గాంధారి/ తాడ్వాయి/ నాగిరెడ్డిపేట్, డిసెంబర్ 16 : జిల్లావ్యాప్తంగా కొవిడ్ వ్యాక్సినేషన్ ప్రక్రియ కొనసాగుతున్నది. గాంధారి మండలకేంద్రంతోపాటు ఉత్తునూర్ ప్రభుత్వ దవాఖాన, మండలంలోని వివిధ గ్రామాల్లో గురు�
సవాళ్లకు ఎదురొడ్డి సాగిన ధాన్యం సేకరణ ప్రక్రియ రాష్ట్రప్రభుత్వ సాహసోపేత నిర్ణయంతో.. రైతుకు దక్కిన మద్దతు ధర నిజామాబాద్లో 458.. కామారెడ్డిలో 344 కేంద్రాలు ఉమ్మడి జిల్లాలో 723 కేంద్రాల్లో వందశాతం ధాన్యం సేకరణ �
జిల్లాలో అభివృద్ధి పనులకు రూ. 2.30 కోట్లు విడుదల వివిధ మండలాల్లో చేపట్టనున్న కమ్యూనిటీ హాళ్లు, పాఠశాల భవనాల నిర్మాణాలు నిధుల విడుదలపై స్థానిక సంస్థల ప్రతినిధుల హర్షం ఖలీల్వాడి, డిసెంబర్ 16: నిజామాబాద్ జి�
ఆర్మూర్ ఎమ్మెల్యే జీవన్రెడ్డి ఒడ్యాట్పల్లిలో విస్తృతంగా పర్యటన మాక్లూర్, డిసెంబర్ 16: సమస్యల సత్వర పరిష్కారానికే ‘నమస్తే నవనాథపురం’ కార్యక్రమానికి శ్రీకారం చుట్టినట్లు ఎమ్మెల్యే ఆశన్నగారి జీవన్�
ఇతర పంటలసాగుపై ఆసక్తి చూపుతున్న రైతులు వందశాతం వ్యాక్సినేషన్ పూర్తయ్యేలా చర్యలు జడ్పీ సర్యసభ్యసమావేశంలోచైర్మన్ దాదన్నగారి విఠల్రావు నిజామాబాద్సిటీ, డిసెంబర్16 : రాష్ట్ర ప్రభుత్వ సూచన మేరకు రైతుల�
తాడ్వాయి, డిసెంబర్ 15: కామారెడ్డి జిల్లా తాడ్వాయి మండల కేంద్రంలోని ప్రసిద్ధ సద్గురు శబరిమాత ఆశ్రమ 51వ వార్షికోత్సవాలను ఈ నెల 18, 19వ తేదీల్లో నిర్వహించనున్నారు. భక్తులకు ఎలాంటి ఇబ్బందులు కలుగకుండా జాతరను ఘనం
నేటి నుంచి ధనుర్మాస ఉత్సవాలు ఉమ్మడి జిల్లాలో ముస్తాబైన వైష్ణవ ఆలయాలు నెల రోజుల పాటు తిరుప్పావై ప్రవచనాలు ధనుర్మాస ఉత్సవాలు నేటి నుంచి ప్రారంభం కానున్నాయి. ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా వైష్ణవ దేవాలయాల్లో న�
దుబాయి నుంచి సికింద్రాపూర్కు చేరిన బాధితుడు టీబీతో అక్కడి దవాఖానలో చేరిక ఆదుకునేవారు ఎవరూ లేక ఇబ్బందులు.. ఇంటికి చేరడంతో హర్షం వ్యక్తం చేస్తున్న కుటుంబ సభ్యులు జక్రాన్పల్లి, డిసెంబర్ 15 : దుబాయిలో టీబీ
కొవిడ్ మృతుల కుటుంబాలకు రూ.2లక్షలు.. అనారోగ్యంతో మరణించినవారి కుటుంబాలకు రూ.లక్ష చొప్పున అందజేత ఉమ్మడి జిల్లాలో 9మందికి.. ఖలీల్వాడీ/ ఆర్మూర్/ పిట్లం, డిసెంబర్ 15: హైదరాబాద్లోని మీడియా అకాడమీ కార్యాలయంల�
ఏపుగా పెరిగిన పంట సకాలంలో కురిసిన వర్షాలు సంరక్షణ చర్యలు పాటిస్తే అధిక దిగుబడులు కామారెడ్డి జిల్లాలో 45వేల ఎకరాల్లో సాగు గాంధారి, డిసెంబర్ 15 : యాసంగి ఆరుతడి పంటల్లో ప్రధానమైన శనగను కామారెడ్డి జిల్లాలోని �
నూతన సమీకృత కలెక్టరేట్ ప్రారంభోత్సవం టీఆర్ఎస్ జిల్లా కార్యాలయాన్నీ ప్రారంభించనున్న కేసీఆర్ ఏర్పాట్లు చేస్తున్న అధికార యంత్రాంగం నిజామాబాద్ జిల్లాలో ఒక రోజు పర్యటనకు రానున్న ముఖ్యమంత్రి ముఖ్యమ�
56 నుంచి 170కి చేరిన విద్యార్థుల సంఖ్య విద్యార్థుల సంఖ్య పెంపునకు ఉపాధ్యాయుల కృషి గ్రామస్తులు సహకరిస్తే మరింత అభివృద్ధి ఆదర్శంగా నిలుస్తున్న పాలెం ప్రాథమిక ఉన్నత పాఠశాల మోర్తాడ్, డిసెంబర్ 11 : ఆ పాఠశాలలో న�
రెండు గ్రూపుల మధ్య ఘర్షణ ఆరుగురికి గాయాలు..ఒకరి పరిస్థితి విషమం బీర్కూర్, డిసెంబర్ 11 : చిన్న పాటి విషయం లో ఇద్దరి మధ్య తలెత్తిన వివాదం ఘర్షణకు దారితీసింది. స్థానికులు, పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. మండ
ప్రజాప్రతినిధులతో సమావేశంలో ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత పలు అభివృద్ధి కార్యక్రమాలపై సమీక్ష ఖలీల్వాడి/ నవీపేట, డిసెంబర్ 11 : టీఆర్ఎస్ ప్రభుత్వ హయాంలోనే స్థానిక సంస్థలు బలోపేతం అయ్యాయని ఎమ్మెల్సీ కల్వక�