ఇందూరు, జనవరి 16: చేతి మణికట్టు వద్ద గాయంతో బాధపడుతున్న అంతర్జాతీ య ఫుట్బాల్ క్రీడాకారిణి గుగులోత్ సౌమ్యను పలువురు పరామర్శించారు. భా రతదేశ ఫుట్బాల్ జట్టుకు ఎంపికైన సౌమ్య కేరళ క్యాం పులో ఉండగా చేతి మణ�
లింగంపేట, జనవరి 16 : మండలంలోని పర్మళ్ల గ్రామంలో పర్మళ్ల గ్రామ యూత్ ఆధ్వర్యంలో డివిజన్ స్థాయి కబడ్డీ పోటీలను ఆదివారం నిర్వహించారు. ఫైనల్లో నాగిరెడ్డిపేట మండలంలోని బొల్లారం, రాంపల్లి జట్లు తలపడ్డాయి. రాం
లింగంపేట, జనవరి 16: కామారెడ్డి జిల్లా లింగంపేట మండలంలోని పలు గ్రామాలకు చెందిన రైతులు పంట మార్పిడిపై దృష్టి సారించారు. కేంద్ర ప్రభుత్వం ధాన్యం కొనుగోలు చేయబోమని స్పష్టం చేయడంతో రాష్ట్ర ప్రభుత్వం ఇతర పంటల స
మొదటిసారి ఎర్రజొన్న సాగు పెట్టుబడి.. నీటి వినియోగమూ తక్కువే.. ఆసక్తి చూపుతున్న రైతులు ఎల్లారెడ్డి, జనవరి 16: పుష్కలంగా సాగు నీరు అందుబాటులో ఉండే పోచారం ప్రాజెక్టు ఆయకట్టు రైతుల్లో మార్పు మొదలైంది. వానకాలంత�
నమస్తే తెలంగాణ యంత్రాంగం, జనవరి 16 : జిల్లావ్యాప్తంగా సంక్రాంతి, కనుమ వేడుకలను ప్రజలు శని, ఆదివారాల్లో సంప్రదాయబద్ధంగా, ఆనందోత్సాహాల మధ్య జరుపుకొన్నారు. వాకిళ్లలో మహిళలు కల్లాపి చల్లి రంగురంగుల ముగ్గులను
ఇటీవల రాష్ట్ర మంత్రి కేటీఆర్ ప్రకటన నిజామాబాద్ జిల్లావాసుల్లో నూతనోత్సాహం తుదిమెరుగులు దిద్దుకుంటున్న భవనం బైపాస్ రోడ్డులో రూ.25 కోట్లతో నిర్మిస్తున్న ప్రభుత్వం నిజామాబాద్ నగరంలో ఐటీ టవర్ త్వరలో�
ఉత్తర్వులు జారీ చేసిన ప్రభుత్వం కొవిడ్ ఉధృతి నేపథ్యంలో నిర్ణయం ప్రత్యక్ష తరగతులు నిర్వహిస్తే చర్యలు : విద్యాశాఖ అధికారులు ఇందూరు/ విద్యానగర్, జనవరి 16: రాష్ట్రంలో కరోనా కేసులు పెరుగుతున్న నేపథ్యంలో విద�
రోజురోజుకూ పెరుగుతున్న కేసులు ఉమ్మడి జిల్లాలో రోజుకు వందకు పైగానే.. నిర్లక్ష్యం వీడాలంటున్న నిపుణులు మాస్కు, భౌతిక దూరం పాటించాలి : వైద్యాధికారులు కరోనా కేసులు ఆందోళన కలిగిస్తున్నాయి. ఉమ్మడి జిల్లాలో రో
ధర్పల్లి జడ్పీటీసీ సభ్యుడు బాజిరెడ్డి జగన్ నిజామాబాద్ రూరల్, జనవరి 14: కేంద్ర ప్రభుత్వం ప్రజా, రైతు వ్యతిరేక విధానాలను అమలు చేస్తూ, ద్వంద్వ వైఖరిని అవలంబించడమే పనిగా పెట్టుకున్నదని ధర్పల్లి జడ్పీటీసీ �
రైతు వ్యతిరేక విధానాలను అవలంబిస్తున్న మోదీ ప్రభుత్వం ఎరువుల ధరలను తగ్గించేవరకు పోరాడుతాం: జుక్కల్ ఎమ్మెల్యే హన్మంత్ నిజాంసాగర్, జనవరి14: మోదీ సర్కార్ రైతు వ్యతిరేక విధానాలను అవలంబిస్తున్నదని జుక్క�
రైతుల నడ్డివిరుస్తున్నదని మండిపాటు బీజేపీ సర్కారు తీరుపై పోరాటం తప్పదని హెచ్చరిక ధర్పల్లి/చందూర్/డిచ్పల్లి/జక్రాన్పల్లి/వర్ని/రుద్రూర్/ఖలీల్వాడి, (మోపాల్)/సిరికొండ, జనవరి 14 : కేంద్ర ప్రభుత్వం ఎరువ�
ఇందూరు/నిజామాబాద్ రూరల్/డిచ్పల్లి/రుద్రూర్ (కోటగిరి)/ఖలీల్వాడి, (మోపాల్)/ఆర్మూర్/బోధన్, జనవరి 14 : జిల్లాలోని పలు ఆలయాల్లో గోదా రంగనాథుల కల్యాణోత్సవాన్ని శుక్రవారం కన్నుల పండువగా నిర్వహించారు. జిల్�
వైభవంగా గోదాదేవి కల్యాణం ఆలయాలకు భారీగా తరలివచ్చిన భక్తులు ఉమ్మడి జిల్లాలోని పలు ఆలయాల్లో శుక్రవారం గోదాదేవి-శ్రీరంగనాథ స్వామి కల్యాణం కన్నుల పండువగా కొనసాగింది. కల్యాణతంతును వేదమంత్రాలు, మంగళవాయిద్�
కర్షకుల నడ్డి విరుస్తున్న మోదీ ప్రభుత్వం ఎరువులపై ఇష్టానుసారంగా ధరల పెంపుదల పంటల సాగుకు రెట్టింపు కానున్న పెట్టుబడి ఖర్చు కేంద్ర ప్రభుత్వ తీరుపై మండిపడుతున్న కర్షక లోకం ఇప్పటికే ఇంధన ధరలతో కుదేలైన వ్య
నిజామాబాద్ రూరల్ నియోజక వర్గంలో వందలాది ఎకరాల్లో దెబ్బతిన్న పంటలు ధర్పల్లి, డిచ్పల్లి, సిరికొండ మండలాల్లో నష్టపోయిన రైతులు ధర్పల్లి/డిచ్పల్లి/ సిరికొండ, జనవరి 14 : నిజామాబాద్ జిల్లాలో గురువారం రాత్ర�