ఉద్యోగుల బదిలీల ప్రక్రియ షురూ మొదటి రోజు ఆప్షన్ల ఎంపిక పూర్తి ఉమ్మడి జిల్లాలో1,400 మందికి అలాట్మెంట్ కేటాయింపుల తీరును పరిశీలించిన ఆర్థిక శాఖ కార్యదర్శి రొనాల్డ్ రోస్ నిజామాబాద్ సిటీ, డిసెంబర్ 11: ఉద్
ఖాతాల్లోంచి నిమిషాల్లోనే లక్షలాది రూపాయలు గల్లంతు నిజామాబాద్, కామారెడ్డి జిల్లాల్లో వందల్లో కేసులు నమోదు ప్రజల్లో అవగాహనతోనే సైబర్ నేరాలకు అడ్డుకట్ట ‘మేం బ్యాంకు నుంచి ఫోన్ చేస్తున్నాం.. మీ అకౌంట్
ఎడపల్లి (శక్కర్నగర్), డిసెంబర్ 9: రైతులు యాసంగిలో ఆరుతడి పంటలనే సాగు చేయాలని మండల వ్యవసాయ విస్తీర్ణాధికారి బిల్ల సప్తగిరి సూచించారు. గురువారం ఎడపల్లి మండలంలోని జంలం గ్రామంలో ఏర్పాటు చేసిన సమావేశంలో ఆయ�
మంత్రి వేముల చొరవతో స్నేహితుల విరాళాల అందజేత రూ. 35 లక్షలతో వైద్యశాల అభివృద్ధి 8 ఐసీయూ బెడ్ల ఏర్పాటుతోపాటు సకల సౌకర్యాలు హర్షం వ్యక్తంచేస్తున్న గ్రామస్తులు నేడు మంత్రి చేతుల మీదుగా ప్రారంభం వేల్పూర్, డిస
బాల్కొండ(ముప్కాల్), డిసెంబర్ 9: మండలంలోని ఆరు గ్రామాలకు చెందిన పలువురికి మంజూరైన సీఎంఆర్ఎఫ్ చెక్కులను మండల కేంద్రంలోని టీఆర్ఎస్ కార్యాలయంలో పార్టీ మండల అధ్యక్షుడు బద్దం ప్రవీణ్రెడ్డి గురువారం అ�
నిజామాబాద్ లీగల్, డిసెంబర్ 9 : కక్షిదారుల ప్ర యోజనాలను చట్టపరిధిలో పరిష్కరించుకోవడం, అప్పీలుకు వీలుకాని పద్ధతిలో అవార్డులు జారీ చే యడమే జాతీయ లోక్అదాలత్ ప్రధాన ధ్యేయమ ని ప్రిన్సిపల్ డిస్ట్రిక్ అం
మెకానిక్ షెడ్డులో ముగ్గురి ఊచకోత నిద్రలోనే కార్మికులను హతమార్చిన దుండగులు మృతుల్లో ఇద్దరు పంజాబ్, ఒకరు సంగారెడ్డి వాసులు డిచ్పల్లిలో ఘటన.. వివరాలు సేకరిస్తున్న క్ల్లూస్ టీం పొట్ట కూటి కోసం పంజాబ్ �
ఆదర్శంగా నిలుస్తున్న సిర్పూర్ రైతులు ప్రభుత్వ సూచనలకు అనుగుణంగా అడుగులు పది మంది కలిసి 50 ఎకరాల్లో ఉల్లిసాగు ఖలీల్వాడి, డిసెంబర్ 6 :యాసంగిలో వరికి బదులు ఇతర పంటలు సాగు చేయాలని ప్రభుత్వం సూచిస్తుండడంతో
ఉద్యోగులకు నష్టం లేకుండా విభజన నూతన జిల్లాలు, కొత్త జోనల్ వ్యవస్థ ప్రకారమే.. కేటాయింపులపై మార్గదర్శకాలు జారీ చేసిన ప్రభుత్వం ఇకపై 95శాతం ఉద్యోగులకు స్థానిక రిజర్వేషన్ వర్తింపు ఉద్యోగాల భర్తీకి లైన్ క�
రోజురోజుకూ పెరుగుతున్న వాణిజ్య సిలిండర్ ధర ఇటీవలే రూ.103 పెంపు.. ఆందోళనలో చిరువ్యాపారులు నిజాంసాగర్, డిసెంబర్ 6: మొన్నటి వరకు కరోనా కారణంగా వాణిజ్య, వ్యాపార సముదాయాలు దెబ్బతిని ఇప్పుడిప్పుడే కోలుకుంటున�
సాంకేతిక పరిజ్ఞానంతో ప్రతీ కేంద్రం పరిశీలన పోషణ్ ట్రాకర్ యాప్లో మాతాశిశు సమాచారం కార్యాలయాల నుంచే పర్యవేక్షిస్తున్న అధికారులు కోటగిరి, డిసెంబర్ 6 : మాతా శిశు సంక్షేమానికి ప్రభుత్వం ప్రాధాన్యత ఇస్త�
రూ.25 కోట్ల నిధులతో కొనసాగుతున్న అభివృద్ధి పనులు ఇప్పటికే రూ.15 కోట్లతో సీసీ రోడ్లు, డ్రైనేజీ నిర్మాణం పూర్తి నేడు పలు అభివృద్ధి పనులకు శంకుస్థాపన చేయనున్న మంత్రి వేముల, ఎమ్మెల్సీ కవితభీమ్గల్, డిసెంబర్ 5:
కమ్మర్పల్లిలో కొనసాగుతున్న శిక్షణా కేంద్రం మొదటి బ్యాచ్శిక్షణ పూర్తి రెండో బ్యాచ్కు సన్నాహాలు టైలరింగ్లో శిక్షణకు యోచన మహిళలకు మహాదావకాశం.. మగ్గం వర్క్పై శిక్షణ కమ్మర్పల్లి, డిసెంబర్ 5: మగ్గం వర�