తెలంగాణ అన్నదాతను చులకనగా చూస్తున్న కేంద్రం కేంద్ర మంత్రి పీయూష్ గోయల్ వ్యాఖ్యలపై రైతుల మండిపాటు మోదీ ప్రభుత్వ నిర్లక్ష్య ధోరణిపై రైతులోకం ఆగ్రహం కర్షకులకు కొండంత అండగా రాష్ట్ర సర్కారు ఉత్పత్తిని ప�
అధికారులతో ఆర్టీసీ చైర్మన్ బాజిరెడ్డి గోవర్ధన్ పెండింగ్లో ఉన్న పైప్లైన్ నిర్మాణానికి రైతులు సహకరించాలని వినతి నిజామాబాద్ రూరల్ నియోజకవర్గంలో కాళేశ్వరం ప్రాజెక్టు ప్యాకేజీ -20, 21 పనులతోపాటు నీటి
హైదరాబాద్కు చెందిన ఓక్రిడ్జ్ కళాశాల విద్యార్థుల ఆధ్వర్యంలో.. హాజరైన టీఆర్ఎస్ ఎన్నారై సెల్ కో-ఆర్డినేటర్ బిగాల మహేశ్ మాక్లూర్, డిసెంబర్ 22: నిజామాబాద్ జిల్లా మాక్లూర్ మండల కేంద్రంలోని ప్రభుత్వ
ఎమ్మెల్సీ రాజేశ్వర్ క్రైస్తవులకు క్రిస్మస్ కానుకల పంపిణీ మోర్తాడ్, డిసెంబర్22: బాల్కొండ నియోజకవర్గానికి తలాపునే గోదావరి ఉన్నా చుక్కనీరు లేని పరిస్థితులు ఒకప్పుడు ఉండేవని, కానీ మంత్రి వేముల ప్రశాంత�
టీఎన్జీవోస్ నాయకులతో కలిసి కేక్ కట్చేసిన కలెక్టర్ కమాండెంట్ ఆధ్వర్యంలో ఏడో పోలీస్ బెటాలియన్లో.. నిజామాబాద్సిటీ డిసెంబర్22: టీఎన్జీవో జిల్లా కమిటీ ఆధ్వర్యంలో క్రిస్మస్ వేడుకలను సంఘ భవనంలో బుధ�
తీరొక్క పంటలతో లాభాల బాటలో రైతులు కామారెడ్డి జిల్లాలో వేర్వేరు పంటలను సాగు చేస్తున్న అన్నదాతలు వాణిజ్య పంటల సాగువైపు కర్షకలోకం చూపు పంటలు పండించే విషయంలో మూస పద్ధతిలో ఒకే పంటను నమ్ముకొని నష్టపోవడం కన్�
30 శాతం వేతనం పెంచిన రాష్ట్ర ప్రభుత్వం కమిషనరేట్ పరిధిలో 750 మందికి లబ్ధి సీఎం కేసీఆర్కు ధన్యవాదాలు: హోంగార్డులు పోలీసు శాఖలో అతి తక్కువ వేతనాలతో విధులు నిర్వర్తిస్తున్న హోంగార్డులకు రాష్ట్ర ప్రభుత్వం త
రైతుల కోసం కేంద్రంతో రాష్ట్ర సర్కారు పోరాటం ఎఫ్సీఐ గోదాముల వద్ద బారులు తీరుతున్న లారీలు రాష్ట్రప్రభుత్వమే ధాన్యం ఇవ్వడం లేదంటూ బుకాయింపు వడ్ల విషయంలో కేంద్ర ప్రభుత్వం వింత పోకడ గత యాసంగిలో సేకరించిన �
డీసీసీబీ చైర్మన్ పోచారం భాస్కర్రెడ్డి బాన్సువాడ/ బీర్కూర్/ నస్రుల్లాబాద్, డిసెంబర్ 20 : యాసంగిలో రైతులు పండించిన ధాన్యాన్ని కేంద్ర ప్రభుత్వం కొనుగోలు చేయాల్సిందేనని, ధాన్యం కొనుగోలు చేసే వరకు ఉద్యమ�
ఎల్లారెడ్డి ఎమ్మెల్యే జాజాల సురేందర్ లింగంపేట, డిసెంబర్ 20 : అధికారులు జవాబుదారీతనంతో పని చేయాలని ఎల్లారెడ్డి ఎమ్మెల్యే జాజాల సురేందర్ స్పష్టం చేశారు. లింగంపేట మండల పరిషత్ సర్వసభ్య సమావేశాన్ని ఎంపీప
నిజామాబాద్, డిసెంబర్ 20 (నమస్తే తెలంగాణ ప్రతినిధి) : రైతుల కోసం గులాబీ దళం పోరుబాట పట్టింది. కేంద్ర ప్రభుత్వం అనుసరిస్తున్న రైతు వ్యతిరేక వైఖరిని అడుగడుగునా ఎండగట్టాలని టీఆర్ఎస్ అధినేత, సీఎం కేసీఆర్ ఇ
కేంద్రం నిర్లక్ష్యంపై మోగిన ఉమ్మడి జిల్లాలో ఉవ్వెత్తున నిరసనలు గ్రామగ్రామాన కేంద్రందిష్టిబొమ్మల దహనం సీఎం కేసీఆర్ పిలుపుతో గర్జించిన గులాబీ సేన బీజేపీకి వ్యతిరేకంగా స్వచ్ఛందంగా కదిలిన కర్షకులు స్వ�
పెట్టుబడి సాయానికి ప్రభుత్వం కసరత్తు ఈ నెల 28 నుంచి రైతుల ఖాతాల్లో జమ నూతన లబ్ధిదారుల దరఖాస్తులకు ఆహ్వానం ముఖ్యమంత్రి కేసీఆర్ చొరవతో నిర్విఘ్నంగా సాగుతున్న పథకం నిజామాబాద్ జిల్లాలో 2.5 లక్షల మంది రైతులక