దేశంలోనే తొలి రాష్ట్రంగా నిలిచిన తెలంగాణ ఉమ్మడి జిల్లాలో లక్షలాది మంది రైతులకు లబ్ధి సీఎం కేసీఆర్ చొరవతో చీకట్ల నుంచి వెలుగు దారుల్లోకి రైతులు నిరంతర విద్యుత్తో భారీగా పెరిగిన సాగు విస్తీర్ణం నిజామా
అంబరాన్నంటిన సంబురాలు జోరుగా వ్యాపారాలు కొనసాగిన ఆంక్షలు తీపి చేదు జ్ఞాపకాలు మిగిల్చిన 2021 ఆంగ్ల సంవత్సరానికి వీడ్కోలు చెప్పి.. కోటి ఆశలు, ఆకాంక్షలతో 2022 నూతన సంవత్సరానికి ఉమ్మడి జిల్లా ప్రజలు శుక్రవారం అర�
బర్ధిపూర్ కెనాల్ వద్ద యువకుడి మర్డర్ కేసును ఛేదించిన పోలీసులు ఇద్దరు నిందితుల రిమాండ్ వివరాలను వెల్లడించిన సీపీ నాగరాజు నిజామాబాద్ క్రైం, డిసెంబర్ 31: డిచ్పల్లి మండలం బర్ధిపూర్ కెనాల్ వద్ద గురు
నిజామాబాద్ లీగల్, డిసెంబర్ 31 : రాష్ట్ర న్యాయ సేవాధికార సంస్థ సభ్య కార్యదర్శిగా నియమితులైన అదనపు జిల్లా జడ్జి ఎస్.గోవర్ధన్రెడ్డిని న్యాయ సేవా సంస్థ జిల్లా కార్యదర్శి సీనియర్ సివిల్ జడ్జి జగన్నాథం �
జిల్లా గ్రంథాలయ సంస్థ చైర్మన్ ఎల్ఎంబీ రాజేశ్వర్ మాక్లూర్ లైబ్రరీ సందర్శన పుస్తకాలు, రిజిస్టర్ల పరిశీలన మాక్లూర్, డిసెంబర్ 30: జిల్లాలోని మేజర్ గ్రామ పంచాయతీల్లో కొత్తగా శాఖ గ్రంథాలయాల ఏర్పాటుకు క
థర్డ్ వేవ్ నేపథ్యంలో న్యూఇయర్ వేడుకలపై రాష్ట్ర ప్రభుత్వం ఆంక్షలు ప్రభుత్వ ఉత్తర్వుల మేరకు రంగంలోకి పోలీసులు మాస్కు లేకపోతే రూ.వేయి జరిమానా నిబంధనలు ఉల్లంఘిస్తే కఠిన చర్యలు నిజామాబాద్, డిసెంబర్ 30 (�
పంటనష్టాన్ని సీఎం దృష్టికి తీసుకెళ్తా.. వడగండ్ల బాధిత ప్రాంతాలను పరిశీలించిన స్పీకర్ రైతులు ఇతర పంటలపై దృష్టి సారించాలి కోటగిరి, డిసెంబర్ 30 : నిజామాబాద్ జిల్లాలోని పలు ప్రాంతాల్లో బుధవారం రాత్రి కురి�
ఈ ఏడాది పత్తికి మంచి డిమాండ్ తెల్లబంగారంతో రైతన్నకు కాసుల పంట రూ.10వేలకు చేరువైన క్వింటాలు ధర కనీస మద్దతు ధరకన్నా ఎక్కువ రేటు భారత పత్తి సంస్థ కేంద్రాల్లో క్వింటాకు రూ.6,025 మద్నూర్లో రూ.9,050 పలుకుతున్న క్విం�
ఇంటర్ ఫస్టియర్లో ఫెయిలైనవారికి విద్యాశాఖ తీపికబురు రాష్ట్ర ప్రభుత్వ నిర్ణయంతో ఉమ్మడి జిల్లాలో 16,674 మందికి ఊరట ఫెయిలైన విద్యార్థులందరినీ కనీస మార్కులతో రాష్ట్ర ప్రభుత్వం పాస్చేసినట్లు ఇంటర్ జిల్లా
ఉమ్మడి జిల్లాలో మొదలైన వివరాల సేకరణ అమల్లోకి జియో ట్యాగింగ్ క్షేత్రస్థాయిలో పర్యటిస్తున్న వ్యవసాయాధికారులు గతంలో ఒకేచోట కూర్చొని తప్పుడు లెక్కలిచ్చిన సిబ్బంది వాస్తవ గణాంకాలు ఇవ్వకపోతే బాధ్యులపై చ�
ముస్తాబైన చర్చిలు నేడు ప్రత్యేక ప్రార్థనలు క్రిస్మస్ వేడుకలకు చర్చిలు ముస్తాబయ్యాయి. ఉమ్మడి జిల్లాలోని అన్ని ప్రార్థనా మందిరాలను రంగురంగుల విద్యుద్దీపాలతో సుందరంగా అలంకరించారు. శుక్రవారం రాత్రి నుం