ఉన్నది అర ఎకరమైనా సొంతంగా సాగు చేసుకుంటున్న.. పెట్టుబడి కోసం రంది లేకుంట వోయింది గింత జేస్తున్న కేసీఆర్ సార్ సల్లంగుండాలె నాళేశ్వర్ రైతు బాగాజి పోశెట్టి పెట్టుబడి కోసం..కొడుకులకు పైసల్ అడుగుతలె.. ఈ రై
ఇద్దరు మిత్రులు అనంతలోకాలకు.. రోడ్డు ప్రమాదంలో మృత్యువాత కారును వేగంగా ఢీకొన్న బైక్.. అక్కడికక్కడే మృతి వేల్పూర్ మండలం లక్కోర శివారులో ఘటన వేల్పూర్, జనవరి 6: తమ స్నే హితులను కలుసుకోవాలని వెళ్తున్న ఇద్ద�
ఉభయ జిల్లాల్లో 19.43 లక్షలమంది ఓటర్లు నిజామాబాద్ జిల్లాలో 13.15లక్షలు, కామారెడ్డిలో 6.28 లక్షలమంది.. రెండు జిల్లాల్లోని మొత్తం ఓటర్లలో 52శాతం మహిళలే..థర్డ్ జెండర్ ఓటర్లు 83 మంది ఉమ్మడి జిల్లాలో 13వేల మందికి కొత్తగ�
నిజామాబాద్ జిల్లాలో ఒక్కరోజే 18 కేసులు నమోదు ఖలీల్వాడి, జనవరి 5 : నిజామాబాద్ జిల్లాలో రెండు రోజులుగా కరోనా కేసులు పెరుగుతున్నాయి. మంగళవారం 7 కేసులు నమోదు కాగా బుధవారం ఒక్కసారిగా ఆ సంఖ్య 18కి చేరింది. వైద్య�
పలుచోట్ల సీఎం కేసీఆర్ చిత్రపటాలకు కర్షకుల క్షీరాభిషేకం రంగవల్లులతో రైతుబాంధవుడికి జేజేలు పాఠశాలల్లో ప్రత్యేక కార్యక్రమాలు రైతుబంధు వారోత్సవాలు ఉమ్మడి జిల్లాలో పండుగలా కొనసాగుతున్నాయి. రైతువేదికలు
నమోదు చేసిన ఐదో టౌన్ పోలీసులు హైదరాబాద్లోని మాదన్నపేట్ స్టేషన్కు బదిలీ అదనపు డీసీపీతో విచారణ నిజామాబాద్ క్రైం,జనవరి 5 : నిజామాబాద్ ఎంపీ ధర్మపురి అర్వింద్పై నగరంలోని ఐదో టౌన్ పోలీస్ స్టేషన్లో క
ప్రభుత్వ దవాఖానల్లో ఖాళీల భర్తీకి చర్యలు వైద్యవిధాన పరిషత్లోకి మోర్తాడ్, బాల్కొండ వైద్యశాలలు: మంత్రి ప్రశాంత్రెడ్డి రాష్ట్రంలోని పేదవారందరికీ మెరుగైన వైద్య సేవలు అందించేందుకు రాష్ట్ర ప్రభుత్వం కృ
మరోసారి విస్తరిస్తున్న కొవిడ్ మహమ్మారి స్వీయ జాగ్రత్తలే అత్యంత మేలు అప్రమత్తంగా లేకపోతే మరోమారు తిప్పలు తప్పవు వ్యాక్సినేషన్లో వేగం పెంచిన ప్రభుత్వం మాస్కులు, భౌతిక దూరం పాటించకపోతే పెను ప్రమాదమే న�
మంత్రి వేముల పిలుపు మేరకు పలు దవాఖానల్లో ఆక్సిజన్ బెడ్లు, రిసెప్షన్ కౌంటర్ల ఏర్పాటు.. నేడు ప్రారంభించనున్న మంత్రి వేముల ప్రశాంత్రెడ్డి సకల సౌకర్యాల కల్పనకు కృషిచేస్తున్న మంత్రి సతీమణి, మిత్రబృందం కమ�
దీక్షల పేరుతో మరో నాటకం జిల్లాలోనూ అలజడికి కుట్రలు ప్రజలను రెచ్చగొట్టడమే ప్రణాళిక కేంద్ర ఆదేశాలు గల్లీ బీజేపీ బేఖాతరు కొవిడ్ మార్గదర్శకాలకు విరుద్ధంగా వ్యవహారం నిజామాబాద్, జనవరి 3 (నమస్తే తెలంగాణ ప్ర�
ఎంపీ అర్వింద్కు టీఆర్ఎస్ నేతల సవాల్ కోటగిరి/బాన్సువాడ /నస్రుల్లాబాద్/వర్ని, జనవరి 3 : ఉమ్మడి జిల్లాల డీసీసీబీ చైర్మన్ పోచారం భాస్కర్రెడ్డిపై ఎంపీ అర్వింద్ లేనిపోని ఆరోపణలు చేస్తూ ప్రజలను మభ్య పె�
తొలిరోజు ఉమ్మడి జిల్లాలో 4,057 మందికి వ్యాక్సిన్ మొదటి రోజు నిజామాబాద్ జిల్లాలో 3237 మందికి, కామారెడ్డి జిల్లాలో 820 మందికి టీకాల పంపిణీ ఖలీల్వాడి/ విద్యానగర్, జనవరి 3 : టీనేజర్లకు కొవిడ్ వ్యాక్సినేషన్ ప్రక
సిమెంట్ స్తంభాలు వేయించాం..రైతుబంధు వచ్చింది.. వడ్డీ వ్యాపారుల బాధ పోయింది.. పంట సాగుకు ముందే పెట్టుబడి పైసలు వస్తున్నయ్ ఎరువులు, పురుగు మందులతోపాటు చాలా పనులకు ఉపయోగపడుతున్నయ్ ఒడ్డాపల్లి రైతు దంపతుల�
అదనపు జిల్లా సెషన్స్ జడ్జి ఎస్.గోవర్ధన్రెడ్డి బదిలీపై వెళ్తున్న జడ్జికి బార్ అసోసియేషన్ ఆధ్వర్యంలో వీడ్కోలు నిజామాబాద్ లీగల్, జనవరి 3: న్యాయ సేవలు అందించడంలో జిల్లాతో అన్ని తీపిగుర్తులే ఉన్నాయన�