్రారంభం జుక్కల్ ఎమ్మెల్యే హన్మంత్ షిండే వెల్లడి అధికారులు, ప్రజాప్రతినిధులతో సమీక్ష నిజాంసాగర్, జనవరి19 : మెదక్-రుద్రూర్ రహదారి నేషనల్ హైవే 765డీగ�
మన ఊరు – మన బడి’ కార్యక్రమంపై జోరుగా చర్చ ఇంగ్లిష్ మీడియం బోధనతో గ్రామీణ ప్రాంత పిల్లలకు లాభం ప్రైవేటు విద్యాసంస్థల్లో ఫీజుల నియంత్రణకు ప్రత్యేక చట్టం మౌలిక సదుపాయాల కల్పనకు నడుం బిగించిన సీఎం కేసీఆర
ప్రజా చైతన్యం కోసం 45 పుస్తకాల రచన ఇందూరులో పేరుగాంచిన రచయిత ‘మల్లవరపు’ ఉపరాష్ట్రపతి వెంకయ్యనాయుడితో ప్రశంసలు పొందిన చిన్నయ్య నాడు ఆర్టీసీ ఉద్యోగి.. నేడు కవి, నాటక కర్త, స్క్రిప్ట్ రైటర్, నవలా రచయిత, డైలా
అధికారులకు కలెక్టర్ నారాయణరెడ్డి ఆదేశం డిచ్పల్లి, జనవరి 19 : ప్రధాన రహదారులకు ఆనుకొని ఉన్న ప్రైవేట్ వ్యాపార సంస్థలు, సముదాయాల ఆవరణలో విరివిగా మొక్కలను నాటించాలని కలెక్టర్ నారాయణరెడ్డి అధికారులను ఆదే
దుబాయ్లో వచ్చే నెల 6 నుంచి పోటీలు పాల్గొనేందుకు సుమారు రూ. లక్ష అవసరం దాతల కోసం ఎదురుచూపు ఇందూరు, జనవరి 19 : దుబాయ్లో ఫిబ్రవరి 6 నుంచి 8వ తేదీ వరకు నిర్వహించనున్న అంతర్జాతీయ పుజైరా ఓపెన్ జీ2 ఇంటర్నేషనల్ తైక
ఆర్టీసీ అభివృద్ధికి చర్యలు చైర్మన్, ఎండీ ప్రత్యేక దృష్టి ఖాళీ స్థలాల్లో షాపింగ్ కాంప్లెక్స్, మండపాల నిర్మాణానికి ప్రతిపాదన ఉమ్మడి జిల్లాలో స్థలాల పరిశీలన కసరత్తులో యంత్రాంగం ఆర్టీసీ అంటేనే నష్టాల బ
నిజామాబాద్, నిర్మల్ జిల్లాల్లో చోరీలు ఎనిమిది బైక్లు, రెండు ఆటోలు స్వాధీనం ముగ్గురు నిందితులకు రిమాండ్ నిజామాబాద్ క్రైం, జనవరి 17: కొన్ని నెలలుగా నిజామాబాద్, నిర్మల్ జిల్లాల్లో వాహనాల దొంగతనానికి �
ఉమ్మడి జిల్లాలో ఒక్కరోజే 398 మందికి కరోనా పాజిటివ్ నిజామాబాద్లో 318.. కామారెడ్డిలో 80 కేసులు నమోదు అప్రమత్తంగా ఉండాలంటున్న వైద్యులు ఖలీల్వాడి/ విద్యానగర్, జనవరి 17: కొవిడ్ మహమ్మారి రోజురోజకూ విజృంభిస్తోం�
కరోనా వ్యాక్సినేషన్కు ఏడాది పూర్తి ఉమ్మడి జిల్లాలో జోరుగా పంపిణీ 15 ఏండ్లు పైబడిన వారందరికీ వ్యాక్సిన్ నిజామాబాద్లో 19 లక్షల 56 వేల మందికి.. కామారెడ్డిలో 11 లక్షల 57 వేల మందికి టీకా ఉమ్మడి జిల్లాలో రెండు టీక�
పండ్ల తోటల పెంపకంపై విస్తృతంగా అవగాహన 40 శాతం రాయితీ అందిస్తున్న ప్రభుత్వం జిల్లాలో ఇప్పటికే 5,301 ఎకరాల్లో సాగు ఆయిల్పామ్ సాగు విస్తీర్ణం పెంచేలా చర్యలు ఆర్మూర్, జనవరి 17 : కేంద్రంలో ఉన్న బీజేపీ సర్కారు వడ�
నియోజకవర్గంలో పలు అభివృద్ధి పనులకు నిధులు మంజూరయ్యాయి. ఇందుకు సంబంధించిన ప్రొసీడింగ్ కాపీలను మంత్రి వేముల ప్రశాంత్రెడ్డి హైదరాబాద్లోని తన నివాసంలో ఆయా గ్రామాల ప్రజా ప్రతినిధులు, కుల సంఘాల బాధ్యులక�
నిజామాబాద్సిటీ, జనవరి 17 : హరితహారం, దళితబంధు కార్యక్రమాలకు అత్యంత ప్రాధాన్యత ఇవ్వాలని కలెక్టర్ నారాయణరెడ్డి ఆయా శాఖల అధికారులను ఆదేశించారు. ప్రగతిభవన్ సమావేశం మందిరంలో సోమవారం నిర్వహించిన సమావేశంలో
టీఆర్ఎస్ నాయకులు, రైతులు కేంద్ర ప్రభుత్వ దిష్టిబొమ్మ దహనం మాక్లూర్, జనవరి 17 : కేంద్ర ప్రభుత్వం పెంచిన ఎరువుల ధరలను వెంటనే తగ్గించాలని టీఆర్ఎస్ నాయకులు, రైతులు డిమాండ్ చేశారు. నిజామాబాద్ జిల్లా మాక�