కేంద్రం వైఖరిని దృష్టిలో ఉంచుకొని ఇతర పంటలు సాగు చేసుకోవాలి : జుక్కల్ ఎమ్మెల్యే షిండే నిజాంసాగర్, డిసెంబర్ 20: యాసంగి పంటల సాగుకోసం నిజాంసాగర్ ప్రాజెక్టునుంచి నీటిని సోమవారం సాయంత్రం విడుదల చేశారు. ఈ �
మూడు రోజులుగా చలి తీవ్రం ఉమ్మడి జిల్లాను వణికిస్తున్న చల్లగాలులు కామారెడ్డిలో 11 డిగ్రీలు, నిజామాబాద్లో 13.9 డిగ్రీల కనిష్ఠ ఉష్ణోగ్రతలు నమోదు మూడు రోజులుగా ఒక్కటే చలి ఉమ్మడి జిల్లాను వణికిస్తున్న చల్లగాల
శబరిమాత దివ్యపాదుకా పూజోత్సవంఆకట్టుకున్న శోభాయాత్రవివిధ ప్రాంతాల నుంచి భారీగా తరలివచ్చిన భక్తులు తాడ్వాయి డిసెంబర్ 19: మండల కేంద్రంలోని సద్గురు శబరిమాత ఆశ్రమంలో వార్షికోత్సవాలు రెండోరోజు ఆదివారం కన�
తాగడం మానుకోవాల్సిందే! నిషేధం ఉన్నా జోరుగా అమ్మకాలు చట్టాలు చేసినా ఫలితం సున్నా పటిష్టంగా అమలు చేయాలి నిపుణుల సూచన సరదాగా ఒకసారి మొదలైన ధూమపానం వ్యసనంగా మారి ఎందరో బలి అవుతూనే ఉన్నారు. ఆరోగ్యమే మహాభాగ్య
కేంద్రం తీరుపై నేడు ఊరూరా చావుడప్పు మోదీ రైతు వ్యతిరేక విధానాలపై నేడు టీఆర్ఎస్ నిరసన ఆందోళనల్లో పాల్గొననున్న ప్రజాప్రతినిధులు, రైతులు అధినేత కేసీఆర్ ఆదేశాలతో కదం తొక్కనున్న గులాబీ శ్రేణులు ఢిల్లీల�
ఎల్లారెడ్డి ఎమ్మెల్యే జాజాల సురేందర్ పిలుపు ఎల్లారెడ్డి, డిసెంబర్ 19 : కేంద్ర ప్రభుత్వ వ్యతిరేక విధానాలకు నిరసనగా నియోజకవర్గంలోని అన్ని గ్రామాల్లో నేడు (సోమవారం) నిర్వహించనున్న నిరసన కార్యక్రమాల్లో టీ
161 జాతీయ రహదారిపై ఘోర రోడ్డు ప్రమాదం ఆగి ఉన్న లారీని ఢీకొట్టిన క్వాలిస్ వాహనం అక్కడికక్కడే ఆరుగురు దుర్మరణం..చికిత్స పొందుతూ మరొకరు.. మృతుల్లో పసికందు, ఇద్దరు చిన్నారులు మరో ఐదుగురికి తీవ్ర గాయాలు.. నిజామ�
రాబోయే రోజుల్లో కనిష్ఠ ఉష్ణోగ్రతలు పడిపోవచ్చు జాగ్రత్తలు పాటించాలని సూచించిన కృషి విజ్ఞాన కేంద్రం శాస్త్రవేత్త శ్రీలక్ష్మి కోటగిరి డిసెంబర్ 18: ఉమ్మడి జిల్లాలను చలి వణికిస్తోంది. గడిచిన మూడు రోజుల నుం�
స్విమ్మింగ్లో ప్రతిభ చాటుతున్న చిన్నారి ఇప్పటి వరకు 44 మెడల్స్ సాధించిన సాయి ప్రజ్ఞ జాతీయ స్థాయి పోటీల్లో రాణిస్తున్న ఇందూరు బిడ్డ పిల్లల అభిరుచిని తల్లిదండ్రులు గుర్తించి, ప్రోత్సహిస్తే.. ఆయా రంగాల్ల
న్యూఢిల్లీ, డిసెంబర్ 18: ఇండ్లకు, సీఎన్జీ గ్యాస్ స్లేషన్లకు పైప్డ్ గ్యాస్ను అందించేందుకు ఉద్దేశించిన సిటీ గ్యాస్ త్వరలో నిజామాబాద్కు రానుంది. 11వ లైసెన్సింగ్ రౌండ్లో భాగంగా దేశంలోని పలు ప్రాంతాల�
ఇప్పటికే ఉమ్మడి జిల్లా నుంచి నిజాంసాగర్ ఎంపిక పథకం అమలు కోసం నిధులు సైతం విడుదల చేసిన సర్కారు అంచెలంచెలుగా అన్ని నియోజకవర్గాలకు పథకం విస్తరణ కలెక్టర్లకు దిశా నిర్దేశం చేయనున్న రాష్ట్ర ముఖ్యమంత్రి దళి
మూడు రోజులుగా కొనసాగుతున్న ప్రక్రియ ఉమ్మడి జిల్లాలో సీపీ పర్యవేక్షణలో పోస్టింగ్లు కొత్త జీవో ప్రకారం జోన్లవారీగా బదిలీలు నిజామాబాద్ క్రైం, డిసెంబర్ 17: ఉమ్మడి జిల్లా పోలీసుశాఖలో బదిలీల ప్రక్రియ కొనస�
రోజూ రెండు రకాల కూరగాయలతో భోజనం ఆకుల కొండూర్లో యువత చేయూత స్వచ్ఛందంగా డబ్బులు అందిస్తున్న 30 మంది యువకులు ప్రైమరీ స్కూల్లో నాణ్యమైన భోజనం నిజామాబాద్ రూరల్, డిసెంబర్ 17:సంకల్పంతో ఏదైనా సాధించొచ్చని ని
సీడ్ ప్లాంటర్తో ఎకరానికి రూ.9వేలు మిగులు తగ్గుతున్న పెట్టుబడి ఖర్చు ఎల్లారెడ్డి, డిసెంబర్ 17: నూనె గింజ పంటల్లో వేరుశనగ(పల్లి) ప్రధానమైనది. వాతావరణ పరిస్థితి మేరకు విత్తనాలు వేసుకొని సస్యరక్షణ చేపడితే �